భారత మహిళల బ్యాడ్మింటన్లో డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలది ఫైర్బ్రాండ్ మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తనకు నచ్చని విషయాన్ని బాహాటంగానే వెల్లడిస్తుంది. అయితే తాను చేసే విమర్శలు కెరీర్లో వెనకబడేలా చేశాయని, ముఖ్యంగా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల ఆరోపించింది. 2004లో గోపీ, జ్వాల కలిసి మిక్స్డ్ డబుల్స్లో జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గెలుచుకున్నారు. కానీ ఆ …
Read More »ఇంగ్లాండ్ కు విండీస్ క్రికెటర్లు
కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది. ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..
Read More »ధోనీకి వయసు అయిపోలేదు
టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్ ఆడగలడని భారత సీనియన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్ గేమ్స్లో భారీ సిక్సర్లు బాదాం. వేడి ఎక్కువగా ఉండే చెన్నైలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్ చేశాం. ఇంకా వయసు అయిపోలేదని అతడి శరీరం చెబుతోంది. …
Read More »డాక్టర్ల కు సచిన్ పాఠాలు
టీమండియా మాజీ కెప్టెన్ , లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ పాఠాలే కాకుండా వైద్య పాఠాలు కూడా చెప్తున్నాడు.క్రీడల్లో అయ్యే గాయాల గురించి పన్నెండు వేల మంది యువ వైద్యులతో సచిన్ ముచ్చటించాడు. తనక్రికెట్ కెరీర్ లో ఎన్నో సార్లు గాయపడిన సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో గాయంతో తీవ్రంగా బాధపడ్డాడు.తనకు ఎదురైన గాయాల గురించి ..వాటిని ఎదుర్కున్న తీరుపై వైద్యులకు వివరించాడు. ప్రస్తుతందేశాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిపై …
Read More »దాదా గ్రేట్
టీమండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో గత పన్నెండు రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది .దీంతో ఇస్కాన్ లో దాదాపు పదివేల మందికి రెండు పూటల లాక్ డౌన్ ముగిసేవరకు భోజనం పెట్టడానికి దాదా ముందుకొచ్చాడు .దీనికి అవసరమైన మొత్తం యాభై లక్ష రూపాయల …
Read More »కరోనా ఎఫెక్ట్ -సోనియా గాంధీ సంచలన నిర్ణయం
ప్రస్తుతం దేశమంతా కరోనావైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.మరణాల శాతం తక్కువగానే ఉన్నా కానీ బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది.ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సంచలన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాము.కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్ధతిస్తాము. లాక్ డౌన్ నిర్ణయంతో పేద,మధ్యతరగతి …
Read More »కోహ్లీకి పీవీ సింధు సవాల్
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …
Read More »తాను సంపాదించిన మొత్తం కరోనా భాధితులకు ఇచ్చేస్తున్న టెన్నిస్ స్టార్ !
వింబుల్డన్ ఛాంపియన్ మరియు ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ కరోనా మహమ్మారితో తో పోరాడుతున్న వారికి సంబంధించి రోమానియాలో వైద్య పరికరాల కోసం ఆమె సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా పేస్ బుక్ ద్వారా ఆమె ప్రజలకు ఒక సందేశం పంపింది. బుకారెస్ట్ మరియు కాన్స్టాంటాలోని ఆసుపత్రులకు సహాయం చేయాలని ఆమె భావించింది మరియు అధికారుల సూచన మేరకు అన్నీ అనుసరించాలని ప్రజలను కోరింది. …
Read More »క్రికెట్ చరిత్రలో యావత్ ప్రపంచం మర్చిపోలేని రోజు..బంగ్లాపై భారత్ ఓటమి !
క్రికెట్ చరిత్రలో ఈరోజు యావత్ ప్రపంచం మర్చిపోలేని రోజు. మార్చ్ 17, 2007 ప్రపంచ కప్ లో భారత్ బంగ్లాదేశ్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో విషయం ఏమిటంటే అప్పటి ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పసికూన జట్టుగా భరిలోకి వచ్చింది. కాని అదే జట్టుపై భారత్ దారుణంగా ఓడిపోయింది. తద్వారా భారత్ అందరి దగ్గర ఎన్నో అవమానాలు ఎదురుకుంది. ఆ మ్యాచ్ ఎందరో ప్లేయర్స్ రూపురేఖలను మార్చేసింది. …
Read More »కరోనా కారణంగా మరణించిన ఫుట్ బాల్ కోచ్..!
స్పానిష్ ఫుట్ బాల్ కోచ్ ఫ్రాన్సికో గార్సియా (21) కరోనా సోకడంతో మరణించాడు. అతడు 2016 నుంచి అట్లేటికో పోర్టడ యూత్ టీమ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఈ వైరస్ బారిన పడి మరణించిన అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి ఇతడే. గతవారం కరోనా పాజిటివ్ అని తెలియగానే రీజినల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా ఆదివారం మరణించాడు. దాంతో స్పానిష్ లోని జరిగే …
Read More »