Home / SPORTS (page 69)

SPORTS

ఈ దశాబ్దకాలంలో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ళు వీళ్ళే..!

క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక బ్యాట్టింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు సచిన్ ని అధిగమించిన వారు రాలేదు. కాని ఈ తరం ఆటగాళ్ళని చూస్తే ఆ రికార్డు ను ఈజీగా బ్రేక్ చేయగలరు అనిపిస్తుంది. అయితే ఈ దశాబ్దకాలంలో (2010-19) లో వన్డేలు పరంగా ఎవరెన్ని పరుగులు సాధించారో …

Read More »

ఈ ఏడాది మైదానం దాటి ఓట్ల వేటలో పడిన ఆటగాళ్ళు వీళ్ళే..!

ఇండియాలో ఏ క్రీడలో అయినా సరే ముందు జట్టులో స్థానంకోసం పోరాటం, ఆ తరువాత పేరు సంపాదించడం తరువాత వీడ్కోలు చెప్పడం. అనంతరం రాజకీయాల్లోకి వెళ్ళడం. ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే ఈ ఏడాది చాలామంది క్రీడలు నుండి రాజకీయాల్లోకి వెళ్ళినవారు వారు. వారి వివరాల్లోకి వెళ్తే..! గౌతమ్ గంభీర్: గౌతమ్ గంభీర్.. క్రికెట్ లో ఐనా బయట ఐనా ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తి. 2007 …

Read More »

రౌండప్ -2019: జూన్ లో క్రీడా విశేషాలు

* వరల్డ్ కప్ 2019లో పాకిస్థాన్ పై టీమిండియా ఘన విజయం * ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు అగ్రస్థానం * ఫ్రాన్స్ ఎఫ్1 విజేతగా లూయిస్ హామిల్టన్ * స్విట్జర్లాండ్లో ఐఓసీ కొత్త కార్యాలయం ప్రారంభం * ఆసియా స్నూకర్ టైటిల్ గెలిచిన పంకజ్ అద్వానీ * ఫ్రెంచ్ ఓపెన్ 12వ సారి నెగ్గిన రఫెల్ నాదల్ * ఛాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ విజేతగా లివర్ …

Read More »

క్రికెట్ గాడ్ సచిన్ కు పోలీసులు షాక్

టీమిండియా మాజీ కెప్టెన్ ,క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు ముంబై పోలీసులు షాకిచ్చారు.ప్రస్తుతణ్ సచిన్ కు ఉన్న భద్రతను తొలగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సచిన్ కి ఇప్పటివరకు ఇరవై నాలుగంటలు పాటు X కేటగిరి సెక్యూరిటీ ఉండేది..అయితే సచిన్ టెండూల్కర్ భద్రతపై సమీక్షించిన పోలీసులు సచిన్ కున్న భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు శివసేన ఎమ్మెల్యే,సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడైన ఆధిత్య ఠాక్రేకు Y+ నుండి …

Read More »

అంత డబ్బు పెట్టి కొన్నారు..కాని ఫలితం లేకుండా పోతుందేమో !

ఐపీఎల్ 2020  ఆక్షన్ విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మిగిలిందల్లా ఈ మెగా ఈవెంట్ యొక్క షెడ్యూల్  మాత్రమే. ఈ మేరకు ప్రతీఒక్కరు ఎదురుచూస్తున్నారు. మార్చి 28 నుంచి మే 24 వరకు షెడ్యూల్ చేయాలని బిసిసిఐ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉందిగాని అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అయ్యింది. అదేమిటంటే బీసీసీఐ అనుకుంటున్న తేదీలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మరియు శ్రీలంక జట్లకు ఆ …

Read More »

క్రికెట్ ఆస్ట్రేలియాకు రారాజులు మనవాళ్ళే..!

ప్రస్తుతం యావత్ ప్రపంచంలో క్రికెట్ విషయానికి వస్తే వెంటనే గుర్తొచ్చేది ఇండియానే. అందులో సందేహమే లేదని చెప్పాలి. ఈ దశాబ్దకాలంలో చూసుకుంటే క్రికెట్ లో మ్యాచ్ లు గెలవడం గాని, సెంచురీలు, ఏదైనా రికార్డులు మాత్రం భారత్ కే సొంతమని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దకాలానికి గాను జట్లను ప్రకటించింది. ఇందులో భారత్ మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కెప్టెన్ కు …

Read More »

రౌండప్ -2019: మేలో క్రీడా విశేషాలు

మే 1న ప్రపంచ షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ లో నెం1గా అపూర్వి మే 2న అలీ ఆలియోవ్ రెజ్లింగ్ టోర్నీలో బజరంగ్ పూనియాకు గోల్డ్ మెడల్ మే5న ఆసియా స్క్వాష్ ఛాంపియన్ షిప్ విజేతలుగా సౌరభ్,జోష్న మే12న ఐపీఎల్ 2019 ఫైనల్లో సీఎస్కే పై ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ గెలుపు మే13న ఐఓసీ సభ్యుడిగా ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నిక మే30న ఐసీసీ వన్డే వరల్డ్ …

Read More »

విడుదలైన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్…అగ్రస్థానం మనదే !

మరో వారం రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. ఈ ఏడాది క్రికెట్ విశేషాలు చూసుకుంటే ఎందరో ప్లేయర్ తమ అద్భుతమైన ఆటతో ముందుకు సాగారు. యంగ్ స్టర్స్ వారి ప్రతిభను కనబరిచి వారెవా అనిపించుకున్నారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో బ్యాట్టింగ్ విభాగం చూసుకుంటే..! 1.విరాట్ కోహ్లి – 928 2.స్టీవ్ స్మిత్ – 911 3.కేన్ విలియంసన్ – …

Read More »

ఈ దశాబ్దకాలానికి రారాజు…అతడే రన్ మెషిన్ విరాట్ కోహ్లి !

విరాట్ కోహ్లి…ప్రస్తుతం క్రికెట్ లో నెం.1 ఆటగాడు ఎవరూ అంటే వెంటనే కోహ్లి పేరే వస్తుంది. యావత్ ప్రపంచానికి కోహ్లి అంటే ఎనలేని అభిమానం అని చెప్పాలి. అతడి ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అందరి మన్నలను పొందుతున్నాడు. ఇక ఈ దశాబ్దకాలంలో ఆట పరంగా చూసుకుంటే అతడిని మించిన ప్లేయర్ లేడని చెప్పాలి. బ్యాట్టింగ్ లో, బౌలింగ్ లో ఇలా ప్రతీ దానిలో అతడే టాప్. …

Read More »

ఒక టెస్టు మ్యాచ్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌  ఆడిన పాకిస్తాన్‌.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంకకు 476 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన పాకిస్తాన్‌ చెలరేగిపోయి బౌలింగ్‌  వేసింది. ప్రధానంగా పాకిస్తాన్‌ టీనేజ్‌ క్రికెటర్‌ నసీమ్‌ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat