Home / SPORTS (page 146)

SPORTS

జగన్ పేరు మార్చుకున్నాడా -వైసీపీ క్లారీటీ ..!

అటు ఏపీ తెలుగు మీడియాలో ఇటు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరును మార్చుకున్నారు .ఇక నుండి ఎవరైనా సరే తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా జేఎంఆర్ అని పిలవాలని ఆదేశాలను జారిచేశారు అని వార్తలను గత కొద్ది రోజులుగా తెగ …

Read More »

పి.వి. సింధుకు తప్పని వేధింపులు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి. సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె శనివారం 6ఈ 608 విమానంలో ముంబయికు వెళ్తుండగా విమాన సిబ్బందిలోని అజితేశ్‌ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సింధు ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘గ్రౌండ్‌ స్టాఫ్‌ (స్కిప్పర్‌) మిస్టర్‌ అజితేశ్‌ నాతో చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో(నాతో) సరిగ్గా మసులుకోమని ఎయిర్‌ హోస్టెస్‌ అషిమా అతడికి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఆమెతో కూడా …

Read More »

కిదాంబి శ్రీకాంత్‌ను అభినందించిన గవర్నర్‌ …

 ఇటీవల డెన్మార్క్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ను  గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులను కిదాంబి శ్రీకాంత్‌తో పాటు మరో క్రీడాకారుడు హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ కలిశారు. రెండు, 11 ర్యాంకులు సాధించుకున్న శ్రీకాంత్‌, ప్రణయ్‌లను గవర్నర్‌ దంపతులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న శ్రీకాంత్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. …

Read More »

దాదా మదిని గెలిచిన నెహ్రా ..

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీం ఇండియా స్టార్ బౌలర్ ఆశిష్‌ నెహ్రా ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు ఐదుగురు సారథులతో కలిసి ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2004లో పాకిస్థాన్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో భారత సారథి సౌరవ్‌ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా’ అని అభయమిచ్చాడు నెహ్రా. ఈ విషయాన్ని …

Read More »

పుజారా డజనేశాడు …

టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు చతేశ్వర్‌ పుజారా తనకే సాధ్యమైన అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన టీంఇండియా క్రికెటర్‌గా విజయ్‌ మర్చంట్‌ పేరిటున్న రికార్డును పూజారా తిరగరాశాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాదిన అతడు కెరీర్లో 12వ ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్‌ విజయ్‌ మర్చంట్‌ (11)ను రెండో స్థానానికి పరిమితం చేశాడు. స్టార్ ఆటగాళ్ళు సునీల్‌ …

Read More »

పుజారా 12వ డబుల్ సెంచరీ…..ఒక్క టి20 మ్యాచ్‌ ఆడే ఛాన్స్ దక్కలేదు.

క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధికంగా డబుల్‌ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్‌ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో గురువారం అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా(204; 28 ఫోర్లు) డబుల్‌ సెంచరీ సాధించాడు. కెరీర్‌లో అతడికిది 12వ డబుల్ సెంచరీ. విజయ్‌ మర్చంట్‌ (11) పేరిట ఉన్న రికార్డును ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ …

Read More »

ఫిక్సింగ్‌ కుంభకోణం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీశాంత్

టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదుగా’ అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ‘ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. …

Read More »

మిథాలీ హీరోయిన్‌గా …?

ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా పలు సంచలనాలను సృష్టించిన, సృష్టిస్తున్న మిథాలీ రాజ్ లేటెస్ట్ ఫొటోలను చూసిన ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మిథాలీ ఏమైనా హీరోయిన్‌గా ట్రై చేస్తుందా ఏంటి? అనేంత ఆశ్చర్యపోయేలా ఆమె ఫొటోషూట్ ఫొటోలు నెట్‌లో సంచరిస్తున్నాయి. అలాగే ఈ మధ్య ఆమె సినీ సెలబ్రిటీలతో ఎక్కువగా కనిపించడంతో, నిజంగానే హీరోయిన్‌గా ట్రై చేస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఫొటో షూట్ చేసింది …

Read More »

సిపక్ తక్రా పోటీలను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో సిపక్ తక్రా 4వ ప్రపంచకప్ పోటీలను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. బ్రెజిల్, చైనా, వియత్నాం, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, సింగపూర్ తదితర దేశాల నుంచి 20 మంది సిపక్ తక్రా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న తరుణంలో పోటీలు జరగడం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. భారత …

Read More »

కోహ్లీ చిన్నప్పుడు ఆశిష్ నెహ్రా‌తో దిగిన ఫోటో…. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రా‌తో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat