Home / SPORTS (page 97)

SPORTS

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మృతి..పలువురు సంతాపం

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మాధవ్ ఆప్టే ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ …

Read More »

పంత్‌పై సోషల్‌మీడియాలో సైటైర్లు

క్రికెట్‌లో కొంత మంది ఆటగాళ్లకి అవకాశాలు రాక నిరాశపడితే.. మరికొందరికి అవకాశం వచ్చి అందరినీ నిరాశపరస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేస్తోంది అందరిని నిరుత్సాహపరచడమే. ఎంఎస్‌ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవతున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో పంత్‌(19) నిరుత్సాహపరిచాడు. తానేంటో నిరుపించుకుని విమర్శకుల నోటికి తాళం వేసే …

Read More »

క్రికెటర్ తో ఎఫైర్ పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

బాల‌కృష్ణ‌ హీరోగా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన మూవీలైన లెజెండ్‌, డిక్టెట‌ర్ లలో బాలయ్య సరసన నటించి ఆడిపాడిన అందాల భామ సోనాల్ చౌహన్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం కంటే అమ్మడు క్రికెటర్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాడైన కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగుతుందని వార్తలు చక్కర్లు …

Read More »

ధోని తప్పుకో.. సీనియర్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.

టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ ఆటగాళ్లు,క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. తాజాగా సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”బీసీసీఐ పక్కకు పెట్టకుముందే ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైంది. అతని రిటైర్మెంట్ పై అతనే నిర్ణయం తీసుకోవాలి. తన భవిష్యత్తు ప్రణాళికలను …

Read More »

ఒంటిచేత్తో క్యాచ్..అదరగొట్టిన ఫీల్డర్లు..మీ ఓటు ఎవరికీ ?

టీమిండియా టీ20 సిరీస్ లో భాగంగా నిన్న సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లి సేన సౌతాఫ్రికాను 149 పరుగులకే కట్టడి చేసింది. ఓపెనర్స్ లో డీకాక్ అర్దశతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా కెప్టెన్ గా తన మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక అసలు విషయానికి వస్తే నిన్న …

Read More »

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు మరో టీమిండియా ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటన

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్ మోంగియా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దినేశ్ మోంగియా దూరమై సుమారు 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. 1995లో పంజాబ్‌ తరఫున అండర్‌-19 జట్టులో అరంగ్రేటం చేసిన దినేశ్ మోంగియా చివరగా 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో పంజాబ్ జట్టు తరఫున తన చివరి మ్యాచ్‌ని ఆడాడు. …

Read More »

నిజమైన క్రికెట్ అభిమాని ఎవరూ ఈరోజుని మర్చిపోరు…ఎందుకంటే ?

ఆ సంవత్సరం టీమిండియా దిశ మొత్తం మారిపోయింది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో వెలుగులోకి వచ్చిన ధోనికి కెప్టెన్సీ భాద్యతలు అప్పగించారు. దాంతో 2007 టీ20 ప్రపంచకప్ కు భారత్ జట్టుకు సారధిగా ధోని ఎన్నికయ్యాడు. అప్పుడే మొదటిసారి ఈ పొట్టి ఫార్మటును ఐసీసీ మొదలుపెట్టింది. అయితే ఇది ధోనికి సవాల్ అనే చెప్పాలి. అస్సలు అనుభవం లేని ధోని మిగతా జట్లను ఎలా ఎదుర్కుంటాడు అని అందరు …

Read More »

ఏ ఫార్మాట్ అయిన అతడే రారాజు..ఖాతాలో మరో రికార్డ్..!

టీమిండియా సారధి కోహ్లి మరో రికార్డు బ్రేక్ చేసాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో అర్దశతకం చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా ఇప్పటివరకు రోహిత్ రేపున ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి 2441 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా 7పరుగులు వెనకబడి రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.ఇది పక్కనపెడితే కోహ్లి మరో …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఈమే !

భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మరో రికార్డు సృష్టిస్తుంది. 2020 ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్న భారత తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఈ రెజ్లర్ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ 53 కిలోల విభాగంలో జపాన్ క్రీడాకారిణి చేతులో ఓడిపోయింది. ఓడినప్పటికీ ఒలింపిక్స్ లో ఆడేందుకు అవకాశం దక్కింది. తద్వారా భారత్ తరపున టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళగా నిలిచింది. …

Read More »

పీవీ సింధుతో పెళ్లి చేయకపోతే కిడ్నాప్‌ చేస్తా..కలెక్టర్‌ షాక్

ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat