ఆసీస్ ప్లేయర్స్ మాటల యుద్ధం రోజురోజుకి మితిమీరిపోతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్.. ఇండియన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మెల్బోర్న్లో జరుగుతున్న టెస్టులో రెండవ రోజు పెయిన్ తన మాటలతో రోహిత్ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాడు. రోహిత్ సిక్సర్ కొడితే .. ముంబై ఇండియన్స్కు తాము మద్దతు ఇవ్వనున్నట్లు పెయిన్ చెప్పాడు. పెర్త్లో జరిగిన రెండవ టెస్టు సమయంలోనూ ఆసీస్ …
Read More »ధోనీ వచ్చేసాడు…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్తో పాటు న్యూజిలాండ్తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్తో టీ20 సిరీస్కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 …
Read More »ఐపీఎల్లో రాజోలు కుర్రాడు..
ఇటివల కాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన క్రికెటర్ హనుమాన్ విహారి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి అందరి మన్నలను అందుకున్నాడు.అదే తరహాలో ఇండియా తరుపున ఆడే ఛాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు.ఇతడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ దక్కించుకుంది.అంతే కాకుండా నిన్న జరిగిన వేలం లో మన రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్(DCS) జట్టు మరోమారు ఐపీఎల్ వేలంలో …
Read More »తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త రికార్డు…
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పటినుండో భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో ఈరోజు విజేతగా నిలిచింది. ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 21-19, 21-17 తేడాతో గెలిచిన పీవీ సింధు ఎట్టకేలకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ టూర్ ఫైనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది …
Read More »ఫైనల్ కు దూసుకెళ్ళిన సింధు..
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్స్ టోర్నీలో భారత్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన అద్భుతమైన ఆటతో 2018కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్లో సింధు వరుస గేమ్లలో 21–16, 25–23 స్కోరుతో ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది.లీగ్ మ్యాచ్ లో వరుస …
Read More »చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. దీని ద్వారా అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది కోహ్లి టాస్ ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. ధోనీ (12), గంగూలీ (11) తర్వాత ఓ ఏడాదిలో అత్యధిక టాస్లు ఓడిపోయిన కెప్టెన్గా కోహ్లి నిలిచాడు. ఇక ఈ ఏడాది విదేశీ గడ్డపై టాస్ ఓడిపోవడం కోహ్లికి 8వ సారి. …
Read More »అడిలైడ్ టెస్టులో టీమిండియా విజయం..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్పై భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి.కడవరకూ పోరాడిన టీమిండియా.. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. గత 11 ఏళ్లలో ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. …
Read More »మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా..!
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని వెల్లడిస్తూ ‘బేబీ మీర్జా మాలిక్’ అని క్యాప్షన్ …
Read More »‘ఆసియా’ కప్ భారత్ వసం
ఆసియా కప్ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది.రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్ను అందుకోగా… మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.చివరి బంతికి గానీ విజయం భారత్ వశం కాలేదు. నిర్ణీత 50 …
Read More »రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్ విజయం…
అద్భుతంగా ముగిసింది ఆసియా కప్ . ఆఖరి బంతి వరకు అత్యంత రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్ విజయం సాదించింది. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై భారత్ గెలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ ఏడోసారి ఆసియా కప్పును చేజిక్కించుకుంది. …
Read More »