Home / SPORTS (page 153)

SPORTS

ఆసీస్ జట్టుకు గట్టి ఝలక్..

ఇండియా లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టుకు గట్టి ఝలక్ .ఇప్పటికే టీంఇండియా తో జరుగుతున్న టెస్ట్ వన్డే సిరిస్ లను కోల్పోయి పరువు పోగుట్టుకున్న ఆ జట్టు నేటి నుండి మూడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను అడనున్నది .కనీసం ట్వంటీ ట్వంటీ సిరిస్ లో గెలిచి అయిన సరే పరువు నిలుపుకోవాలని ఆశపడుతున్న ఆ జట్టుకు కెప్టెన్ స్మిత్ రూపంలో గట్టి ఝలక్ తలిగింది . నేడు రాంచీ …

Read More »

ప్రాక్టీస్‌లో స్మిత్‌కు గాయం.. టీ20 సిరీస్‌కు

భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌కు గాయమైంది. గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్న సమయంలో స్మిత్‌ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్‌మెంట్‌ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మారై స్కాన్‌ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20కి సిద్ధం కావొచ్చని చెప్పడంతో వారంతా వూపిరి పీల్చుకున్నారు. మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా రాంచీలో తొలి …

Read More »

శ్రీలంకతో టీంఇండియా సిరీస్‌ షెడ్యూల్‌ ను ప్రకటించిన బీసీసీఐ ..

ప్రస్తుతం ఆసీస్ తో  జరుగుతున్న సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా  శ్రీలంకతో ఆడనుంది.దీనిలో భాగంగా ఇరు జట్టుల మధ్య వచ్చే నెల నవంబర్ 16 నుండి డిసెంబర్ 24 వరకు జరగనున్న సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో మూడు టెస్టులు, వన్డేలు, టి20 మ్యాచ్‌ల్లో ఆడనున్నాయి .ఇందులో భాగంగా మొదట ముందుగా టెస్టు సిరీస్‌ జరుగుతుంది. ఈ సిరిస్ లో భంగంగా వచ్చే నెల 11 నుంచి …

Read More »

పిల్ల‌ల‌ను కంటే ఆ వ‌య‌సులోనే క‌నాలి..లేకుంటే..!

పెళ్లయిన తరువాత పిల్లలను ఎప్పుడు కనాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలను కంటారు. మరి కొందరు పళ్లై సంవత్సరాలు గడిచినా పిల్లలు కనడానికి ఇష్టపడరు. మరి కొందరు పెళ్లి కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు తెలియక వెంటనే పిల్లలను కంటుంటారు. పెళ్లయిన జంట పిల్లలు కనే విషయంలో తప్పకుండా వైద్యున్ని సంప్రదించి అతను ఇచ్చిన సలహాను పాటించాలి. వెంటనే పిల్లలు వద్దనుకుంటే …

Read More »

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పాండ్యా ఫోటో -ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే ..?

ప్రస్తుత రోజుల్లో ఒక సెలబ్రిటీ గురించి ఏ ఒక్క చిన్న వార్త వచ్చినా కానీ అది ఆ సెలబ్రిటీ ఫ్యాన్స్‌కు ఎంతో ఉత్సాహాన్ని ..ఆసక్తిని కల్గిస్తుంది .అందులో ముఖ్యంగా టీంఇండియా కు చెందిన క్రికెటర్లంటే అసలు చెప్పేది ఏముండదు . ఈ క్రమంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి నిన్న బాగా చెక్కర్లు కొట్టింది. అది కూడా పాండ్యా ఒక అమ్మాయితో దిగిన సెల్ఫీ. …

Read More »

ఆస్ట్రేలియాపై భారత్‌ ఘనవిజయం..

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్‌ సెంచరీ, రహానే హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ​భారత్‌ 4-1తో సిరీస్‌తో పాటు వన్డేల్లో నెం.1 ర్యాంకును సుస్థిరం చేసుకుంది. 243 పరుగుల సునాయస లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, అజింక్యా రహానేలు అర్ధసెంచరీలతో మంచి శుభారంబాన్ని అందించారు.  దూకుడుగా ఉన్న ఈ జంటను కౌల్టర్‌ నీల్‌ రహానే …

Read More »

నాగపూర్ వన్డే..భారత్ టార్గెట్..243..!

భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది..వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా, స్టోయినిస్, వేడ్‌‌లు రాణించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర చేయలేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, పాండ్యా, భువనేశ్వర్, కేదార్ జాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. …

Read More »

నాగ్‌పూర్ వన్డే.. ఆస్టేలియా బ్యాటింగ్..స్కోర్ 130/4…!

భారత్ – ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో భాగంగా నేడు నాగ్‌పూర్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్‌ ఫీల్డింగ్ చేస్తోంది.30 ఓవర్లు ముగిసే సమాయానికి  ఆస్ట్రేలియా అరోన్‌ ఫించ్, కెప్టెన్ స్మిత్‌ల, వార్నర్‌ల వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ మరోసారి ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసి అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. స్మిత్‌ను కేదార్ జాదవ్‌ ఎల్‌బీడబ్ల్యూ ద్వారా అవుట్‌ …

Read More »

క్రికెట్ పాలిటిక్స్‌.. త‌న‌ ల‌వ్ ఫెయిల్యూర్స్ పై మిథాలీ రాజ్ సంచలనం..!

ఇండియ‌న్ వుమెన్స్‌ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలిరాజ్‌.. క్రికెట్ వెనుక జ‌రిగే రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ క్రికెట్ ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటాని.. అయితే అది వాస్తవం కాదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ వచ్చిన తరువాత వర్థమాన క్రికెటర్లకు అవకాశాలు పెరిగాయని, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని సీనియర్లు, …

Read More »

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులతో పాటుగా రాష్ట్రంలోని క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా శుభవార్త .మన దేశంలో క్రికెట్ ఆటకు ఎంతగా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే .అయితే అంతగా అభిమానించే క్రికెట్ ప్రేమికులకు దసరా పండగ పర్వదినాన తీపి కబురు . అదే రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో టీం ఇండియా మరియు ఆసీస్ ల మద్య జరగనున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat