అశ్లీల వెబ్సైట్ల నిర్వాహకుడు దాసరి ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్లో ప్రముఖ హీరో, హీరోయిన్లు, సినీ ఆర్టిస్టుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వెబ్సైట్లు నిర్వహిస్తున్నాడంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో దాసరి ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రదీప్ మొత్తం నాలుగు వెబ్సైట్లు నడుపుతున్నాడు. దాసరి ప్రదీప్ బిటెక్ చదివాడు. ప్రదీప్పై ఐటి యాక్ట్ ప్రకారం సెక్షన్ 67, సెక్షన్ 67ఏ ప్రకారం కేసులు నమోదు చేశారు. …
Read More »నోట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుప్పలుగా..ఎందుకు పడేశారు? ఎవరు పడేశారు?
పెద్దనోట్ల రద్దు సందర్భంగా రూ.500.. రూ.1000 నోట్లను ముక్కలు ముక్కలు చేసేయటం.. గుట్టలు గుట్టలుగా పోసేసి కాల్చేసిన వైనం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పెద్దోళ్ల ఇళ్లల్లో దాచేసిన నోట్ల కట్టల్ని ఏం చేసుకోవాలో తెలీక.. అలా అని బయటకు తీసుకొస్తే వచ్చే చిక్కులకు భయపడి కాల్చేయటం కనిపించింది. ఇదిలా ఉంటే.. చలామణిలో ఉన్న వంద రూపాయిల నోట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుప్పలుగా పడేసిన వైనం ఇప్పుడు …
Read More »పుట్టిన ఊరికి వెళ్ళిన ప్రధాని మోదీ ఏం చేశారో తెలుసా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పుట్టిన ఊరు వాద్నగర్ను ఆదివారం సందర్శించారు. ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన స్వస్థలాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మనసు భావోద్వేగంతో ఉత్తేజితమైంది. తాను పుట్టిన గడ్డకు మోకరిల్లి నమస్కరించారు. నేలపైనున్న కాస్త మట్టిని తీసుకుని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు. ఆయన ఇదే గ్రామంలో చదువుకున్నారు.
Read More »మాజీ ముఖ్యమంత్రిని..‘నువ్వో శాడిస్ట్వి’ అంటూ ప్రముఖ గాయకుడు ఫైర్
ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై మండిపడ్డారు. ‘నువ్వో శాడిస్ట్వి’ అంటూ ట్విటర్లో నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శనివారం అద్నాన్ శ్రీనగర్లోని దాల్ లేక్ సమీపంలో కచేరీ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎవ్వరూ రాకపోవడంతో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయని ఓ నెటిజన్ ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘అద్నాన్ సమి కచేరీ కార్యక్రమంలో ఖాళీ సీట్లు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం …
Read More »ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కు నోబెల్ పురస్కారం ..!
దాదాపు మూడేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సెప్టెంబర్ 4, 2016న పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన రాజన్ ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేశారు. పుస్తకాలు కూడా రాశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కార గ్రహీతల రేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ …
Read More »20కోట్ల శివలింగం..!
తమిళనాడులోని పుదుకోట జిల్లా విరాలిమలై వద్ద కారులో తరలిస్తున్న పురాతన మరకత లింగాన్నిస్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విరాలిమలై వద్ద శుక్రవారం ఉదయం వేగంగా వెళుతున్న కారును రాష్ట్ర రవాణాసంస్థ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. …
Read More »బీజేపీ అభ్యర్థి ఆ మహిళతో..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
పంజాబ్లోని గురదాస్పూర్ నియోజక వర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్ధి స్వరణ్ సలారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళతో స్వరణ్ సలారియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్ సలారియా నామినేషన్ రద్దు చేయాలని జాతీయ …
Read More »పోలీస్ కుర్చీలో రాధేమా.. చేతులు కట్టుకున్న అధికారి..!
దేశంలో ఈ మద్య గల్లీ గల్లీకి ఓ దొంగ బాబా పుట్టుకొస్తున్నారు..ప్రజల మూఢ విశ్వాసాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. మరికొంత మంది బాబాలు పెద్దరికం ముసుగులో వేల కోట్లు సంపాదిస్తున్నారు. బాబాల ముసుగులో కొంత మంది దుర్మార్గులు చేస్తున్న అకృత్యాలు చూస్తుంటే..ఆశ్చర్యం వేస్తుంది. సభ్యసమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్న దొంగ బాబాలు పేరుకు మాత్రం పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు. ఇప్పటికే నిత్యానంద, ఆశారాం బాబా, డేరా బాబా గుర్మీత్, …
Read More »శశిథరూర్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మహిళా జర్నలిస్టును అమానుషంగా…ఛీఛీ…!
రోజు రోజుకీ దేశంలో ఆడవారిపై లైంగిక వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి.. విధుల్లో భాగంగా రిపోర్టింగ్ చేసే మహిళా జర్నలిస్టులు కూడా అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురవుతుననారు. ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన ఆరోపణల కింద ఓ సెక్యూరిటీ గార్డును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ బెంగళూరు వచ్చి ఓ హోటల్లో …
Read More »కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన..
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటనను చేసింది .దీనిలో భాగంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత నుంచి ఒకేసారి దేశ వ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఇలా ఒక్కసారే దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వలన రూ. వందల కోట్ల ఖర్చు తగ్గుతుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మీడియాకు తెలిపారు . నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని …
Read More »