టీం ఇండియా -లంక మధ్య కలకత్తాలోని ఈడెన్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వరుణుడి ప్రతాపం తగ్గడంలేదు .తొలిరోజు దాదాపు పదకొండు ఓవర్లపాటే జరిగిన రెండు రోజు మాత్రం అంతకు డబుల్ అంటే కేవలం ట్వంటీ ఓవర్స్ మాత్రమే ఆట కొనసాగింది .శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా జట్టు 74/5 వద్ద ఉండగా మరోసారి వర్షం అడ్డుతగిలింది . దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో …
Read More »ఈ నెల 23న యువ క్రికెటర్ భువనేశ్వర్ పెళ్లి
టీమిండియా యువ క్రికెటర్ భువనేశ్వర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 23న భువీ తన ప్రేయసి నుపుర్ నగార్ను పెళ్లాడనున్నాడు. ఆయన సొంత వూరు మీరట్లోనే వివాహం జరుగనుంది. 26న బులంద్షహర్లో రిసెప్షన్ ఉంటుంది. నవంబరు 30న ఢిల్లీలో మరో రిసెప్షన్ జరుగుతుంది. మీరట్లో జరిగే వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరవుతారని తెలిపాడు. కానీ భువి జట్టు సహచరులు, బోర్డు సభ్యులు కూడా మ్యారేజ్ లో పాలుపంచుకోవాలని …
Read More »శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టు ఎంపిక …. ఆల్రౌండర్కు విశ్రాంతి
శ్రీలంకతో టెస్టు సిరీస్కు బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన సెలక్టర్లు యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి కల్పించారు. టీమ్ మేనేజ్మెంట్ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శ్రీలంక సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లో సుదీర్ఘంగా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో పాండ్యపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు విశ్రాంతినిచ్చారు. …
Read More »ధోనిని విమర్శించే స్థాయి మీకుందా -ధోనికి అండగా విరాట్ ..
విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది .అంతా ఇంతా కాదు ఏకంగా క్రికెట్ విమర్శకులను విమర్శించే అంతగా .ఇటీవల కివీస్ తో జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెల్సిందే .ఆ మ్యాచ్ లో టీం ఇండియా స్టార్ ఆటగాడు అయిన ఎంఎస్ ధోని పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోవడంతో మాజీ ఆటగాళ్ళు లక్ష్మణ్ ,అగార్కర్ ఆటగాళ్ళు ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను యువతకు …
Read More »యువరాజ్ ఏడుస్తుంటే ..భుజంపై చేయివేసి ఓదారుస్తున్న విద్యాబాలన్
ప్రాణాంతకమైన క్యాన్సర్ను జయించి తిరిగి తనకిష్టమైన క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ పోరాట పటిమ అందరికీ తెలిసిందే. తాను క్యాన్సర్ను జయించిన తీరు, తన తల్లిదండ్రులు పడిన వేదన, తాను కోలుకోవాలని అభిమానులు కోరుకోవడాన్ని యువరాజ్ ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి కూడా పెడుతుంటాడు. తాజాగా మరోసారి ఆ బాధాకర సంఘటనను తలుచుకొని యువరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. దీనికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ …
Read More »భారత్-న్యూజిలాండ్ మూడో టీ20 జరుగుతుందా..?
భారత్-న్యూజిలాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తిరువనంతపురంలో మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇప్పటికే సిరీస్లో రెండు జట్లు 1-1తో సమంగా నిలవడంతో చివరి పోరు నిర్ణయాత్మకంగా మారింది. మూడు రోజులుగా అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ్రీన్ఫీల్డ్స్ అంతర్జాతీయ మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పివుంచారు. వాతావరణం అనుకూలంగా …
Read More »ఆ రోజు ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడిన అమ్మాయి..ఈ రోజు వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ
ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున బరిలో దిగిన …
Read More »విరాట్ కోహ్లి మరో రెండు ఘనతలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రెండు ఘనతల్ని సాధించాడు. ముందుగా ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండొందల ఫోర్ల మార్కును చేరిన తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు సాధించిన కోహ్లి.. ఆ తరువాత ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగుల్ని నమోదు చేసిసన రెండో క్రికెటర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో శనివారం (నవంబర్-5) రెండో టీ20లో కోహ్లి తొలి ఫోర్ ను కొట్టిన తరువాత రెండొందల ఫోర్ల క్లబ్ లో …
Read More »ధోనీ ఏడ్చేశాడు ..
టీం ఇండియా క్రికెట్ దిగ్గజం,మాజీ కెప్టెన్ కపిల్దేవ్ నేతృత్వంలో భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్ అందుకుంది. అనంతరం 28ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రస్తుత టీం ఇండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ధోనీ నాయకత్వంలోని టీమిండియా సాంతగడ్డపై ప్రపంచకప్ గెలిచింది. దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయిలోని వాంఖడే మైదానంలో శ్రీలంకపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మైదానంలో భారత ఆటగాళ్ల సంబరాలకు అవధుల్లేవు. భారమైన …
Read More »పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో స్పందన….చాలా సార్లు కోరిన
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో వైమానిక సంస్థ యాజమాన్యం స్పందించింది. పీవీ సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారని ఆ సంస్థ పేర్కొంది. లగేజీని కార్గోలోకి తరలించేందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. చాలా సార్లు కోరిన తర్వాత లగేజీని కార్గోలోకి తరలించేందుకు అంగీకరించారని పేర్కొంది. అంతకు ముందు ఇండిగో సిబ్బంది ఒకరు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు పీవీ సింధు ఆరోపించారు. అటువంటి వ్యక్తి ఉద్యోగిగా ఉంటే ఇండిగో …
Read More »