Home / SPORTS (page 124)

SPORTS

స్పిన్ దెబ్బకు 273పరుగులకు భారత్ అలౌట్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్‌ మరోసారి తడబడ్డారు. 273 పరుగులకు భారత్ అలౌట్‌ అయింది.పుజారా 132 పరుగులతో చివరి వరకు పోరాడాడు,పుజారాకు తోడుగా ఏ బ్యాట్స్‌మన్‌ కూడా నిలబడలేకపోయారు.కోహ్లి అవుట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే దురదృష్ణం వెంటాడింది.పాండ్యా, అశ్విన్‌, షమీ కూడా మొయిన్‌ అలీ బౌలింగ్ కి వెనుదిరిగారు. రిషబ్‌ బంత్‌ 29 బంతులాడి ఒక్క పరుగు చేయకుండా అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఇంగ్లండ్‌ …

Read More »

అదరగొట్టిన బౌలర్స్ …ఇంగ్లండ్ 246 పరుగులకు అల్లౌట్

మన బౌలర్స్ అదరహో అనిపించారు.గురువారం జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.అయితే ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.‌రెండో ఓవర్‌ మొదటి బంతికే ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌(0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246పరుగులకు అల్లౌట్ అయింది.ఒక దశలో ఇంగ్లండ్‌ 86 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత …

Read More »

ఫైనల్ కు దూసుకెల్లిన భారత మహిళల జట్టు…

ఆసియా గేమ్స్ లో భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న మనో ళ్లు అదేజోరులో ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో 1-0 గోల్స్‌ తేడాతో మూడుసార్లు చాంపియన్‌ చైనాను ఓడించి రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి టైటిల్‌పోరులో నిలిచారు.ఆసియాడ్‌లో మహిళల హాకీ ప్రవేశపెట్టిన 1982 క్రీడల్లో విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత మరెప్పుడూ టైటిల్‌ నెగ్గలేకపోయింది. చివరిసారిగా మన అమ్మాయిల బృందం 1998 …

Read More »

సమరానికి సై అంటున్న టీమిండియా…

టీమిండియా మూడో టెస్టులో పుంజుకున్న గ్రాండ్‌ విక్టరీతో సిరీస్‌ ఓటమి అంచుల నుంచి తప్పించుకుంది. సిరీస్‌ సమం చేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం చవిచూడడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం అందరికి తెలిసిందే.అయితే అభిమానులు కూడా సిరీ్‌సపై …

Read More »

చేజారిన పసిడి…!!

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు.. ఫైనల్‌ పోరులో తడబడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తుది పోరులో సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది. వరుస రెండు సెట్లను ఓడిపోయినా …

Read More »

ఒక్క అడుగు దూరంలో సింధు ..!!

ఆసియా గేమ్స్ బ్యాడ్మింట‌న్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఫైన‌ల్ కు చేరిన సింధు.నిన్న జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన యమగుచిపై 21-17, 15-21, 21-10 తేడాతో సింధు ఘ‌న‌ విజయం సాధించింది. దీంతో భారత్‌కు సిల్వర్ మెడల్ ఖాయం చేసింది. ఆసియా గేమ్స్ లో బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి భారతీయ‌ షట్లర్‌గా సింధు నిలిచింది.ఇక ఫైనల్ లో గెలిచి చరిత్ర సృష్టిస్తుందో లేదో అనేది ఇప్పుడు …

Read More »

ఆ ప్లేయర్ కి కూడా బూకీలతో సంబంధం ఉందా??

2013 ఐపీఎల్‌ సీజన్‌లో చోటుచేసుకున్న స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే.ఇందులో చిక్కుకున్నవారిలో మాజీ బౌలర్ శ్రీశాంత్‌, అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించిన విషయం కూడా తెలిసిందే.ఇక చెన్నై సూపర్‌ కింగ్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లపై కూడా రెండేళ్ల పాటు నిషేధించారు. అయితే స్పాట్‌ ఫిక్సింగ్‌ విచారణలో కీలక భాగమైన సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ బీబీ మిశ్రా ఈ స్పాట్‌ …

Read More »

86 ఏళ్ల రికార్డను తిరగరాసిన హాకీ జట్టు….

ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న18వ ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం పసికూన హాంకాంగ్‌పై జరిగిన మ్యాచ్ లో విరుచుకుపడింది.పూల్‌-బి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 26-0తో చిత్తుచిత్తుగా ఓడించగా… 86 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 1932, లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో లెజండరీ ప్లేయర్లు ధ్యాన్‌చంద్‌, రూప్‌ సింగ్‌, గుర్మీ సింగ్‌లతో కూడిన భారత జట్టు 24-1తో అమెరికాను మట్టికరిపించిన విషయం అందరికి తెలిసిందే. అయితే 1994లో న్యూజిలాండ్‌ 36-1తో …

Read More »

కోహ్లీ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేసిన కేరళ సీఎం పిన్నరయి విజయన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటనపై కేరళ ముఖ్యమంత్రి పిన్నరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు.మూడవ టెస్ట్ విజయాన్ని కోహ్లీ కేరళకు అంకితం చేయడం పట్ల విజయన్ ఆనందం వ్యక్తం చేశారు.ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టు విజయాన్ని బుధవారం కేరళ బాధితులకు అంకితం ఇస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. ఈ విజయాన్ని కేరళ వరద బాధిత కుటుంబాలకు అంకితం ఇచ్చినట్లు తెలిపాడు. ఇంగ్లండ్ లో ఉండి గేమ్ …

Read More »

ఇంగ్లండ్‌ ఆలౌట్‌..భారత్‌ ఘనవిజయం..!

మూడో టెస్టులో భారత్‌ ఘనవిజయం సాధించింది. 311/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 17 బంతుల్లోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 317 పరుగులకు ముగియడంతో కోహ్లిసేన 203 పరుగుల భారీ విజయాన్నందుకుంది. చివరి వికెట్‌గా అండర్సన్‌ (11)ను అశ్విన్‌ ఔట్‌ చేయగా.. ఆదిల్‌ రషీద్‌ (33) నాటౌట్‌గా నిలిచాడు. నాలుగో రోజే భారత్‌ గెలిచేందుకు బాగా చేరువైనా… ఆదిల్‌ రషీద్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat