టీమిండియాకు గెలుపు అసాధ్యం అనుకున్న స్థితిలో అసాధారణ రీతిలో చెలరేగిపోయాడు. కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో దినేశ్ కార్తీక్ వీర విహారం చేశాడు. భారత్కు విజయాన్నందించాడు. ఆదివారం రాత్రి నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. …
Read More »ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం..!!
శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ క్రికెట్ల జట్ల మధ్య జరిగిన నిదహాస్ ముక్కోణపు టీ-20 సిరీస్ ను అందరూ భావించినట్టే హాట్ఫేవరేట్ జట్టు భారత్ కైవసం చేసుకుంది. కాగా, కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ముక్కోణపు ట్రై సిరీస్లో ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్, భారత్లు ఇవాళ తలడ్డాయి. అయితే, టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లకుగాను ఎనిమిది వికెట్లు కోల్పోయి …
Read More »టీమిండియా కు మద్దతు ఇచ్చిన శ్రీలంక అభిమానులు.!!
భారత క్రికెట్ జట్టుకు శ్రీలంక అభిమానులు మద్దతు తెలుపుతునట్లు ప్రకటించారు.ఇవాళ భరత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మద్య జరిగే ముక్కోణపు టీ 20 ఫైనల్లో టీమిండియా మా ఫేవరెట్ అని స్పష్టం చేశారు.అయితే మొన్న జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక పై బంగ్లాదేశ్ జట్టు గెలుపొందిన విషయం మనందరికి తెలిసిందే.ఆ మ్యాచ్ లో చివరి ఓవర్లో ఊహించని మలుపులు.. వాగ్వాదాలు.. ఉత్కంఠ నడుమ అట సాగింది. see also :ప్రగతిభవన్ …
Read More »స్టార్ బ్యాట్స్మన్ క్రికెట్కు గుడ్బై
ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు పోందిన పీటర్సన్ భవిష్యత్తులో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి క్రికెట్ అభిమానులను కంగారు పెట్టించాడు. ‘స్విచ్ షాట్’ ఇన్వెంటర్, స్టార్ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. 14 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. సోషల్ మీడియా ద్వారా శనివారం ఆయన …
Read More »శ్రీలంక బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు..డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం..వీడియో
నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.నోబాల్ వివాదం, ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు, అంపైర్లతో వాగ్వాదం ఘటనలపై బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భిన్నంగా స్పందించారు. మైదానం నుంచి తమ బ్యాట్స్మన్లను వచ్చేయమనలేదని, అంపైర్లు పొరపాటు చేశారు కాబట్టే మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘(ఉదాన వేసిన) …
Read More »భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ నెట్ లో హల్ చల్
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె బాదిన సిక్స్ బౌండరీ లైన్ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ …
Read More »షమీ వాళ్ల అన్నయ్యతో శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం.. భార్య హాసిన్.!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్ జాహన్ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే.. కొంతమంది అమ్మాయిలతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఘటన మరవకముందే మరోక బాంబ్ పెల్చింది. హసీన్.. విదేశాల్లో పర్యటించే సమయంలో షమీకి సెక్స్ వర్కర్లతో సంబంధాలు ఉండేవని ఆరోపించింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని చెప్పింది. see also..భర్త డ్యూటీకి …
Read More »ఎంఎస్ ధోని హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ ఎందుకు ఉండదో తెలుసా..!
టీంఇండియా తరపున ఆడే ప్రతి ఆటగాడి క్యాప్ దగ్గర నుండి హెల్మెట్ వరకు అన్నిటిపై నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది.అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం తన క్యాప్ ,హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ లేకుండానే ధరించడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు భారత క్రికెట్ రంగానికి సేవలు అందిస్తున్న ఎంఎస్ ధోని ఎందుకు నేషనల్ ఫ్లాగ్ లేకుండా హెల్మెట్ ,క్యాప్ …
Read More »టీమిండియా పేసర్ మహ్మద్ షమీ శృంగార పురుషుడు..!
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసినా జహాన్ మరోసారి బాంబు పేల్చారు. తన భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకోబోనని, అతడిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు. అతడిని మార్చేందుకు చాలా ప్రయత్నించానని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయారు. అతడో శృంగార పురుషుడని ఘాటుగా వ్యాఖ్యానించారు. see also..20 ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేతలు వైఎస్ జగన్ సమక్షంలో …
Read More »గేల్ రికార్డు…!
క్రికెట్ లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ ,వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు.దీంతో వన్డే ల్లో సచిన్ ,ఆమ్లా తర్వాత మొత్తం పదకొండు రకాల జట్టులపై శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డును సొంతం చేస్కున్నాడు.ప్రపంచ కప్ క్యాలిఫయర్స్ లో భాగంగా నిన్న మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన గేల్ తొంబై ఒక్క బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులను సాధించాడు. ఈ ఇన్నింగ్స్ …
Read More »