Home / SPORTS (page 125)

SPORTS

ఒక్క అడుగు దూరంలో ఇండియా..!

భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు తెరతీసింది. నాలుగో రోజే భారత్‌ గెలిచేందుకు దగ్గరైనా … ఆదిల్‌ రషీద్‌ పట్టుదలగకు తోడుగా జేమ్స్ ఆండర్సన్ నిలవడంతో 5వ రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ శతకంతో చెలరేగగా… బెన్‌ స్టోక్స్‌ అతనికి అండగా నిలిచాడు. …

Read More »

రిషబ్‌ పంత్‌ ఔట్..బ్రాడ్‌ అతని వైపు చూస్తూ వ్యాఖ్యలు.. మ్యాచ్ ఫీజులో 15శాతం కోత

ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత పడింది. భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో బ్రాడ్‌ నిబంధనలు అతిక్రమించినట్లు ఐసీసీ అధికారులు గుర్తించారు. దీంతో అతడి మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. అసలు ఏం జరిగిందంటే… ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రెండో రోజు ఆటలో 92వ ఓవర్లో బ్రాడ్‌ వేసిన బంతికి అరంగేట్ర ఆటగాడు …

Read More »

రాజకీయాల్లోకి గంభీర్..!

మరో క్రికెటర్‌ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు . భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పేలవ ఫామ్‌ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తునాడని సమచారం హల్ చల్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ …

Read More »

వైఎస్ జగన్ అభినందనలు..!

ఇండోనేషియాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో పతకాలు గెలుపొందిన భారత ఆటగాళ్లకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాకు, షూటింగ్‌లో కాంస్య పతకాలు సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న యువ క్రికెటర్ సంజూ శాంసన్

యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన గోప్పమనస్సును చాటుకున్నారు.కేరళ రాష్ట్రానికి తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు.కేరళ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కేరళ రాష్ట్రానికి అండగా పలు రాష్ట్రాలు ఆర్ధిక సాయంగా ప్రకటించగా..తాజాగా యువ క్రికెటర్ సంజూ శాంసన్ కేరళకు తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తండ్రి, సోదరుడు ఈ మేరకు ముఖ్యమంత్రికి చెక్ అందించారు. …

Read More »

ఆసియా క్రీడల ప్రారంభోత్సవం…..!!

మరికొన్ని గంటల్లో ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఇండోనేషియా రాజధాని ఐన జకార్తాలోని జీబీకే స్టేడియంలో 18వ ఏషియన్ గేమ్స్ ప్రారంభ వేడుకలు గనంగా జరగనున్నాయి. 11,000 మంది అథ్లెట్లు, 5,000 మంది అధికారులు హాజరయ్యే ఈ ఇ గేమ్స్ కి జకార్తా, పాలెంబాగ్ ఆతిథ్యమిస్తున్నాయి. ఈ క్రీడలకుగాను ఇండోనేషియా ‘ఎనర్జీ అఫ్ ఆసియా’స్లోగన్ పెట్టింది. గురువారమే మన భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకం ఎగరేశారు. మాజీ ప్రధాని వాజపేయి …

Read More »

ఇంగ్లాండ్‌ తో మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధం..గెలుపుపై భారత్ కన్ను

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానం వేదికగా నేటి నుండి ఇంగ్లాండ్‌ తో భారత్ మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధంకాన్నుంది. ఇపట్టికే ఈ సిరీస్ లో 2-౦ తో వెనకబడి ఉన్న టీం ఇండియా,సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచాలి అంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిఉంటాది. భారత్ జట్టు బ్యాటింగ్ లో వైఫల్యం,బౌలర్స్ కూడా అంతంత మాత్రమే రాణించడంతో మొదట రెండు టెస్ట్ మ్యాచ్ లు దారుణంగా ఓడిపోయారు.ఇకనైన ఆ తప్పులు …

Read More »

 మ్యాచ్‌లే కాదు.. హృదయాలనూ గెలవండి అని పిలుపునిచ్చిన వాజపేయి

2004లో సౌరభ్ గంగూలీ సారధ్యంలో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక పాకిస్థాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్‌పేయి కారణంగానే సాధ్యమైంది. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే సందర్భంగా మ్యాచ్‌లు గెలవడమే కాకుండా అక్కడి వారి హృదయాలను సైతం గెల్చుకోవాలని అటల్‌జీ అన్నారు. 19సంవస్సత్రాల తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిన అప్పటి జట్టులో సౌరవ్ గంగూలీ , సచిన్ టెండుల్కర్రా,హుల్‌ద్రవిడ్వీ,వీఎస్ లక్ష్మణ్వీ,రేంద్రసెహ్వాగ్ని,అల్ కూంబ్లే,కైఫ్ ఉన్నారు.

Read More »

విరాట్‌ కోహ్లీకి సహాయం చేయండి..!

ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం భారత జట్టు ఎంపికలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి సాయం చేయాలని అభిప్రాయపడుతున్నారు మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌. లార్డ్స్‌ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించి కుల్‌దీప్‌కు స్థానం కల్పించడంపై పలు అనుమానాలు లేవనెత్తాయి. అంతేకాదు, కోహ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆడిన ప్లేయర్ వరుసగా రెండవ మ్యాచ్ ఆడడం చూడలేదు .ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్‌ …

Read More »

టీమిండియాలో ప్రకంపనలు.. విరుచుకుపడతారా.? మాటలు పడతారా.?

గత కొంతకాలంగా టీఇండియా వైఫల్యం పై మాజీ క్రికెర్టేర్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రిని వెంటనే తొలిగించాలని అభిమానుల డిమాండ్ చేస్తున్నారు. ఇది అలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోచ్ పిచ్ కి తగ్గటుగానే మన బాట్స్మన్ సమర్ధవంతంగా ఎదుర్కుంటారని పేర్కున్నారు. కానీ మన బాట్స్ మెన్ చేతులెత్తేయడంతో జరిగిన రెండవ టెస్ట్ లో కూడా భారీ తేడాతో ఓడిపోయారు. దీనికి కచ్చితంగా కోచ్ సమాధానం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat