తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ముందు చూపుతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రవేశ పెట్టడంతో మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా నియోజక వర్గ కేంద్రమైన గజ్వేల్ లో బుధవారం కళాభిరామ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »కోదండరాం కి మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్న…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్ధిపేట పర్యటనలో పర్యటించారు .ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ, కోదండ రామ్ లను నిలదీయండి. కుట్రపన్నుతున్న వాళ్లను ప్రశ్నించండని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.సిద్ధిపేట జిల్లా వాసులు బతకడం ఇష్టం లేదా అంటూ కోదండ రామ్ ను సూటిగా ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చి 74 …
Read More »ఆయూబ్ ఖాన్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ ఆర్ధిక సహాయం…
తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో తాండూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత ఆయూబ్ ఖాన్ కొన్ని రోజుల క్రితం పార్టీలో తనకు సముచిత గౌరవం, గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటిఆర్, మహేందర్ రెడ్డి ఈరోజు ఆయన కుటుంబానికి తెరాస పార్టీ తరపున రూ.30 లక్షలు చెక్కును బేగంపేట క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన అయూబ్ ఖాన్ …
Read More »టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ …
టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విమర్శలు చేస్తోన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలకు వ్యంగ్యంగా సమాధానాలు ఇస్తోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సమాధానం ఇచ్చారు. ప్రభాకర్ చౌదరి తనను విమర్శిస్తూ చేసిన ప్రతి అంశానికి ఫేస్ బుక్ ద్వారా …
Read More »ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ – జగన్ సంచలన నిర్ణయం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .అసలు విషయానికి వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాష్ట్రంలో అనంతపురం జిల్లా ధర్మవరం లో చేనేత కార్మికులు చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా …
Read More »సాక్షి ఎఫెక్ట్ -టీడీపీ నేత అరెస్ట్ ..
ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలను ..అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం .వీటిపై ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు ప్రజాక్షేత్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్నారు . ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ అయిన గుడిసె దేవానంద్ ను పోలీసులు …
Read More »చంద్రబాబుకు కేసీఆర్ కు మధ్య తేడా అదే -టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్
బాబు మోహన్ అంటే టక్కున గుర్తుకు వచ్చే డైలాగ్ “ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మో”తో తన ప్రస్తానాన్ని స్టార్ట్ చేసిన ఆయన అనతికాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు .ఆ తర్వాత ప్రముఖ నటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబు మోహన్ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ,మంత్రిగా పనిచేశారు .ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ …
Read More »వర్షాకాల సమావేశాలకు చంద్రబాబు సర్కార్ స్వస్తి!
వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు టీడీపీ సర్కార్ విముఖత చూపిస్తోంది. నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు మొత్తం ఐదు రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అయితే వర్షాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా శీతాకాల సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాలపై అసెంబ్లీలో ఎక్కడ ప్రశ్నిస్తామోన్న …
Read More »‘పని తక్కువ.. ఆత్రమెక్కువ’.. ఇదీ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తీరు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా కోటాను కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టిన టీడీపీ నేతలకు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ చేపడుతున్న …
Read More »చంద్రబాబు నివాసానికి వైసీపీ ఎంపీ బుట్టా రేణుక
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎంపీ బుట్టారేణుక సీఎం చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో చేరనుంది. ఈ క్రమంలో ఈ రోజు సీఎం నివాసానికి ఎంపీ బుట్టా రేణుక చేరుకున్నారు. అయితే వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ మారడానికి బాబు వంద కోట్లు …
Read More »