2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ… తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడ పనిచేశారు అఖిలప్రియ… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో అటు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ, …
Read More »హోటల్ లో అనుపమతో క్రికెటర్ బూమ్రా..!
చాలా తక్కువ సమయంలో, జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ పరిమిత ఓవర్ల బౌలర్గా స్థిరపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు చాలా ఆకర్షణీయంగా మరియు ఆడంబరంగా ఉన్నప్పటికీ, గుజరాత్ కు చెందిన బుమ్రా పని గురించి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు.అయితే గత కొద్ది రోజులుగా, కుడిచేతి పేసర్ను దక్షిణ భారత నటి అనుపమ పరమేశ్వరన్తో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బూమ్రా …
Read More »అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన క్రికెటర్స్ వీళ్ళే..
క్రికెట్ ఈ మాట వింటే చాలు ప్రతీఒక్కరిలో ఒక ఊపు వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.ఒకప్పుడు టెస్ట్,వన్డే ఈ రెండు ఫార్మాట్లు జరిగేవి.అయితే టీ20 లు వచ్చిన తరువాత ప్లేయర్స్ కు అవధులు లేకుండా పోతున్నాయి.ఈ ఫార్మాట్ వచ్చిన తర్వాత అందరు సిక్సర్లు వీరులు అయిపోయారనే చెప్పాలి.తక్కువ బాల్స్ లో ఎక్కువ కొట్టడం ఇప్పుడు చాలా సులభం అయిపొయింది.ప్రస్తుతం మనం ఇప్పుడు తక్కువ బంతుల్లో …
Read More »దాయాదులను మట్టికరిపించిన భారత్..పాక్ ‘ఏడు’ పే
ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై తమ రికార్డు అలానే నిలబెట్టుకుంది.భారతదేశం మొత్తం గర్వించేలా మనవాళ్ళ పాక్ ను చిత్తూ చిత్తుగా ఓడించారు.ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 89పరుగులు తేడాతో విజయం సాదించింది.తొలిత టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ తీసుకుంది,బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ పాక్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. హిట్ మాన్ రోహిత్ శర్మ …
Read More »టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నపాకిస్థాన్
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా..పాక్ను కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్ను ఓడించాలన్న కసితో పాక్ కూడా సన్నద్ధమయింది. భారత జట్టు: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ …
Read More »దాయాదుల పోరులో గెలుపెవరిది..యావత్ భారత్ వేచి చూస్తున్న వేల..!
ప్రపంచకప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.వరల్డ్ కప్ మే30 ని మొదలైంది,అయితే ఇప్పటివరకూ ప్రతీ జట్టు సగం మ్యాచ్ లు ఆడడం జరిగింది.భారత్ విషయానికి వస్తే ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు జరగగా రెండు మ్యాచ్ లు విజయం సాధించిన భారత్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.ఎప్పుడు ప్రపంచకప్ జరిగిన అందులో ఇండియా ఎవరితో తలబడిన సాదారణంగా చూసే …
Read More »భారత క్రికెటర్ తో అనుపమ డేటింగ్..?
సెలబ్రిటీస్,క్రికెటర్ల మధ్య ఏదోక రూమర్ రావడం సహజమే.అప్పట్లో అనుష్క శర్మ ,విరాట్ కోహ్లి డేటింగ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా భారత్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బుమ్రా సౌత్ ఇండియన్ భామ అనుపమ పరమేశ్వరన్ మధ్య సంబంధం ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరి మధ్య ఇలాంటి అనుమానం రావడానికి గల కారణం ఏమిటంటే పోస్ట్ లు …
Read More »టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ..!
ప్రపంచ కప్ రెండో మ్యాచ్లో ఆసీస్ పై గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో 117పరుగులతో రాణించిన టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి బొటన వేలికి బలంగా తాకడంతో గాయపడిన సంగతి విదితమే. గాయం అయిన కానీ ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ …
Read More »యువరాజ్ సింగ్ బయోగ్రఫీ..!
జననం: *యువరాజ్ సింగ్ 1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించారు. *తండ్రి యోగ్రాజ్ సింగ్.. మాజీ బౌలర్ మరియు సినీ నటుడు. కెరీర్ ప్రారంభం: *యువరాజ్ తన 13వ ఏట పంజాబ్ అండర్-16 లో జమ్మూ కాశ్మీర్ తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. *1996–97పంజాబ్ అండర్-19 టీమ్ కి ఆడి హిమాచల్ ప్రదేశ్ పై అజేయంగా 137పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. *1999 సంవత్సరంలో …
Read More »టీమిండియా సారధి కోహ్లికి జరిమానా..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు?
టీమిండియా కెప్టెన్ కోహ్లికి రూ.500 జరిమానా విధించారు.తన ఇంటి పనిమమిషి చేసిన నిర్వాకానికి ఈ జరిమానా విధించారు.ఇంక అసలు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి నివాసం గురుగ్రామ్ లో ఉంది.ఇక్కడ నీటి కొరత అంతా ఇంత కాదు,చాలా ఎక్కువనే చెప్పాలి.కోహ్లి ఇంట్లో పనిమనిషి మంచి నీటితో కారు కడిగింది.దీనిని చూసిన ఒక వ్యక్తి వీడియో తీసి అధికారులు ముందు పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గురుగ్రామ్ …
Read More »