Home / SPORTS (page 73)

SPORTS

కప్పుచ్చినంత మాత్రాన మర్చిపోరు..కోహ్లిపై నెటీజన్లు ఫైర్ !

బుధవారం నాడు వాంఖడే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్స్ రోహిత్, రాహుల్ తో పాటు కెప్టెన్ కోహ్లి విండీస్ బౌలర్స్ పై విరుచుపడడంతో భారీ స్కోర్ చేసింది భారత్. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియాలో ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేసినా ఇంకా జట్టులోనే ఉన్న ప్లేయర్ ఎవరూ అంటే అది పంత్ అని చెప్పాలి. అతడి స్థానంలో …

Read More »

భారత్ టీ20, వన్డే ప్రపంచకప్ లు గెలిచిందంటే అది అతడి చలవే..!

యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. …

Read More »

భారత్ అదరహో..వాంఖడే దద్దరిల్లేలా సిక్సర్ల మోత మోగించారు !

బుధవారం నాడు వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 లో భాగంగా ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్, రాహుల్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లి అయితే సిక్షర్ల మోత మోగించాడు. దాంతో …

Read More »

ఆడవారు తమని తాము కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి..!

ఒలింపిక్ పతక విజేత మరియు పార్లమెంటు సభ్యురాలు మేరీ కోమ్ అత్యాచారాలు పెరగడంపై బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి బాక్సర్ ఐన ఈమె మహిళలు తమను తాము రక్షించుకోవడానికి బాక్సింగ్ మరియు కరాటే నేర్చుకోవాలని అన్నారు.దేశంలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి మరియు అత్యాచార కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళల భద్రత కోసం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొచ్చారు.

Read More »

వాంఖడేలో అసలైన సమరం..గెలిచి నిలిచేదెవరు..?

నేడు వాంఖడే వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిపోరు జరగనుంది. మూడు టీ20ల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. అయితే ఇక ఇండియా విషయానికి వస్తే మొదటినుండి బౌలింగ్, ఫీల్డింగ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు తన పూర్తి ఆటను చూపించలేకపోయాడు. ఈరోజు జరిగే …

Read More »

దశాబ్దకాలంలో భారత్ కు తిరుగులేదు..మొదటి స్థానం వారిదే !

ప్రపంచం మొత్తంలో భారత క్రికెట్ జట్టు అంటే అందరికి మంచి అభిమానం ఉంటుంది. ఎందుకంటే మైదానంలో వారి నడవడిక,వారి చూపించే ప్రేమలు అలా ఉంటాయి. మరోవైపు ఒకప్పుడు క్రికెట్ అంటే ఆస్ట్రేలియా పేరే బయటకు వచ్చేది ఎందుకంటే వరుస ప్రపంచకప్ లను సొంతం చేసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే క్రికెట్ పుట్టినిల్లు అదే. అయిన మొన్న ప్రపంచకప్ వరకు వారి పేరిట టైటిల్ లేదు. ఇక టీమిండియా విషయానికి …

Read More »

దశాబ్దకాలంలో ధోని సాధించిన ఘనత..ఏ కెప్టెన్ కి సాధ్యం కాలేదు !

మహేంద్రసింగ్ ధోని..ఈ పేరు వింటే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేనంత ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ధోని సాధించిన ఘనతలు, జట్టుకు తెచ్చిపెట్టిన విజయాలు మరువలేనివి. కెప్టెన్ గా భారత్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్ళాడు. ఇండియాతో ఆట అంటే చాలా కష్టం అనేలా చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే గత దశాబ్దకాలం నుండి చూసుకుంటే కెప్టెన్ గా ధోని సాధించిన ఘనత ఇప్పటివరకు ఏ ప్లేయర్ సాధించలేకపోయాడు. …

Read More »

బ్రెయిన్ లారా సంచలనం..నా రికార్డు బ్రేక్ చేసేది ఎవరూ ఊహించని వ్యక్తి !

 వెస్టిండీస్ రన్ మెషిన్ బ్రెయిన్ లారా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై ప్రసంసల జల్లు కురిపించాడు. నవంబర్ లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్  అజేయంగా 335 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే అప్పటికే ఆస్ట్రేలియా స్కోర్ 598 పరుగులు ఉండడంతో కెప్టెన్ టిమ్ పెయిన్ డిక్లేర్ గా ప్రకటించాడు. ఒకేవేల అలా చేయకుంటే మాత్రం లారా రికార్డు …

Read More »

ఆట ఆడుతున్నా బిడ్డ ఆకలి మర్చిపోలేదు..ప్రపంచాన్ని కదిలిస్తున్న వాలీబాల్ క్రీడాకారిణి..!

మైజోరంలో వాలీబాల్ క్రీడాకారిణి మైదానంలో ఆట మధ్యలో తన బిడ్డకు పాలిచ్చే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని నింగ్లున్ హంగల్ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయడం జరిగింది. తుయికుమ్ వాలీబాల్ జట్టుకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్లూంగి తన ఏడు నెలల శిశువుతో పాటు ఆటగాళ్ల శిబిరంలో చేరింది. ఆట మధ్య లాల్వెంట్లుంగి తన బిడ్డకు పాలివ్వటానికి చిన్న విరామం తీసుకోవడం జరిగింది. ఆట …

Read More »

ఆశపెట్టి అవమానించారు..కేరళా వాసులు జీర్ణించుకోలేని సంఘటన ఇది !

మూడు టీ20లలో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చివరికి వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే కేరళ అంటే ప్రస్తుతం అందరికి గుర్తొచ్చేది సంజు శాంసన్. ఎందుకంటే ఈ ఆటగాడు కేరళ వాసుడు. తన అద్భుతమైన ఆటతో  తన రాష్ట్రానికే మంచి పేరు తెచ్చాడు. అలాంటి ప్లేయర్ శిఖర్ ధావన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat