MANIK KADAM: మహారాష్ట్ర భారాస కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ను …..ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి …..కదమ్ ను నియమిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అయితే ఇదివరకే జాతీయ స్థాయిలో కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ చడూనీని ముఖ్యమంత్రి నియమించారు. దేశ సమగ్రాభివృద్ధితో పాటు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. అందుకే తెరాస నుంచి భారసకు …
Read More »jagadeesh: భవిష్యత్తు భారాసదే మంత్రి: జగదీశ్
jagadeesh: హైదరాబాద్లోని ఎమ్మెల్యేల గృహ సముదాయంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్..మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. ఎండీ అహ్మద కు పార్టీ కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని మంత్రి జగదీశ్ వెల్లండించారు. …
Read More »మిషన్ కాకతీయ పై పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం ఆధ్యాయనం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన చెరువులు, చెక్ డ్యాంలను పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం పరిశీలించనుంది. మార్చి 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో పర్యటించనుంది. అనంతరం భూగర్భ జలాల రీఛార్జింగ్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈనెల 16న భగవంత్ కూడా కొండపోచమ్మ సాగర్ …
Read More »అదానీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలి
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నిజాయితీపరుడైతే అదానీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ & బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా రెండు కేసుల్లో రూ.22లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీబీసీపై ఐటీ దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయని మండిపడ్డారు. దేశంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని …
Read More »వారికి స్మార్ట్ ఫోన్లు,టీవీలను దూరంగా ఉంచండి -మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే టెన్త్ పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను స్మార్ట్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తల్లిదండ్రులకు సూచించారు. టెన్త్ విద్యార్థులను 2 నెలల పాటు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలని తల్లిదండ్రులు, HMలు, MEO, DEOలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ పై అర్వింద్ అగ్రహాం
తెలంగాణ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. వీధి కుక్కల దాడిలో బాలుడు బలైతే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ర్యాగింగ్ భూతానికి మెడికో ప్రీతి ఇబ్బంది పడుతుంటే సీఎం ఎక్కడ అని నిలదీశారు. ఈ రెండు ఘటనలపై ఆయన మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం …
Read More »తెలంగాణలో టీడీపీ వినూత్న కార్యక్రమం
తెలంగాణలో టీడీపీ ఓ సరికొత్త కార్యక్రమం మొదలెట్టనున్నది. ఇందులో భాగంగా రేపటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రేపు ఉదయం సోమవారం నాడు 10గంటలకు టీడీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వివరించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …
Read More »KAVITHA: ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
KAVITHA: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవితను……భారాస ముంబయి యూనిట్ నాయకులు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి భారాస కీలక పాత్ర పోషిస్తోందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర పక్క …
Read More »HARISH RAO:మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హరీశ్ రావు
HARISH RAO: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజల కోసమే భారాస, కేసీఆర్ ప్రతి అడుగు వేస్తారని మంత్రి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, భాజపా నేతలు …
Read More »MINISTER VEMULA: ప్రధానికి దమ్ముంటే అదానీపై విచారణ జరిపించాలి: వేముల
MINISTER VEMULA: ప్రధాని మోదీ నిజంగా సత్యవంతుడైతే అదానీపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది…..మంత్రి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో మోదీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో …
Read More »