తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం ఇటు అధికారక కార్యక్రమాల్లో అటు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉండే నాయకుడు .ఎన్నో యేండ్ల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి తన వంతు పాత్రగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ,కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పూర్తీ అయ్యే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుల …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా దీక్షా దివాస్..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏనిమిది సంవత్సరాల క్రితం కేసీఆర్ చేపట్టిన ‘దీక్ష’ ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు , న్యూ వేల్స్ ఇంచార్జి విక్రమ్ కటికనేని ఆధ్వర్యంలో ‘కేసీఆర్ దీక్ష దివస్’ ను ఘనంగా నిర్వహించారు. ప్రవాస తెలంగాణ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా శాంతి యాత్ర ప్రారంభించారు,గులాబీ జెండాలు …
Read More »‘మన నగరం’ పేరుతో టౌన్హాలు సమావేశాలు..మంత్రి కేటీఆర్
‘మన నగరం / ఆప్నా షెహర్’ పేరుతో వచ్చే వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్హాలు వేదికగా చర్చిస్తామని …
Read More »దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ పార్కు..మంత్రి తుమ్మల
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… తెలంగాణలో ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కావొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని అన్నారు. దివ్యాంగులకు రిజర్వేషన్ ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, నెలకు …
Read More »కొలువుల పై కొట్లాట ఏందీ…. మీ కథ ఏందీ? టీఆర్ఎస్ డెన్మార్క్
లక్షకు లోపు కొలువులు ఇంకా ఒక సంవత్సరం లోపే ప్రభుత్వం ఇస్తామంటుంది కదా అయినా ఆగకుండా ఎందుకింత షో చేస్తుండ్రు? మీ లెక్క చుస్తే వచ్చే ఎన్నికల తర్వాత మీ కొలువుల కొరకు చేస్తున్నట్లుంది. ప్రతి పక్షాలను చుస్తే బాధ వేస్తుంది,సరైన దిశలో పోరాటం చేపించే నాయకుడు కరువైండు.ప్రతిపక్షాలు పోరాడడం లో తప్పు లేదు కానీ సరైన సమస్యని ఎంచుకొని చేస్తే బాగావుంటది. ఈ మూడు ఏండ్ల లో జరుగుతున్న …
Read More »ఫలిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రయత్నం..!
తమ ఆకాంక్షాలను చిదిమేసుకోకుండా…విద్యార్థుల్లోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నైపుణ్యానికి మెరుగులు దిద్ది వారిని తమ ఆలోచనలు ఆవిష్కరించేలా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ప్రయత్నం ఫలిస్తున్నది. విద్యార్థుల్లోని నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు వారిని నైపుణ్యవంతులు చేసేందుకు ఉద్దేశించి టాస్క్ ద్వారా ఇంతటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అడ్మిషన్లు దక్కడమే కాదు…వారి ఆలోచనలు ఆవిష్కరణలు రూపంలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు తమ ఆలోచనలకు ఆవిష్కరణ రూపం ఇచ్చేందుకు …
Read More »కొలువుల కొట్లాట సభకు భారీగా తరలిరావాలి.. రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాలో అచ్చంపేటలో కాంగ్రెస్ ప్రజాగర్జన బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జైపాల్రెడ్డి, రేవంత్ రెడ్డి, డికే అరుణ, సంపత్, వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…టీఆర్ఎస్ బీసీలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. సభ విజయవంతం కాకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆయన మండిపడ్డారు. జేఏసీ కొలువుల కొట్లాట సభకు భారీగా తరలిరావాలి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read More »54శాతమున్న బీసీల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యం..మంత్రి రామన్న
రాష్ట్ర జనాభాలో 54శాతం ఉన్న బీసీల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. జనాభాలో కీలకంగా ఉన్న బీసీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. బీసీల సంక్షేమం కోసం నివేదికను అమలు చేయటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ …
Read More »బీసీల సంక్షేమంలో అన్నిరాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ..మంత్రి ఈటల
బీసీల సంక్షేమం విషయంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం అయిన అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం శుభ పరిణామమని అన్నారు. వృత్తులను మూడు రకాలుగా విభజించమని సీఎం కేసీఆర్ అన్నారని మంత్రి ఈటల తెలిపారు. వృత్తి ద్వారా సంపద సృష్టించే వారిని గుర్తించి 5 వేల కోట్లు కేటాయించమన్నారని వివరించారు. …
Read More »బీసీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ..మెచ్చుకున్న విపక్ష నేతలు
జనాభాలో 54 శాతం ఉన్న బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ముందడుగు ఇటు అధికార, అటు విపక్ష ఎమ్మెల్యేలను ఆకట్టుకుంది. బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం అనంతరం అధికార పార్టీ నేతలతో పాటుగా విపక్ష నేతలు సైతం ప్రశంసించారు. బీజేపీ డా.లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ సమావేశం జరగడం సంతోషకరమన్నారు. తెలంగాణ లో 54శాతం బీసీ జనాభా ఉందని ఈ సమావేశంలో విద్య, ఉద్యోగాలు, …
Read More »