శ్రీలంక క్రికెట్ టీమ్ కెప్టెన్ దినేష్ చండీమాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్ మీద రెండు టెస్టుల సిరీస్లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో కైవశం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ …
Read More »రోహిత్ శర్మ అరుదైన రికార్డు…
టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో భారత్ తరపున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడిగా రికార్డులకెక్కాడు.నిన్న బుధవారం దేశ రాజధాని నగరం ఢిల్లీ ఫిరోజా కోట్ల మైదానంలో బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో నాలుగు సిక్సర్లేసిన రోహిత్ మొత్తం 268 సిక్స్లు బాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. నిన్నటి వరకు 265 సిక్స్లతో అగ్రస్థానంలో ఉన్న రైనా.. రోహిత్ దెబ్బకు రెండో …
Read More »కోహ్లీ కొంప మునిగేనా..?
మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఆ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంపముంచాడు అదేంటి భారత్ ఈ మ్యాచ్లో …
Read More »శ్రీకాంత్ కు డిప్యూటీ కలెక్టర్..!
బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్పై కాసుల వర్షం కురుస్తోంది. డెన్మార్క్ ఓపెన్ నెగ్గిన వారం రోజులకే ఫ్రెంచ్ ఓపెన్ను కూడా సొంతం చేసుకున్న శ్రీకాంత్ను ఏపీ మంత్రి మండలి అభినందించింది. బుధవారం సమావేశమైన మంత్రి మండలి శ్రీకాంత్కు అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వడంతోపాటు గ్రూప్-1 అధికారి (డిప్యూటీ కలెక్టర్)గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అతడి కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ. 15 లక్షలు, ఎలైట్ లెవెల్ కోచ్ …
Read More »న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 203 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 80, శిఖర్ ధావన్ 80, విరాట్ …
Read More »డీడీసీఏ అత్యుత్సాహం ..
టీంఇండియా ,కివీస్ ల మధ్య నేడు జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్కు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఈ స్టేడియంలోని రెండో గేట్కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. నిన్న మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే …
Read More »స్పిన్నర్గా లసిత్ మలింగ..
ప్రపంచ క్రికెట్ ఆటలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను తన బౌలింగ్తో బెంబేలెత్తిస్తాడు శ్రీలంకకు లసిత్ మలింగ. యార్కర్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఒక్కసారిగా స్పిన్నర్గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.పాకిస్థాన్తో సిరీస్కు దూరమైన మలింగ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఎమ్సీఏ ఏ డివిజన్ నాకౌట్ టోర్నమెంట్లో భాగంగా టీజే లంక జట్టుకు ఆయన నాయకత్వం వహించాడు. టోర్నీలో భాగంగా ఎల్బీ ఫైనాన్స్తో జరిగిన మ్యాచులో మలింగ …
Read More »షట్లర్ శ్రీకాంత్కు పద్మశ్రీ..!
స్టార్ షట్లర్ శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. గత రెండువారాల్లో వరుసగా డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గి శ్రీకాంత్ తన సత్తా నిరూపించాడు. శ్రీకాంత్కు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయల్ ఇవాళ హోంశాఖ మంత్రి రాజ్నాథ్కు లేఖ రాశారు. అయితే పద్మా నామినేషన్లకు సెప్టెంబర్ 15వ తేదీనే డెడ్లైన్ ముగిసింది. ప్రస్తుతం విజయ్ …
Read More »టీమిండియా-న్యూజిలాండ్ మద్య తొలి టీ 20 మ్యాచ్
టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి …
Read More »కోహ్లీ రెస్టారెంట్ లో టీమిండియా ఆటగాళ్లు
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్తో టీ20 సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్’లో సందడి చేశారు. ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్కు …
Read More »