ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్శర్మ ఛేజింగ్కే మొగ్గు చూపాడు.రోహిత్ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్.ఇప్పటికే మేం చేజింగ్లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్ ఆడాం. గత మ్యాచ్లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం అని తెలిపాడు.అప్ఘాన్ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న …
Read More »సచిన్ హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్..శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి. దీనిలో భాగంగా ఆమె తరచు సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా, ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరొకసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇక్కడ సచిన్ను రొమాంటిక్ వ్యక్తిగా పేర్కొన్న శ్రీరెడ్డి.. ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్ …
Read More »చివరి టెస్టులో పోరాడి ఓడిన భారత్
ఆఖరి టెస్టులో టీమిండియా పరాజయంతో ముగించింది. అది కూడా కాస్త గౌరవప్రదంగా! కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో సోమవారమే ముగ్గురు ప్రధాన బ్యాట్స్మెన్ను కోల్పోయి… గెలుపు కాదు, ‘డ్రా’ కూడా అసాధ్యమనే పరిస్థితుల మధ్య మంగళవారం ఆట ఐదో రోజు బరిలో దిగిన మన జట్టు అద్వితీయంగా పోరాడింది.కేఎల్ రాహుల్ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ 149), రిషభ్ పంత్ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో …
Read More »టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్….తెలుగోడి అరంగేట్రం!!
భారత్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ టెస్టులో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్ పాండ్యా స్థానంలో విహారి,అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా …
Read More »కుక్ ఆల్టైమ్ డ్రీమ్ టీమ్లో కనిపించని భారత్ దిగ్గజాలు
భారత్తో ఐదో టెస్ట్ తర్వాత ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ అలిస్టర్ కుక్ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నాడు.ఈ నేపథ్యంలో 11 మందితో కూడిన తన ఆల్టైమ్ డ్రీమ్ టీమ్ను ప్రకటించాడు. దిగ్గజాలకు తన టీమ్లో స్థానం కల్పించిన కుక్… కెప్టెన్గా ఇంగ్లండ్ మాజీ సారథి గ్రాహం గూచ్ను ఎంచ్చుకోగా, ఓపెనర్స్గా గూచ్.. ఆసీస్ స్టార్ మాథ్యూ హేడెన్… మిడిలార్డర్లో లారా, పాంటింగ్, డివిలియర్స్, కలిస్, వికెట్ కీపర్గా సంగక్కర.. పేసర్లుగా …
Read More »సానియాను ఈవ్ టీజింగ్కు గురిచేసిన క్రికెటర్ ఎవరో తెలుసా?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈవ్ టీజింగ్కు గురైందా.. దీనికి కారణం ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ అని తెలుస్తుంది, ఎందుకంటే స్వయంగా ఆమె భర్త, షోయబ్ మాలిక్ ఈ సంఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు. విషయంలోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు షోయబ్తో పాటు సానియా కూడా ఢాకా వెళ్లింది. ఈ సమయంలో స్టేడియంలో ఉన్న సానియాను బంగ్లా క్రికెటర్ షబ్బీర్ …
Read More »అందరు ఇండియా ఓడిపోయిన భాదలో ఉంటే రావిశాస్త్రి ఏం చేస్తున్నాడో తెలుసా?
ఓవైపు ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ను టీమిండియా కోల్పోయి భారీ ఓటమితో విమర్శలను ఎదుర్కొంటుంటే, ప్రధాన కోచ్ రవిశాస్త్రి వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా ఉంది. ఈయన ఇవేమీ పట్టనట్టు కొత్త వార్తల్లో నిలిచాడు. ప్రముఖ నటి నిమ్రత్ కౌర్తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆమె ఇంగ్లండ్లోనే ఉంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని, వయసుకూడా చూసుకోకుండా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయిన …
Read More »మ్యాచ్ తో పాటు సిరీస్ ఓడిన భారత్..
నాల్గవ టెస్టులో నాలుగో రోజున జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ మ్యాచ్ తో సహా సిరీస్ గెలుచుకుంది, ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో మొత్తం 9 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ 3-1తో సిరీస్ గెలుచుకుంది. నాలుగవ ఇన్నింగ్స్లో 245 పరుగుల లక్షాన్ని చేధించలేక భారత్ కుప్పకూలింది. భారత జట్టులో కోహ్లి మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులు …
Read More »బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట..ఒకే ఓవర్లో
వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట తీరుతో అలరించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న బ్రేవో.. శనివారం సెయింట్ కిట్స్తో జరిగిన టీ 20 మ్యాచ్లో చెలరేగిపోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ అప్పటికే అభిమానులను కొన్ని ఉత్తేజకరమైన పోటీలతో అద్భుతమైన అభిమానులను అందించింది. పోలార్డ్ యొక్క వీరోచితం తరువాత, డ్వేన్ బ్రావో అభిమానులను తన వైపు తిప్పుకున్నాడు. వెస్టిండీస్ …
Read More »పోరాడుతున్న ఇంగ్లాండ్
సిరీస్నే మొత్తానే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు రెండు జట్లను ఊరిస్తుంది. దీన్ని మూడో రోజు ఒక సెషన్ భారత్ వైపు మొగ్గితే… మరో సెషన్ ఇంగ్లండ్ను నడిపించింది. శనివారం తొలి సెషన్లో భారత పెసర్లు రెండో సెషన్లో రూట్ , మూడో సెషన్లో బట్లర్ నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్గా ఇంగ్లండ్ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ, ఇషాంత్ శర్మ, …
Read More »