తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …
Read More »గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గురువారం ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంట్ర ప్రిన్యూర్ షిప్ సమ్మిట్ పై చర్చించినట్టు సమాచారం. ఈ సమ్మిట్ …
Read More »గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించండి..కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతి…
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి మంత్రి కే తారక రామారావు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 2006 నుంచి సిరిసిల్ల కు చెందిన ఆరుగురు కార్మికులు గల్ఫ్ లో …
Read More »ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు..
ఈ నెల 28 తేదిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై సమీక్షించారు. …
Read More »మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవలు….
మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్రకటించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయన తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా …
Read More »ఢిల్లీ పర్యటనలో స్టీల్ప్లాంట్పై మంత్రి కేటీఆర్ కీలక చర్చ ..
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్సింగ్, సుష్మాస్వరాజ్, హర్దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునః విభజన చట్టంలో పొందుపరిచినట్లు బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడి, స్టీల్ శాఖ …
Read More »ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి కేటీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా అధికారక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ను కోరారు. గనుల కేటాయింపుపై కేంద్రమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ లో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కేటీఆర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక …
Read More »ఇవాంకా హైదరాబాద్ టూర్ వెనుక మరో ఆసక్తికర కారణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా…ఈ పేరు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అంతకంటే ఎక్కువగా హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 28వ తేదీన ప్రారంభం కానున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సమ్మిట్కు ఇవాంకా హాజరుకానుంది. అయితే ఇవాంక అమెరికా తరఫున హైదరాబాద్లో పర్యటన వెనక కారణమేంటి? భాగ్యనగరంలో ఆమె ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? అనేది అన్నివర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశమే. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ కుమార్తె …
Read More »కేటీఆర్పై ఆరోపణలు కాదు రేవంత్..దమ్ముంటే చర్చకు రా..ఎమ్మెల్సీ పల్లా
నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలవాలనే ఆలోచన నుంచి కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి బయటకు రావాలని మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. హైదరాబాద్ మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్న రేవంత్రెడ్డి ఆరోపణలపై ఆయన స్పందించారు. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ…సన్ బర్న్ షో కు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అనవసరపు విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రేవంత్ కు దమ్ముంటే చేసిన ఆరోపణలపై చర్చకు …
Read More »అందంగా ముస్తాబైన హైటెక్ సిటీ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ కి నెల రోజుల క్రితం వెళ్ళితే ఇది నిజంగానే హైటెక్ సిటీ అని అనుకునేవారు ఇప్పుడు వెళ్ళితే వారు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. తప్పక అవుతారు .అవును ఇది అక్షరాల నిజం .ఎందుకంటే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని మెయిన్ రోడ్లు ఇప్పుడు తళుక్కుమంటున్నాయి. ఎటు చూసినా పచ్చదనం.. ఎటు చూసినా రంగు రంగుల బొమ్మలు. రోడ్లు అయితే …
Read More »