Home / NATIONAL (page 302)

NATIONAL

పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ..

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐదు రాష్ర్టాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ల నియామకంలో భాగంగా తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు ను ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పించి ఆ రాష్ట్ర గవర్నర్‌గా బనర్విలాల్ పురోహిత్, మేఘాలయ రాష్ట్ర గవర్నర్‌గా గంగాప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా బి.డి. …

Read More »

దసరా కానుక -2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ..

సహజంగా చదువు పూర్తి అయినతర్వాత ఏమి చేస్తోన్నావు అని అడిగే తోలి ప్రశ్న .చదువుకునే సమయంలో బాగా చదవాలని ఒత్తిడి తీసుకొస్తారు .తీరా చదువు అయిన తర్వాత ఏమి చేస్తోన్నావు .ఇంకా ఉద్యోగం రాలేదా అని ఇంట బయట ఒకటే నస .ఎంతగా అంటే చదువు అప్పుడే ఎందుకు పూర్తిచేసామా అని అనిపిస్తుంది నేటి యువతకు .అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ .ఒకటి కాదు ఏకంగా రెండు లక్షల …

Read More »

స్వాతంత్ర్యం వచ్చి 70 యేండ్ల తర్వాత ఆ గ్రామానికి ..?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని ఏండ్లు అంటే ఎవరైనా సరే తడబడకుండా డెబ్బై ఏండ్లు అయింది అని ఎవరైనా చెప్తారు .గత డెబ్బై ఏండ్లుగా మన దేశం అభివృద్ధి చెండుతున్న దేశంగా ఇప్పటికి పుస్తకాల్లో..పేపర్లలో చదువుకుంటూనే ఉన్నాం .ఆఖరికి మన దేశాన్ని ఏలే నాయకులు ..ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు . అయితే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏండ్లు అయిన కానీ దేశంలోని …

Read More »

రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట…22 మంది అక్కడికక్కడే మృతి..వందలమందికి

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పండగవేళ జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. అంతేగాక.. ఈ ప్రాంతంలో ఆఫీసులు కూడా ఎక్కువే. దీంతో సాధారణంగానే ఈ ప్రాంతం ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. …

Read More »

ఒక మహిళపై 23 మంది రేప్ ….

రాజస్థాన్‌ బికనేర్‌లో తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడినట్లు ఓమహిళ ఫిర్యాదు చేశారు. బికనేర్‌ శివార్లలో ఓ రహదారిపై నుంచి తనను అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు దిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలప్రకారం.. ఈనెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌లోని రిడ్‌మల్సర్‌ పురోహిటన్‌కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం జైపుర్‌రోడ్డులో ఖటూశ్యాంమందిర్‌ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఎస్‌యూవీ …

Read More »

బాలుడు అలా చేయగానే భయపడిన చిరుత

ఎంతో సాహసంతో చిరుతుపులి బారి నుంచి తన స్నేహితుడిని కాపాడుకున్నాడు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటన గుజరాత్ గిర్-సోమ్‌నాథ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోడినార్ పట్టణం సమీపంలో ఉన్న అరాతియా గ్రామానికి చెందిన ఏడేళ్ల జైరాజ్ గోహెల్, నీలేష్ స్నేహితులు. మంగళవారం సాయంత్రం జైరాజ్ తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో నీలేష్‌తో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో పొదల చాటున నక్కి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా నీలేష్‌పై దాడిచేసింది. అతన్ని …

Read More »

అమ్మాయిలు జాగ్రత్త….మీ హస్టల్లో… మీ రూములో ఇలాంటి వారు ఉంటే

ప్రియుడి కోసం రహస్యంగా తన స్నేహితురాళ్ల నగ్న ఫోటోలను తీసి పంపింది ఓ అమ్మాయి. అయితే అది కాస్త భయటపడటంతో.. భయంతో ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర థానే జిల్లాలోని కళ్యాణ్‌ పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబై మిర్రర్‌ కథనం ప్రకారం… సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రిలో నర్సింగ్‌ విద్యనభ్యసిస్తున్న వృశాలి లండే(21) స్థానికంగా ఓ హస్టల్‌లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా …

Read More »

అమ్మ మృతిపై సంచలనాత్మక ట్విస్ట్ ..

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంతో దాదాపు ఏడాది క్రితం చెన్నై నగరంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో చేరారు. అయితే ఇలా ఆస్పత్రిలో చేరే ఒక రోజు ముందు జయలలిత విమానాశ్రయం, లిటిల్‌ మౌంట్‌రోడ్డు మధ్య మెట్రోరైలు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన సమయంలో జయలలిత మామూలుగానే ఉన్నారు. అంతే కాదు ఆరోగ్యంగా అమ్మ తన కార్యక్రమాలను కొనసాగించారు. మరుసటిరోజైన సెప్టెంబరు …

Read More »

కొండ చిలువకు సీటీ స్కానింగ్..ఎందుకు..ఎక్కడో తెలుసా?

కొండ చిలువకు సీటీ స్కాన్ చేసిన అరుదైన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 8 అడుగుల ఆ భారీ సర్పానికి చికిత్స అందించడంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇండియాలో ఇలాంటి ఉదంతం ఇదే మొదటిది. ఒడిషాలోని కియోంజర్ జిల్లా అననాథ్‌పూర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు 4 రోజుల కిందట గాయాలతో బాధ పడుతున్న ఓ కొండ చిలువను గుర్తించారు. తల, శరీరంలోని ఇతర అంతర్గత …

Read More »

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ -20లక్షల సర్కారు కొలువులు ..

ప్రస్తుతం ఎక్కడ చూసి నిరుద్యోగ యువత  నిద్రాహారాలు మాని సర్కారు కొలువును సంపాదించాలని ట్రైనింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పగలు అనక రాత్రి అనక అహర్నిశలు కష్టపడుతూ లైబ్రరీలలో చదువుతూ సర్కారు ఎప్పుడు నోటిపికేషన్లు ఇస్తుందా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు .ఈ క్రమంలో నిరుద్యోగులకు తీపి కబురును అందించింది కేంద్ర ప్రభుత్వం . త్వరలోనే మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది .దీనిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat