Home / SPORTS (page 137)

SPORTS

రోహిత్ శర్మ చెత్త రికార్డు..!

నిదహాస్ ట్రోపీలో భాగంగా మంగళవారం జరిగిన తోలి మ్యాచ్ లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిధ్య జట్టు శ్రీలంకపై ఓడిపోయిన సంగతి తెల్సిందే.అయితే ఈ మొక్కోణపు టోర్నీలో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇచ్చి యువ బ్యాట్స్ మెన్ ,ఓపెనర్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించింది. ఐదు వికెట్లతో తేడాతో ఓడిపోయిన ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును …

Read More »

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ చాల మంది అమ్మాయిల‌తో అక్ర‌మ సంబంధాలు

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్‌ జాహన్‌ బట్టబయలు చేశారు. కొంత‌మంది అమ్మాయిలతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్‌ జాహన్‌ తెలిపారు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న …

Read More »

విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం …!

నీరవ్ మోదీ ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వినపడుతున్న పేరు .ఏకంగా పన్నెండు వేల కోట్లకు పైగా సొమ్మును ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు ఏకనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు.అంతే కాకుండా సీబీఐ మొదలు ఈడీ వరకు ,కింది స్థాయి కోర్టుల నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు ఎన్ని నోటీసులు పంపిన కానీ నీరవ్ మోదీ అక్కడ నుండి ససేమేరా రానంటూ మక్కు పంటు …

Read More »

అరుణారెడ్డికి రైల్వే ఉద్యోగం..!

జిమ్నాస్టిక్ ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో కాంస్య ప‌త‌కం సాధించిన హైద‌రాబాదీ అథ్లెట్ బుద్ధా  అరుణా రెడ్డి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగాసీఎం కేసీఆర్ ఆమెకు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు .తాజాగా అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఖరారైంది. గ్రూప్ సీ క్యాట‌గిరీలో అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఇస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. see also :హరీష్ బాల్కొండకొస్తే …

Read More »

ఇవాళ శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్

శ్రీలంక గడ్డపై ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రోజు రాత్రి 7గంటలకు  జరిగే మొదటి మ్యాచ్‌లో భరత్ జట్టు .. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఆరుగురు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన భారత్ జట్టు .. ఈ సిరీస్‌లో రోహిత్‌కు తాత్కాలికంగా పగ్గాలు అప్పజెప్పింది. see also :ఈ యేటి ఉత్తమ తెలంగాణ మహిళలు వీరే..! భారత్ జట్టు …

Read More »

అరుణకు సీఎం కేసీఆర్ 2కోట్ల నగదు ప్రోత్సాహం

ప్రపంచ జిమ్నాస్టిక్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన బుడ్డా అరుణ రెడ్డి ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ కు చెందిన బుద్దా అరుణా రెడ్డికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహం …

Read More »

దాదా చెప్పిన మాట పాటించాడు..జగజ్జేతగా నిలిచాడు.ఏమిటి ఆ సలహా ..!

టీం ఇండియా జట్టుకు దూకుడు నేర్పి విదేశాల్లో గెలుపును రుచి చూపించిన కెప్టెన్ ..కళ్ళు మిటకరిస్తూ ఫ్రంట్ కి వచ్చి మరి కొడితే సిక్స్ లేకపోతే స్టంప్ అవుట్ అయ్యే ఆటగాడు..ఒక్కసారిగా కుదురుకున్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ .అంతటి చరిత్ర ఉన్న ఈ దాదా నేతృత్వంలోనే చాలా …

Read More »

రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్

టీం ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు ,మాజీ కెప్టెన్ ,ప్రస్తుత యువభారత్ ప్రధాన కోచ్ అయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు పలికారు.ఇటివల అండర్ 19 వరల్డ్ కప్ లో యువభారత్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు అయిన ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం …

Read More »

బంగ్లా ,లంక ట్రై సిరీస్ కు టీంఇండియా ఎంపిక …

బంగ్లా ,లంక దేశాలతో జరిగే ట్రై సిరీస్ ట్వంటీ ట్వంటీకు టీం ఇండియాను బీసీసీఐ సెలెక్ట్ చేసింది.ఈ క్రమంలో మార్చి ఆరో తారీఖున నుండి జరిగే ట్వంటీ ట్వంటీ ట్రై సిరీస్ భారతజట్టును చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఆదివారం ప్రకటించింది.ఇండియా జట్టు కూర్పు ఇలా ఉంది.రోహిత్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ,రైనా ,పాండే ,దినేష్ కార్తిక్ ,దీపక్ …

Read More »

ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్

ఈ రోజు కేప్ టౌన్ వేదికగా జరిగిన ఐదవ టీ 20 లో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డ్ సృష్టించింది.ఐదవ టీ 20 సిరిస్ ను 3-1 తేడాతో భారత్ గెలుచుకుంది. చివరి మ్యాచ్ లో భార‌త్ నిర్దేశించిన 167 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌లేక స‌ఫారీలు 18 ఓవ‌ర్ల‌లో 112 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భార‌త్ బౌల‌ర్ల‌లో రుమేలీ ధ‌ర్ , గైక్వాడ్ ,శిఖాపాండే చెరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat