minister jagadeesh: సూర్యాపేట మండలం రామచంద్రాపురంలో బొడ్రాయి, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. భాజపా నేతల కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ చేయడం…. భాజపా దుర్మార్గాలకు పరాకాష్ట అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాని పాలనలో ఈడీ, ఐటీ, సీబీఐ…..తమ ఉనికిని కోల్పోయాయని విమర్శించారు. ప్రజలు కచ్చితంగా భాజపాకు తగిన గుణపాఠం …
Read More »వరంగల్ జిల్లాలో మరో దారుణం
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో వరంగల్ లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తను ప్రేమించిన వ్యక్తితో దిగిన ఫొటోలను అతను మరొకరికి పంపడం, వాటితో బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆమె ఉరేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ భూపాలపల్లికి చెందినవారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో …
Read More »రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే… అందులో ఎటువంటి సందేహం లేదు…మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జరిగిన సభల్లో నామ మాట్లాడుతూ …
Read More »తెలంగాణలోని బీసీలకు శుభవార్త
తెలంగాణలో ఉన్న బీసీల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా విశేష కృషి చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే 138 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 2023-24 విద్యాసంవత్సరానికి మరో 119 గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు …
Read More »మెడికో ప్రీతి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖం లో ఆ కుటుంబం ఉంది. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం …
Read More »ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం..
ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి …
Read More »బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు , రైతు భీమా , 24 గంటల విద్యుత్ ఉన్నాయా.?
తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కార్నర్ మీటింగుల పేరు తో తెలంగాణ అభివృద్ధి పై చేస్తున్న వ్యాఖ్యల పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండి పడ్డారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో , తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి బేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని అన్నారు.కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? …
Read More »GANGULA: వాటర్ ఫౌంటైన్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ
GANGULA: కరీంనగర్లో వాటర్ ఫౌంటైన్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యే బాలకిషన్ పాల్గొన్నారు. మానేర్ రివర్ ఫ్రంట్ లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 69 కోట్ల రూపాయలతో వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఫౌంటెన్లో ఫైర్, లేజర్, ప్రొజెక్టర్స్ ఉంటాయని వెల్లడించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు …
Read More »KOPPULA: అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన కొప్పుల
KOPPULA: ట్యాంక్బండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిశీలించారు.11.5 ఎకరాల్లో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోందని…..మంత్రి నిర్మించారు. మొత్తం 125 అడుగుల మేర విగ్రహం నిర్మిస్తున్నారని…..90 శాతం పనులు పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఆలోచనా విధానాన్ని ప్రభుత్వం చేతల్లో చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్లో అంబేడ్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి …
Read More »Harish rao: తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ప్రదాత: మంత్రి హరీశ్
Harish rao: సంగారెడ్డి కురుమ సంఘం బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య……స్ఫూర్తి ప్రదాత అని మంత్రి కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలో త్వరలో కురుమ భవన్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్…….రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని….దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. యూనిట్ …
Read More »