Home / SPORTS (page 149)

SPORTS

సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయి‌పై 21-14, 21-14 తేడాతో వరుస గేముల్లో సింధు గెలుపొందింది. డెన్మార్క్ ఓపెన్లో తనను ఓడించిన చెన్‌పై సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆట ప్రారంభించిన భారత షట్లర్ తొలి నుంచే దూకుడుగా ఆడి పై చేయి సాధించింది. తొలి గేమ్‌ను 21-14 తేడాతో గెలుచుకున్న …

Read More »

ధోనీని తప్పించ‌డానికి అప్ప‌ట్లోనే భారీ స్కెచ్‌..!

క్రికెట్‌ను మ‌తంలా భావించే భార‌త్‌కు ప్ర‌పంచ క‌ప్‌ను మొద‌ట లెజెండ్ ఆల్‌రౌండ‌ర్ మాజీ కెప్ట‌న్ క‌పిల్ దేవ్ అందిచారు. ఇక 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌‌ని అందించిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకి తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించారట. ఈ విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ తాజాగా డెమోక్రసీస్‌ ఎలెవన్‌ : ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ …

Read More »

విరాట్ కోహ్లీ, అందాల తార అనుష్కతో ఇటలీలో పెళ్లి …

భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కల వివాహం త్వరలో జరుగబోతుందా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. విరాట్-అనుష్క వివాహం ఇటలీలో జరుగనుందని సమాచారం. వివాహం కోసం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ అధికారులను ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ లీవ్ లెటర్ ను కూడా కోహ్లీ …

Read More »

ఎంఎస్ ధోని డబుల్ సెంచురీ …

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. నిన్న బుధవారం టీం ఇండియా -న్యూజిలాండ్ మధ్య పూణే లో జరిగిన రెండో వన్ డే మ్యాచులో మూడో ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో కివీస్‌ ఓపెనర్‌ గప్తిల్‌ వికెట్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్యాచ్‌తో సొంతగడ్డపై 200 క్యాచ్‌లను పట్టిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.అయితే …

Read More »

రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం సాదించింది. ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమిండియా. 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ (7)ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్‌లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా …

Read More »

శిఖర్‌ ధావన్‌ అర్ధశతకం

రెండో వన్డేలో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (51; 64 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకం బాదాడు. తొలి పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన అతడు ఆ తర్వాత ఆచితూచి ఆడుతున్నాడు. కోహ్లీ ఔట్‌ కావడంతో సమయోచితంగా బౌలింగ్‌ను ఎదుర్కుంటున్నాడు. ఏ మాత్రం తొందరపడడం లేదు. 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 114/2తో ఉంది. దినేశ్‌ కార్తీక్‌ (16; 26 బంతుల్లో 1×4) …

Read More »

ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి …

ఆధిపత్య రాజకీయాలకోసం హత్యరాజకీయాలకు పాలపడి ఒక్కో గ్రామంలో ఐదునుండి పదిమంది కార్యకర్తలు హత్యకు గురవడానికి కారణభూతులైన నేతలే ఇప్పుడు సూర్యాపేట కేంద్రంగా అఖిలపక్షము అంటూ ప్రజల్ను గందరగోళం పడేసేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు అఖిల పక్షంగా ఏర్పడ్డ నేతలు చేసిన పరస్పర హత్యారాజకీయాలతో హత్యలకు గురైన కార్యకర్తల ఘోరీలు సూర్యాపేటకేంద్రంగా వారు నెరుపుతున్న రాజకీయాలను చూసి …

Read More »

క్రిస్‌ గేల్‌ నా ముందు టవల్‌ విప్పి నగ్నంగా ఇదేనా అంటూ

వెస్టిండీస్‌ క్రికెట్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ తన ముందు నగ్నంగా ఎక్స్‌పోజ్‌ చేయడంతో తాను కన్నీరుమున్నీరుగా ఏడ్చేశానని ఆస్ట్రేలియా మసాజ్‌ థెరపిస్ట్‌ సిడ్నీ కోర్టుకు తెలిపారు. గత ఏడాది జనవరిలో తనకు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేస్తూ కథనాలు రాసిన ఫెయిర్‌ ఫాక్స్‌ మీడియాకు చెందిన ద సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ద ఏజ్‌, ద కాన్‌బెర్రా టైమ్స్ పత్రికలపై పరువునష్టం దావా వేశారు. ఈ దావాపై సోమవారం కోర్టు …

Read More »

రెండో వన్డేలో..బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

పిచ్‌ కుంభకోణం కుదిపేసినప్పటికీ పుణెలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే మ్యాచ్‌ యథాతథంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన రెండో వన్డేలో భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో అక్సర్‌ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె పిచ్‌ బ్యాటింగ్‌ స్వర్గధామం కావడంతో కివీస్‌ జట్టు కెప్టెన్‌ …

Read More »

ఫిక్సింగ్ కలకలం… రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా?

పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్‌ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్‌ కుంభకోణం నేపథ్యంలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే, పిచ్‌ కుంభకోణానికి పాల్పడిన క్యూరేటర్‌ను వెంటనే సస్పెండ్‌ చేస్తామని, మ్యాచ్‌ రద్దు చేయలా? లేక కొనసాగించాలా? అన్నది రిఫ్రీ నిర్ణయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat