Home / SPORTS (page 152)

SPORTS

రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో విరాట్ రికార్డు …

ఆసీస్ తో నిన్న జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో  టీమిండియా ఓడిపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి డకౌటయ్యాడు. ఇలాంటి మ్యాచ్‌లో విరాట్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? .అవును అది రికార్డే .ఆ డకౌటే రికార్డు మరి. కోహ్లికి టీ20ల్లో ఇది తొలి డకౌట్ కావడం విశేషం. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. డకౌట్ లేకుండా ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన …

Read More »

ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి…

ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టు టీంఇండియా తో ట్వంటీ ట్వంటీ సిరీస్ ఆడుతున్న సంగతి తెల్సిందే .మూడు మ్యాచ్ ల సిరిస్ లో మొదటి మ్యాచ్ టీంఇండియా గెలిచింది .నిన్న గౌహతిలో జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియా టీం గెలిచిన సంగతి తెల్సిందే .అయితే తాజాగా గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌ తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. …

Read More »

బిగ్ బ్రేకింగ్.. ప‌వ‌న్‌కు అస‌లు సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా..!

ఏపీ రాజ‌కీయ సినీ వర్గాల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు తెల్పిన జ‌న‌సేన‌.. ఏపీలో జ‌ర‌గ‌బోయే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయ‌మ‌ని తేల్చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన పోటీ చేయ‌నుంద‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది కూడా. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక చాల‌మంది …

Read More »

ధోనీ కూతురుతో విరాట్ కోహ్లీ సరదాగా ఏం చేశాడో వీడియో చూడండి

మ‌హేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. రాంచీ వేదిక‌గా మొన్న జ‌రిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తర్వాత కోహ్లీ ధోనీ ఇంటికి వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా జీవాతో క‌లిసి కోహ్లీ స‌ర‌దాగా ముచ్చ‌టించాడు. కుక్కలు, పిల్లుల గురించి ఇద్దరూ మాట్లాడుకుని, వాటిని ఇమిటేట్ చేశారు. ముద్దులొలికే జీవాతో క‌లిసి మ‌ళ్లీ ఆడుకున్నాన‌ని …

Read More »

క్రికెట్‌ చరిత్రలో ఒక బంతిని.. ఐదుసార్లు ఇదే ఫస్ట్ .. బౌలింగ్‌ వేయడం మరిచిపోయాడేమో

పాకిస్థాన్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్‌ బౌలర్‌ ఒక బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బౌలింగ్‌ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ చురకలు అంటించారు. పాకిస్థాన్‌-శ్రీలంక మధ్య చివరిదైన రెండో టెస్టులో భాగంగా ఆదివారం మూడో రోజు ఆట జరిగింది. లంక తొలి ఇన్నింగ్స్‌లో కరుణరత్నే-డిక్వెల్లా బ్యాటింగ్‌ చేస్తుండగా …

Read More »

నిర్మాత‌ని బండ‌బూతులు తిట్టిన ప్ర‌ముఖ హీరో..!

సినిమా రంగంలో ఒక‌ప్పుడు కెప్ట‌న్ ఆఫ్‌ది షిప్ అంటే నిర్మాతే.. అయితే రాను రానూ నిర్మాత‌ల పరిస్థిరి క్యాషియ‌ర్ స్థాయికి దిగ‌జారింది. ఓ సినిమా తెరకెక్కించాలంటే ముందుగా నిర్మాత కావాలి.. ఆయనతోనే సినిమా మొదలు అవుతుంది. సినిమా హిట్ అయినా కాకపోయినా దానిని తట్టుకునేది నిర్మాతే. అలంటి నిర్మాతను పచ్చి బూతులు తిట్టాడు అగ్ర హీరో. కేవలం బడ్జెట్ ఎక్కువ అవుతుందని కాస్త షెడ్యూల్ తగ్గిద్దామ‌ని అన్నాడ‌ట ఆ నిర్మాత‌. దీంతో …

Read More »

సింధు రూ.25 లక్షల మొత్తం విరాళం

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పీవీ సింధు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. ఆమె ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ కార్యక్రమంలో భాగంగా సింధు రూ.25 లక్షల మొత్తం బహుమతిగా గెల్చుకున్నారు. అయితే వాటిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని భావించిన సింధు ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా …

Read More »

యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా రికార్డు ..

టీమిండియా ,ఆసీస్ ల మధ్య నిన్న రాంచీలో జరిగిన తోలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీంఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్దేశించబడ్డ లక్ష్య ఛేదనలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.ఈ సందర్భంగా టీం ఇండియా యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20ల్లో …

Read More »

తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విజయఢంకా…

ఈ రోజు రాంచీ లో ఆసీస్‌తో జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విజయఢంకా మోగించింది. మొదట టాస్ గెలిచిన టీంఇండియా ఆసిస్ కు బ్యాటింగ్ అప్పజేప్పడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అయితే మధ్యలో వర్షం కారణంగా దాదాపు గంటన్నరపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం భారత్‌కు 6 ఓవర్లలో …

Read More »

టీంఇండియా ,ఆసీస్ ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డు..

రాంచీ లో నేడు టీంఇండియా ,ఆసీస్ ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. తొలుత టాస్‌ నెగ్గిన టీంఇండియా సారథి కోహ్లీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆ జట్టు 18.4 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేసిన క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. టై(0), జంపా(4) క్రీజులో ఉన్నారు.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ 8 పరుగుల వద్ద కెప్టెన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat