తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం సిద్ధిపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు .అందులో భాగంగా మంత్రి హరీష్ రావు జిల్లాలో నంగునూర్ లో సర్కారు దవఖానను అకస్మాత్తుగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ ను మంత్రి హరీష్ రావు పరిశీలించారు . అయితే ,ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది మొత్తం నలబై నాలుగు మంది …
Read More »తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు …
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తన నియోజక వర్గ కేంద్రమైన సిద్ధిపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేస్తున్నారు .అందులో భాగంగా జిల్లాలో నంగూనూర్ మండలంలో ఆక్కేనపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు . అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నో …
Read More »రాజకీయ పార్టీ ఏర్పాటుపై కోదండరామ్ ఏమన్నారంటే..?
తెలంగాణ జేఏసీ నేతృత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయపై జేఏసీ చైర్మన్ కోదండరామ్ స్పందించారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఈ అంశంపై పోరాడేందుకు ఈ నెల 30న ‘ కొలువుల కొట్లాటసభ’ నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు. కోర్టు అనుమతితోనే ఈ సభను నిర్వహిస్తున్నామని …
Read More »అనుకున్న సమయంలోపే పనులు పూర్తి ..ఎంపీ కవిత
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్గుల్ గ్రామంలో నిర్మితమవుతున్న మిషన్ భగీరథ పంప్ హౌజ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ పనులను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆర్గుల్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు త్వరలోనే ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయం …
Read More »2019 ఎన్నికల్లో టీ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి ఎవరో తేల్చేసిన వేణు స్వామీ..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మీద సోషల్ మీడియాలో వచ్చే ప్రధాన సెటైర్లలో ఒకటి ఆ పార్టీలో మొత్తం 119మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధులు అని .గత మూడున్నర ఏండ్లుగా తెలంగాణ సోషల్ మీడియాలో ఇవి మనం గమనిస్తూనే ఉన్నాం .అందుకు తగ్గట్లే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు దగ్గర నుండి మాజీ మంత్రి ,ఎమ్మెల్యే అయిన డీకే అరుణ వరకు అందరు తమకు ముఖ్యమంత్రి అయ్యే …
Read More »హైదరాబాద్ లో కాల్పులు కలకలం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కాల్పులు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి. మైలార్దేవ్పల్లిలోని ఓ ఫామ్హౌస్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసులు రంగంలోకి దిగారు. అతన్నివెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. భూవివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »హైదరాబాద్ మెట్రో రైలు గురించి మీకు తెలియని విషయాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.ఇప్పటికే చాలా చోట్ల మెట్రో లైన్లు, స్టేషన్లు నిర్మితమయ్యాయి. ఏక స్తంభాలపై స్టేషన్లను నిర్మించి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఎల్ అండ్ టీ సంస్థ. ఇదిలా ఉంటే దేశంలో ఏ మెట్రో రైల్ వ్యవస్థకూ లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ …
Read More »పది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని
హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని మృత్యువు కబళించింది. పెళ్లి షాపింగ్ చేసేందుకు నగరానికి వచ్చిన ఆ యువతి రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సరూర్ నగర్ పరిధిలోని కొత్తపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లొకి వెళ్లితే …ఖమ్మం జిల్లాకు చెందిన 21 ఏళ్ల గీత కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చింది. కొత్తపేటలోని ఓ దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేసిన …
Read More »ఐటీ హబ్గా కరీంనగర్..!
ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు దిశగా రాష్ట్ర సర్కారు ముందుకు కదులుతున్నది. ఎక్కడి విద్యార్థులకు అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను జిల్లాలకు విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి …
Read More »దేశినేని మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే,సీనియర్ కమ్యూనిస్టు నేత దేశినేని చిన్న మల్లయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్న మల్లయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి చిన్న మల్లయ్య క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం. దేశినేని కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »