టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్లో భజ్జీ ఈ …
Read More »ఫైనల్ రేస్ లో చెన్నై..ఢిల్లీకి నిరాశే
నిన్న విశాఖ వేదికగా క్వాలిఫయర్2 చెన్నై,ఢిల్లీ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఆశక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు పైచేయి మాత్రం చెన్నై దే.ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ధోని తన తెలివితేటలతో ఢిల్లీ ఆటగాళ్ళను బురిడి కొట్టించాడు.ఢిల్లీ వికెట్ కీపర్ రిసభ్ పంత్ కాసేపు నిలబడిన చివరకు నిరాశే మిగిలింది.దీని ఫలితమే 20ఓవర్స్ కు 147పరుగులు మాత్రమే చేసారు.ఇక ఆ తరువాత వచ్చిన చెన్నై …
Read More »ఫైనల్ బెర్త్ కు సర్వం సిద్ధం..నేడు విశాఖలో
నేడు విశాఖ వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య భీకర పోరు జరగనుంది.ఇందులో గెలిచినవారు ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ ఆడతారు.అయితే ఢిల్లీ కేపిటల్స్ జట్టు మంచి ఆటతో ఇక్కడివరకు వచ్చింది.ఇక గత ఏడాది ఛాంపియన్స్ ఐన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్ లలో మంచి ఆట కనబరిచిన చివరి మూడు మ్యాచ్లో కూడా ఓటమి చవిచూసింది.ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీపైనే ఉంది ఎందుకంటే ఇప్పటివరకూ ఈ జట్టు …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటీమిండియా క్రికెట్ ప్లేయర్స్
తిరుమల శ్రీవారిని టీమిండియా స్టార్ ఓపెనర్ దినేశ్ కార్తీక్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు రోహిత్శర్మకు ఘనస్వాగతం పలికి స్వామి వారి తీర్ధప్రసాదాలను అందించారు. 2017 తర్వాత రోహిత్ శర్మ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఐపిఎల్-12 సీజన్లో ముంబై ఫైనల్కు చేరింది. ఫైనల్కు నాలుగు రోజులు గ్యాప్ ఉండడంతో …
Read More »ధోనికి వార్నింగ్ ఇచ్చిన ప్రీతిజింటా..!
గత ఆదివారం ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓటమి తర్వాత తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించడంపై కింగ్స్ పంజాబ్ యజమాని ప్రీతిజింటా ఆనందం వ్యక్తం చేశారు. అయితే మ్యాచ్ అనంతరం ధోనితో కరచాలనం చేశారు. ఇక్కడే ఇంకోక విషయం జరిగింది. ఎంఎస్ ధోనికి …
Read More »ధోనిపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టిన ఆల్ రౌండర్..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై ప్రసంసల జల్లు కురిపించాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.నిన్న మొదటి క్వాలిఫయర్ లో చెన్నై సూపర్ కింగ్స్,ముంబై ఇండియాన్స్ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై భారీ స్కోర్ చేయలేకపోయింది.అనంతరం చేజ్ కి వచ్చిన ముంబై ఆదిలోనే కంగ్గు తిన్నారు.కాని సుర్యకుమార్ యాదవ్,కిషన్ మంచి స్టాండింగ్ ఇచ్చి గెలిపించారు.ఇప్పుడు అసలు విషయానికి వస్తే మ్యాచ్ …
Read More »క్వాలిఫయర్-1 నేడే..
ఐపీఎల్-12లో మరో సమరానికి సమయం ఆసన్నమయింది.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్..రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియాన్స్ ఈరోజు క్వాలిఫయర్-1 ఆడనుంది.ఈ మ్యాచ్ కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది.ఇక ఈ రెండు జట్ల బల బలాలు చూసుకుంటే..చెన్నై జట్టు గట్టిదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టు చెన్నైనే.అంతేకాకుండా అంతకముందు ఛాంపియన్ కూడా.ఈ జట్టు సారధి మంచి ఫామ్ లో …
Read More »ఇవే ప్లేఆఫ్స్ కి అర్హత సాధించిన జట్లు…!
ఇండియన్ ప్రీమియర్ లీగ్..భారత్ లో ఒక బడా ఈవెంట్ అని చెప్పుకోవాలి.ఎందుకంటే బెట్టింగ్ రాయుళ్ళు కి ఇది పెద్ద ఆట కుర్రకారు మొత్తం ఎంజాయ్ చేసే గేమ్ ఇది.అయితే నిన్న జరిగిన చివరి మ్యాచ్ తో లీగ్ దశ పూర్తి అయింది.కేకేఆర్ పై ముంబై గెలవడంతో అనుకోకుండా హైదరాబాద్ జట్టు నాలుగో ప్లేస్ కైవసం చేసుకుంది.ఇప్పుడు ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు ఎలా వచ్చాయో మనం తెలుసుకుందాం.. ముంబై …
Read More »సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అభిమానులకు చేదువార్త..
ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …
Read More »ధోనిని మించిన కీపర్ లేనట్టే..!
చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.అసలు ఈ టీమ్ కి అంత పేరు రావడానికి గల కారణం కూడా ధోనినే.నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై 80పరుగుల భారీ తేడాతో చెన్నై గెలిచింది.ఇందులో కీలక పాత్ర ధోనిదే.ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ.బౌలర్స్ ధాటికి చెన్నై ఓపెనర్స్ పవర్ ప్లే అసలు స్కోర్ నే …
Read More »