ఉమెన్స్ వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది . టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాడ్ 49.3 ఓవర్లలో 207 పరుగులు చేసి, ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మిథాలీ సేన.. 49.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి విజయం సాధించింది.ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్లలో …
Read More »చరిత్ర సృష్టించిన మిథాలీ..
టీం ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ చరిత్ర సృష్టించింది.దీంతో తన ఖాతాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది మిథాలీ.ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లేట్ ఎడ్వర్ట్ అత్యధికంగా నూట తొంబై మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.తాజాగా మిథాలీ ఆమెను దాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది .నాగ్ పూర్ …
Read More »మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనత..!
భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను సాదించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్.. ఎడ్వర్ట్స్ను దాటి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాగ్పూర్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మహిళల మధ్య తొలి వన్డే …
Read More »2018 ఐపీఎల్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్..!
ఈ రోజుల్లో క్రికెట్ అంటే తెలియని వారు ఉండారు. అంత అభిమానం పెంచుకున్నారు ఈ ఆటపై . అందుకే అభిమానుల కోసం ఐపీఎల్ మ్యాచ్ లు ఎంతో సంతోషానిస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ క్రీడాభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ ఏప్రిల్ 7వ తేదీ శనివారం నాడు ప్రారంభం కాబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో జరిగే క్రికెట్ మ్యాచ్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అబిమానులు . పదేళ్లుగా …
Read More »రేపు సిద్దిపేట స్టేడియంలో లీగ్ మ్యాచ్ ఆడనున్న శ్రీలంక అండర్ -15 టీమ్..!!
క్రికెట్ మ్యాచ్ లకు సిద్ధిపేట స్టేడియం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గ్రామీణ స్థాయి నుండి వివిధ క్రీడల్లో క్రీడాకారులు నైపుణ్యాలను అందిపుచ్చుకున్న ప్రాంతం సిద్దిపేట.మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్న.. క్రిడా అభిమానుల స్పూర్తి ,యువతలో ఉన్న క్రిడా మక్కువను గ్రహించి సిద్దిపేట మినిస్టేడియ గా ఉన్న మైదానాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ ,జాతీయ స్థాయి గుర్తింపు సాధించి పెట్టారు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అస్సోసియేషన్ వారి …
Read More »కామన్వెల్త్లో రికార్డు సృష్టించి..భారత్కు తొలి స్వర్ణం..ఫస్ట్ గోల్డ్ లేడీ..!
గోల్డ్కోస్ట్ జరుగుతున్నకామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు తొలి స్వర్ణం వచ్చింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మీరాబాయ్ చాను కామన్వెల్త్ గేమ్స్లోనూ తన సత్తా చాటింది. మహిళల 48 కేజీల విభాగంలో చాను మొత్తం 196 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని ముద్దాడింది. 21వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు వచ్చిన తొలి పసిడి ఇదే. ఈ కామన్వెల్త్ పోటీల్లో ఇప్పటి వరకు …
Read More »కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన తొలి రోజే భారత్ ఖాతాలో పతకం..!
గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్ తన ఖాతాలో ఒక పతకాన్ని వేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు కచ్చితంగా పతకాలు సాధిస్తుందని ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత్కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గురురాజా మాట్లాడుతూ..‘ఈ పతకం నాకు …
Read More »గ్రేట్ సచిన్..జీతం మొత్తాన్నీ విరాళంగా ఇచ్చేశాడు
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపిగా ఆరేళ్ల కాలంలో జీతభత్యాల కింద తాను పొందిన సుమారు రూ.90 లక్షలను ఆయన ప్రధాని సహాయ నిధికి విరాళంగా ఇచ్చేశారు. దీనికి సంబంధించి పిఎంఒ నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. “సచిన్ చేసిన సాయంపై పిఎంఒ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. సచిన్ ఇచ్చిన విరాళాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించొచ్చని పిఎంఒ పేర్కొంది.” మరోవైపు సచిన్ …
Read More »విరాట్ కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ అవార్డు..!!
భారత్లో 2017లో సోషల్ మీడియా నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా విరాట్ అవార్డుతో ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ అవార్డును ప్రకటించిన ఇన్స్టాగ్రామ్కు థాంక్స్ చెబుతున్నాను. ఎప్పుడు నాకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన అభిమానులకు థ్యాక్స్ అని …
Read More »హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. !
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న2018 ఐపీఎల్ సీజన్ వారం రోజుల్లో అట్టహాసంగా ఆరంభంకానుంది . ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేడియంలో మ్యాచ్లు చూడటానికి వెళ్లి… ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో …
Read More »