బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.తాజాగా ఇవాళ విడుదల చేసిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో అతను టాప్ ప్లేస్లో నిలిచాడు. భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రెండవ ప్లేయర్గా శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల విభాగంలో చైనా ప్లేయర్లు డామినేట్ చేసే బ్యాడ్మింటన్లో ఇండియన్ షట్లర్కు నెంబర్ వన్ ర్యాంక్ రావడం గర్వకారణం. ఇది నిజంగా మన దేశానికి ఎనలేని …
Read More »టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ‘విజ్డన్ క్రికెటర్’ అవార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు .అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ క్రికెటర్గా కోహ్లీ నిలవడంతో వరుసగా రెండోసారి అతన్ని ఈ అవార్డు వరించింది.అన్ని ఫార్మాట్లో అసాధారణ రీతిలో 2818 పరుగులు సాధించి ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే గతేడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు …
Read More »తొలిసారిగా నంబర్వన్ ర్యాంకును కైవసం చేసుకున్న తొలి భారతీయుడి.. తెలుగుతేజం
తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ వారం విడుదల చేసే ర్యాంకింగ్స్లో శ్రీకాంత్ నంబర్వన్ ర్యాంక్ను కైవసం చేసుకోనున్నాడు. సోమవారం కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్ ఈ విజయంలో …
Read More »IPL మ్యాచ్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం
ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టంతో 15.5 ఓవర్లలో 127 …
Read More »సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న నా స్నేహితులందరికీ గుడ్లక్..వార్నర్ ట్వీట్
బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. వార్నర్ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అతని మనసంతా ప్రస్తుతం ఐపీఎల్పైనే ఉంది. ఎందుకంటే ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు తన మొదటి మ్యాచ్ ఆడనుంది. దీంతో ఈ మాజీ సారథి జట్టుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటాడు. తన ఇన్స్టాగ్రాం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో …
Read More »కామన్ వెల్త్ గేమ్స్..భారత్ కు 8వ స్వర్ణం..!!
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. భారత షూటర్ జీతు రాయ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. ఇవాళ జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో అతను గోల్డ్ మెడల్ను కొల్లగొట్టాడు. ఇదే పోటీలో మరో భారత షూటర్ ఓంప్రకాశ్ మిథర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్ …
Read More »చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!
ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ …
Read More »ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .
దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను …
Read More »కామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు మరో స్వర్ణం..!
గోల్డ్కోస్ట్ లో జరుగుతన్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. మూడోరోజు జరిగిన 77 కేజీల వెయిట్లిఫ్టింగ్ పురుషుల విభాగంలో సతీశ్కుమార్ శివలింగానికి స్వర్ణం లభించింది. దీంతో ఇప్పటి వరకూ భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, 1 కాంస్యం, 1 రజతం నమోదయ్యాయి. ఈ పోటీల్లో వెయిట్ లిఫ్టర్లు దీపక్ లాటెర్ ( కాంస్యం), గురు రాజా(రజతం), మీరాబాయి చాను(స్వర్ణం), సంజిత చాను (స్వర్ణం) పతకాలు …
Read More »నేటి నుంచి ఐపీఎల్ టోర్నీ
క్రికెట్ సందడి మొదలైంది..ఈ రోజు నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానున్నది.సరికొత్త హంగులతో ప్రారంభం కానున్న ఐపీఎల్ 11వ సీజన్ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ పడనుంది.51 రోజుల పాటు జరిగే ఈ మెగా …
Read More »