Home / SPORTS (page 106)

SPORTS

అదృష్టం అంటే అతడిదే..యావత్ భారత్ గర్వించదగ్గ విషయం ఇది..!

టీమిండియా మాజీ సారధి ప్రస్తుత భారత కీపీర్ మహేంద్రసింగ్ ధోని విండీస్ టూర్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ లో భాగంగా ధోని రెండు నెలలు క్రికెట్ నుండి విరామం తీసుకున్నాడు. ఈ మేరకు ధోనీ గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పారాచూట్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే మోదీ సర్కార్  జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి  కల్పించే ఆర్టికల్  370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం …

Read More »

ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది..అంతా సిద్ధమేనా ?

ప్రపంచకప్ తరువాత టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తయింది. ఈ సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అసలు కరేబియన్స్ కు పెట్టింది పేరు టీ20 స్పెషలిస్ట్.. అంతేకాకుండా టీ20 ఛాంపియన్స్ కూడా.. అలాంటి జట్టు దారుణంగా 3 మ్యాచ్ లు ఓడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈరోజు నుండి వన్డే సిరీస్ జరగనుంది. రాత్రి 7గంటలు నుండి లైవ్ ప్రసారం …

Read More »

మెరిసిన తెలుగు తేజం..పోర్బ్స్ జాబితాలో చోటు..!

బ్యాడ్మింటన్ సంచలనం.. తెలుగు తేజం పివి సింధు ఒలింపిక్స్ వంటి క్రీడల్లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రియో ఒలింపిక్స్ తృటిలో స్వర్ణం కోల్పోయిన రెండో స్థానలో నిలిచి రజతాన్ని గెలుచుకుంది. దీంతో ఒక్కసారిగా సింధుకు క్రేజ్ పెరిగిపోయింది. అంతేకాక తన బ్రాండ్ వాల్యూ కూడా అమాతం ఆకాశానికి ఎగబాకింది. దీంతో సింధు ఏకంగా పోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. 2018-19 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యధిక వార్షికాదాయం కలిగిన …

Read More »

పంత్ జస్ట్ మిస్..లేదంటే ఇంటికేనేమో..?

టీమిండియా నిన్న వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20 లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ముందుగా బ్యాట్టింగ్ కు వచ్చిన కరేబియన్ జట్టు నిర్ణిత 20ఓవర్స్ లో 146 పరుగులు చేయగా..భారత్ ఆ టార్గెట్ ను చేధించింది. ఇందులో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాట్టింగ్ చేసి విజయాన్ని అందించారు. ఇక పంత్ విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ …

Read More »

వివాదాల వలలో సర్ఫరాజ్.. చుక్కలు చూపిస్తున్న నెటీజన్లు

ఎప్పుడూ ఏదోక విమర్శతో ముందుంటున్న పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కుంటున్న సర్ఫరాజ్ తాజాగా తాను చేసిన మరో ట్వీట్ తో వార్తల్లోకి ఎక్కాడు. బక్రీద్‌ సందర్భంగా కుర్బానీ పై సర్ఫరాజ్‌ ఓ వీడియోతో పాటు ఫొటోలను పోస్టు చేయడం జరిగింది. దీంతో అతడిపై నెటీజన్లు ఫైర్ అయ్యారు. అతడిపై …

Read More »

జట్టుకు ప్రయోగాల సమయం వచ్చేసింది..!

వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే వెస్టిండీస్ తో రెండు టీ20మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ లో కొంచెం తడబడినా మొత్తానికి విజయం అయితే సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ అధ్బుతమైన బ్యాట్టింగ్ తో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ మ్యాచ్ లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత్ …

Read More »

కోహ్లీ సరికొత్త రికార్డు

టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ పంతొమ్మిది పరుగులను కేవలం ఒకే ఒక్క బౌండరీతో సాధించాడు. దీంతో ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక బౌండరీలను సాధించిన ఆటగాడిగా తన పేరిట రికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీ కొట్టిన బౌండరీతో ఇంతకుముందు …

Read More »

ఆ ఒక్కడే ముందుకు నడిపించాడు.. కొండంత అండగా నిలిచాడు !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొదటిరోజే చాలా ఆశక్తికరంగా ప్రారంభమైంది. ఇంకా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా ప్రమాదం అంచులవరకు వెళ్లి వచ్చిందని చెప్పాలి. టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన స్మిత్ తన అద్భుతమైన ఆటతో టీమ్ ను కష్టాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆసీస్ కు తాము తీసుకున్న నిర్ణయం తప్పు అని కాసేపటికే అర్దమైంది. ఇంగ్లాండ్ …

Read More »

మిస్టర్ కూల్ కు డ్యూటీ వేసిన ఆర్మీ అధికారులు

టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికు ఆర్మీ అధికారులు డ్యూటీ వేసారు. ఇప్పటికే ధోని ఆర్మీ లో ట్రైనింగ్ కొరకు 2నెలలు జట్టు నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే వెస్టిండీస్ టూర్ నుండి ధోని తప్పుకున్నాడు. అయితే ఆర్మీ విధుల్లోకి చేరిన ధోనికి అధికారులు గార్డు డ్యూటీ వేసారు.అతడు పెట్రోలింగ్ మరియు అవుట్ పోస్ట్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ మేరకు విక్టరీ ఫోర్సు …

Read More »

క్రికెటర్ కు నిర్మాతగా మారిన బల్లాలదేవ..?

రానా దగ్గుబాటి..ఇతడి పేరు వింటే ఎవరికైనా గుర్తొచ్చేది బల్లాలదేవ. బాహుబలి సినిమాతో అంతటి ఫేమ్ తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం ఈ హీరో ఒక భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ త్వరలో రానుంది. అయితే విజయ్ సేతుపతి మురళీ పాత్ర పోషించనున్నాడు. దీనికి గాను రానా నిర్మాత బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ చిత్రానికి భారీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat