ప్రో కబడ్డీ సీజన సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఒకపక్క నవీన్ ఎక్ష్ప్రెస్స్ మరోపక్క సిద్దార్థ్ బాహుబలి ఉన్నారు. వీరిద్దరిని ఆపడం కష్టమని అనుకున్నారు అంతా. ఈవిధంగానే మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా సాగింది. చివరికి మ్యాచ్ మాత్రం ఢిల్లీ నే గెలిచింది. నవీన్ కుమార్ తన సూపర్ టెన్స్ రికార్డును కొనసాగిస్తున్నాడు. అటు సిద్ధార్థ్ దేశాయ్ కూడా సూపర్ …
Read More »టీమిండియా సారధి విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు..!
టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం నాడు మొదటి మ్యాచ్ ధర్మశాల లో జరిగిన విషయం తెలిసిందే. వర్షం కారణం ఈ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దు అనంతరం మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా తనలో ఉన్న కోరికను బయటపెట్టాడు. అదేమిటంటే టీమిండియా ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఆడినా ప్రతీ మ్యాచ్ మేమే గెలవాలని తన మనసులో …
Read More »నవీన్ ఎక్స్ప్రెస్….సిద్ధార్థ్ బాహుబలి..నిలిచేదెవరు ?
ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా ఈ సోమవారం నాడు దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చత్రపతి శివాజీ స్టేడియం లో రాత్రి 8.30 నిముషాలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రతేక్యతనే నవీన్ ఎక్ష్ప్రెస్స్, సిద్దార్థ్ బాహుబలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే …
Read More »నాలుగు రోజుల్లోనే నెగ్గేసారు…1972 తరువాత ఇదే తొలిసారి !
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ నిన్నటితో ముగిసింది. ఐదో టెస్ట్ నాలుగు రోజుల్లోనే ఇంగ్లాండ్ గెలుచుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1972 తరువాత యాషెస్ సిరీస్ సిరీస్ డ్రా అవ్వడం ఇదే మొదటిసారి. కాగా జోఫ్రా ఆర్చర్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ …
Read More »టెస్ట్ క్రికెట్ ను ఏలేది అతడే..మరో బ్రాడ్ మాన్ !
స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట వినిపించే పేరు ఇది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న కసి మొత్తం ఇప్పుడు చూపుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా 10 అర్ధ శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. తాను ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో …
Read More »సీఎం జగన్ ను కలసిన పీవీ సింధు..బ్యాడ్మింటన్ అకాడమికి ఐదు ఎకరాలు
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుక్రవారం ఏసీ సీఎం వైఎస్ జగన్ని కలిసింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్కు ఆమె చూపించింది. ఈ సందర్భంగా పీవీ సింధును గౌరవ ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. సీఎం జగన్ను …
Read More »విరాట్ కు కిస్ పెట్టిన అనుష్క .. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి విదితమే. వీరి జంట మోస్ట్ లవుబుల్ కపూల్స్ అని అందరూ తెగ పొగుడుతున్నారు. విరాట్ తో కల్సి అనుష్క ఒక కార్యక్రమానికి హాజరైంది. ఈ సమయంలో అనుష్క విరాట్ కు కిస్ పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.
Read More »వచ్చిన అవకాశం కోల్పోతే దాని మూల్యం ఎంతవరకు..?
టీమిండియాలో జట్టు సభ్యునిగా ఎన్నికవ్వాలంటే ఎంతో రాసిపెట్టి ఉంటేనేగాని ఆ ఫీట్ సాధించలేం. అలాంటిది సెలెక్ట్ అయ్యాక ఆ స్థానాన్ని పదిలం చేసుకునేవాడే అసలైన ఆటగాడు చెప్పాలి. అలా కాని ఎడల ఎంత భాద ఉంటుందో ఆ ప్లేయర్ కి బాగా అర్ధమయ్యే ఉంటుంది. ఆ ప్లేయర్ మరెవ్వరో కాదు కేఎల్ రాహుల్. గత నాలుగు ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శన చూపడంతో రానున్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుండి …
Read More »ఓవల్ వేదికగా నేడే ఆఖరిపోరు ప్రారంభం…నిలిచేదెవరు..?
వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే నాలుగు టెస్ట్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లు గెలవగా, ఆతిధ్య ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా గెలిచిన రెండు మ్యాచ్ లు కూడా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ గెలిచినవే. ఇక ఈ రోజు …
Read More »కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామంలో మాజీ క్రికెటర్ గిల్క్రిస్ట్ ప్రత్యక్షం
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. క్రీడా వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు.ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన …
Read More »