ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్ళు వరల్డ్ కప్ పైనే పడింది.ఈ ఈవెంట్ నిన్ననే స్టార్ట్ అయ్యింది.మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్,సౌతాఫ్రికా మధ్య జరగగా..ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచకప్ లో బోని కొట్టింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 312పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సఫారీ జట్టు 207 పరుగులకే అల్లౌట్ అయ్యింది.ఇక మన ఇండియా పరంగా చూసుకుంటే మన టీమ్ లీగ్ దశలో వీళ్ళతో తడబడనుండి. జూన్ 5:దక్షిణాఫ్రికా తో …
Read More »మరో మూడు రోజుల్లో ప్రపంచ పోరు..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.30వ తేదీన స్టార్ట్ అవ్వడంతో అంగరంగ వైభవంగా మొదలవబోతుంది.ఈ మేరకు అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి.అయితే ఈ ఈవెంట్ కు ఫేవరెట్ గా కొన్ని టీమ్ లు మొదటినుండి అనుకుంటున్నారు.ఇందులో హోమ్ జట్టు ఇంగ్లాండ్ మరియు ఇండియా ఉన్నాయి.ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో ఆస్ట్రేలియా, …
Read More »ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ పరువు పోయిందా..?
ప్రపంచకప్ దగ్గర పడుతున్న సమయంలో అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ మేరకు నిన్న భారత జట్టు న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడింది.అయితే తోలిత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా ఆదిలోనే ఓపెనర్స్ వెనుదిరిగారు.కోహ్లి తో సహా వచ్చిన వారంతా చేతులెత్తేశారు.కాసేపు మాత్రం పాండ్య, ధోని గ్రీజ్ లో ఉండగా కొద్దిసేపటికి వారు కూడా అవుట్ అయ్యారు. దీంతో ఇండియా వందలోపే అల్లౌట్ అవుతుందని …
Read More »ఆ ఆరుగురు పైనే టీమిండియా నమ్మకం పెట్టుకుందా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది.ఈసారి దీనికి లండన్ వేదిక కానుందనే విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు అన్ని జట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి.ఇక భారత్ పరంగా చూస్కుంటే మన జట్టు ఎలా ఉంది.ఇందులో కీలక ఆటగాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ..అందరు ముందుగా పెట్టుకున్న పేరు హిట్ మాన్.ఇతడికి ఆ పేరు రావడానికి ఒక కారణం కూడా ఉంది.ఇప్పటివరకు ఎవరూ …
Read More »అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్..మరి ఇండియా పరిస్థితి?
మరికొద్ది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రాబోతుంది.మరి ఇలాంటి సమయంలో ఎవరికైనా టైటిల్ మేమే కొట్టాలి అనే పట్టుదల స్ఫూర్తి ఉంటుంది.అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ పరంగా చాలా కష్టపడుతున్నారు.ఇక ఇంగ్లాండ్,పాకిస్తాన్,వెస్టిండీస్,బంగ్లాదేశ్ అయితే సిరీస్ అడుతున్నారు కాబట్టే అది కూడా మంచికే అని చెప్పాలి.ఇంగ్లాండ్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూస్తే మాత్రం ప్రపంచకప్ ఈ ఈసారి ఇంగ్లాండ్ దే అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే..ఒక పక్క …
Read More »ప్రపంచకప్ లో భారత్ కు కలిసొచ్చే అంశం ఇదే..!
మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రానుంది.ఇలాంటి సమయంలో ప్రతీ జట్టు కప్ గెలవాలనే పట్టుదలతో ఉంటారు. ఇండియా,పాకిస్తాన్,ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్,బంగ్లాదేశ్,సౌతాఫ్రికా,న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్.ఈ పది జట్లు రెండు గ్రూప్స్ గా ప్రపంచకప్ బరిలోకి దిగనున్నాయి.అయితే ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.దీంతో అందరి దృష్టి ఇంగ్లాండ్ పైనే ఉంది.ఇంగ్లాండ్ కి ఇది హోమ్ పిచ్ కావడంతో 2019 ఫేవరెట్ జట్టుగా భరిలోకి దిగనుంది.ఇక డిపెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడితే..ప్రస్తుతం ఆ …
Read More »యూకే కు మహేష్, వెంకటేష్..కారణం తెలిస్తే షాక్!
చాలా మంది టాలీవుడ్ హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని అందరికి తెలుసు.వెంకటేష్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే క్రికెట్ ఎక్కడ ఉంటే వెంకటేష్ అక్కడే ఉంటాడు.మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది.ఇప్పటికే అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.అయితే మన టాలీవుడ్ హీరోలు మహేష్, వెంకటేష్ 10రోజులు యూకే ట్రిప్ కు రెడీ అవుతున్నారు.వీరి ట్రిప్ సినిమా షూటింగ్ కి కాదండి..ప్రపంచకప్ కోసమట.లండన్ లో …
Read More »అనుమానం రేకెత్తిస్తున్న ధోనీ రన్ ఔట్.!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సారి ఐపీఎల్ క్రేజ్ అంతగా ఉండదని అందరూ భావించారు. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఐపీఎల్ అభిమానులను అలరించింది. అన్ని మ్యాచుల్లోనూ ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడగా చివరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. రెండు జట్లు ప్రదర్శన పరంగా గట్టి జట్లు అందులోనూ ఇరు జట్లూ గతంలో మూడు …
Read More »ధోనీ సంచలన వ్యాఖ్యలు
2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »ధోనీ పోరపాటు చేసిండా..?
ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన 2019ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతోనే ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ముంబాయి చేతిలో చెన్నై ఓడిపోవడానికి చెన్నై జట్టు సారధి ఎంఎస్ ధోనీ చేసిన పోరపాటు కారణమని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చివర్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో …
Read More »