ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుర్మిత్ రామ్ రహీమ్ కు సంబంధించిన రహస్యం రోజుకు ఒకటి చొప్పున వెలుగులోకి వస్తోన్నాయి .ఈ క్రమంలో ఇద్దరు సాధ్వీఅలి అత్యాచారం చేశాడు అనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు చెందిన డేరా సచ్చా సౌదా గురించి ఒక సంచలనాత్మక విషయాన్నీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది .ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదు అని ఆయన కొన్ని వేల …
Read More »అంత దొంగ బాబాలేనా…కామ బాబాలేనా
మరో కీచక బాబా ఉదంతం ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఓ యువతిపై 8 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై సీతాపూర్ బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు ఆయనగారి పరమ భక్తురాలే సాయం చేయటం గమనార్హం. పలు విద్యాసంస్థలను నడుపుతున్న సీతాపూర్ బాబా అలియస్ సియారామ్ దాస్పై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 21 ఏళ్ల దళిత యువతిని …
Read More »భార్య ఉండగానే మరో యువతితో
భార్య ఉండగానే మరో యువతితో ప్రేమాయణం నడిపి కటకటాలపాలైన వంచకుడి ఉదంతం ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక బాణసవాడి పరిధిలోని కాచరకనహళ్లికి చెందిన కంట్రాక్టర్ మూర్తికి నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. అతన్ని నమ్మిన సదరు యువతి సర్వం సమర్పించుకుంది. అయితే మూర్తికి ఇప్పటికే వివాహమైనట్లు తెలుసుకున్న సదరు బాధితురాలు బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు …
Read More »రివర్స్ …బాలుడిపై మహిళ లైంగిక కోరిక
బాలుడిని లైంగికంగా వేధించిన మహిళపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని మపూసా పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోండా ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(17) మపూసా పట్టణంలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటూ స్థానికంగా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఇటీవల తన సొంతింటికి వెళ్లిన అతడు కుటుంబ సభ్యలతో వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలుడిని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. కౌన్సిలింగ్లో సంచలన విషయాలు వెలుగులోకి …
Read More »ఈ అమ్మాయి లాగా మరోకరు చనిపోకుండా జాగ్రత్త పడండి
ప్రపంచం మొత్తంగా ప్రాణాంతక గేమ్ తో ఎందరో ప్రాణలు వదిలారు. తాజాగా తమిళనాడులోని దిండుగల్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని హాస్టల్ భవనం మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణాంతక ‘బ్లూవేల్’ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శివగంగ జిల్లా మునియాండిపురానికి చెందిన భరణిదాస్ కుమార్తె తరణి(19) దిండుగల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీఈ రెండో సంవత్సరం చదువుతోంది. హాస్టల్లో …
Read More »నను ఏమీ చేయవద్దండి అని వేడుకున్న వదలని..ఇన్స్ పెక్టర్
దేశంలో ఎవరికైన ఆపద వస్తే మొదటగా చెప్పేది పోలీసులకు. మరి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన పోలీసులే ఓ మైనర్ బాలిక జీవితాన్ని కాటేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోవింద్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఇన్స్ పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. తమ బాధ్యతలను మరిచి, పదో తరగతి చదివే ఓ విద్యార్థినిని …
Read More »నలుగురు అబ్బాయిలు… మద్యం మత్తులో అమ్మాయిలు హాస్టల్ లోకి వచ్చి
ఈ మద్య మరి దారుణంగా అబ్బాయిల మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. పీకల దాకా మద్యం తాగిన నలుగురు కళాశాల విద్యార్థులు…మద్యం మత్తులో కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. నలుగురు విద్యార్థులు మద్యం తాగి ఢిల్లీలోని శ్రీగురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల బాలికల హాస్టల్ లోకి వచ్చారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోగా వారితో ఘర్షణ …
Read More »తప్పిన అతి పెద్ద ..రైలు ప్రమాదం
దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు కూడ జరుగుతున్నాయి. తాజాగా అలహాబాద్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను రైలు ప్రమాదం తప్పింది. హతియా – ఆనంద విహార్ దురంతో ఎక్స్ప్రెస్, మహభూది ఎక్స్ప్రెస్ ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చాయి. రైలు డ్రైవర్ల అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిగలింగ్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తేల్చారు.
Read More »పవన్ బాటలో కమల్ హాసన్ ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు . అక్కడ ఏపీలో మాత్రం …
Read More »‘మేమంతా కలిసి పాల్గొన్నాం…మీరు కూడా మీ స్నేహితులతో కలిసి..సచిన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పశ్చిమ బాంద్రాలోని వీధులను సచిన్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘మేమంతా కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేయాలి.’ అని సచిన్ అభిమానులను కోరాడు. ‘స్వచ్ఛతే సేవ’ …
Read More »