తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేడు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్న సంగతి విదితమే .అయితే ఈ నెల 27న రేవంత్ స్పీకర్ ఫార్మాట్ లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన …
Read More »త్వరలో కోడంగల్ కు ఉప ఎన్నిక ..
తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి అనుముల రేవంత్రెడ్డి రాజీనామా చేయడంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతున్నది. ఈ నెల 27న స్పీకర్ ఫార్మాట్లో రేవంత్రెడ్డి చేసిన తన రాజీనామా పత్రాన్ని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అయితే నవంబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు …
Read More »టీటీడీపీకి మరో బిగ్ షాక్ …
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే . ఈ షాక్ నుండి తేరుకోకముందే టీడీపీ పార్టీకి ఉమ్మడి వరంగల్ …
Read More »రేవంత్రెడ్డి ఒక రాజకీయ బైరాగి…
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్రెడ్డి ఒక రాజకీయ బైరాగి అని, మరోసారి సీఎం కేసీఆర్పై నోరుజారితే సహించేదిలేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్చరించారు. వ్యక్తిగత ఎజెండాతో రాజకీయాలుచేసే రేవంత్రెడ్డి టీడీపీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేసినది నిజం కాదా? అని ప్రశ్నించారు. నిన్న సోమవారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో …
Read More »మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన పలువురు బీజేపీ, టీడీపీ నేతలు ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాష్ట్రం కలువడంతోనే తెలంగాణకు శని మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ స్ఫూర్తితోనే పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్న సోమవారం తెలంగాణ భవన్లో షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలానికి చెందిన సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ గూడూరు రాధ లక్ష్మణ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీశైలం, అంబటి శేఖర్, అంజయ్య తదితరులు బీజేపీ, టీడీపీ నాయకులు …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో ముందడుగు …!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ అనుమతులు లభించాయి. కేంద్ర జలవనరుల సంఘం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు రావడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు వంటిదని హరీశ్ రావు …
Read More »పట్టణాభివృద్ధి సంస్థ గా సిద్దిపేట….
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట పట్టణాభివృద్ధి సంస్థ గా చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు..ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు… ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగింది అని మరింత అభివృద్ధి చేయాలని జిల్లా అయిన నేపథ్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా కావాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది అన్నారు.. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావడంతో 22 గ్రామాలు సిద్దిపేట అబివృద్ది సంస్థ …
Read More »రాహుల్ ,మోదీ మధ్యలో శునకం ..
నిత్యం సోషల్ మీడియా వేదికగా కేంద్ర అధికార పార్టీ బీజేపీపై , ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు పిడి. మరో ఆసక్తికర విషయమేంటంటే.. రాహుల్ అధికారిక ట్విటర్లో ట్వీట్లు పెట్టేది కూడాఈ కుక్కేనట. రాహుల్ గాంధీ.. ఈ విషయాన్ని పిడి వెల్లడిస్తున్నట్లుగా ట్విటర్లో పేర్కొంటూ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇతని కోసం రోజూ ఎవరు …
Read More »భట్టి విక్రమార్క పగటి కలలు ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్రెడ్డి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. రానున్న రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని ఆయన చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారందరినీ స్వాగతిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పర్యటనపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలు, ప్రజా …
Read More »మళ్ళీ తెరపైకి అమ్మ మృతి హిస్టరీ ..
తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత మరణంపై నేటికీ ఎన్నో అనుమానాలు అటు కొందరు పార్టీ నేతలు, ఇటు మరికొందరు అభిమానుల్లోనూ ఉన్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించే వరకు చోటు చేసుకున్న పరిణామాలు, సొంత పార్టీలోని పలువురు కీలక నేతల అభిప్రాయాలు, విచారణకు చేసిన డిమాండ్లే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ …
Read More »