కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సోఫాలో కూర్చుని ఉంటే గుజరాత్ డీజీపీ ఆయన కాళ్లు పట్టుకున్నట్లున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రొఫైల్ ఫొటో పెట్టుకున్న ఆలంగిర్ రిజ్వీ అనే వ్యక్తి ఈ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘గుజరాత్ డీజీపీ రాజ్నాథ్ కాళ్లు పట్టుకున్నారు. ఇది చూశాక ఎన్నికలు సామరస్యంగా జరుగుతాయన్న నమ్మకం నాకు …
Read More »రాహుల్ అఖిడో నేర్చుకుంటుంది అందుకేనా ..?
సాంప్రదాయక మార్షల్ ఆర్ట్స్లో అఖిడో ఓ మాడ్రన్ స్టంట్. ఆత్మరక్షణకు ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. అయితే రాహుల్ అఖిడో నేర్చుకుంటున్న ఫోటోలను కాంగ్రెస్ నేత దివ్య స్పందన పోస్ట్ చేసింది. శిక్షకుడు దగ్గర రాహుల్ అఖిడో టెక్నిక్స్ నేర్చుకుంటున్న ఈ ఫోటోలు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో రాహుల్.. ఒలింపిక్ బాక్సర్ విజేందర్తో మాట్లాడారు. అప్పుడు రాహుల్ ఆ బాక్సర్కు అఖిడో గురించి చెప్పారు. …
Read More »36-24-36 కొలతలు కాదు..మరి ..?
సహజంగా ఒక దేశానికి అందగత్తెలను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు. అందం, ఫిట్నెస్, కొలతలు, ప్రతిభా పాఠవాలు, సోషల్ సర్వీస్ లాంటి ఎన్నింటినో పరిగణనలోకి తీసుకొని వాళ్లను వాళ్ల దేశానికే ఆ సంవత్సరానికి అందగత్తెలంటూ ప్రకటిస్తారు. కాని.. సౌత్ అమెరికాలోని పెరులో జరిగిన మిస్ పెరు పోటీలు మాత్రం ఈ సారి కాస్త భిన్నంగా జరిగాయి. మిస్ పెరులో పాల్గొన్న కంటెస్టెంట్లు.. వాళ్ల కొలతలు, అందాలు, ఫిట్నెస్, సర్వీసుల గురించి చెప్పి తమను …
Read More »ముఖేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా…?
భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ముఖేశ్ అంబానీ అని చటుక్కున చెప్పేస్తారు. ఆయన స్థాయికి తగ్గట్టుగానే ఇల్లు, ఇంట్లోని వస్తువులు, పనివాళ్లు ఉంటారు. ఇక అంబానీ తన కారు డ్రైవర్కి ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంబానీ తన డ్రైవర్లకు ప్రతి నెలా దాదాపు రూ.2లక్షలు జీతంగా ఇస్తున్నారట. కానీ అంబానీకి డ్రైవర్గా ఎంపికవడం అంత సులువేం కాదు. ముందు అంబానీ మేనేజర్ ఓ ప్రైవేట్ డ్రైవింగ్ …
Read More »రాష్ట్ర డీజీపీగా మహిళా ఐపీఎస్ అధికారి…
కర్ణాటకలో తొలిసారిగా ఆ రాష్ట్ర డీజీపీగా మహిళా ఐపీఎస్ అధికారి నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ రూపక్ కుమార్ దత్తా ఈ రోజు మంగళవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో నీలమణి రాజును నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి రామలింగారెడ్డి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 1993 బ్యాచ్కు చెందిన నీలమణి రాజు స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రం కావడం గమనార్హం .
Read More »హిమాచల్ ప్రదేశ్ బీజేపీ సీఎం అభ్యర్ధి ఖరారు
వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .మరో కొద్ది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది . అందులో భాగంగా అధికారంలోకి వస్తే తమ పార్టీ తరపున పాలన కొనసాగించే సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ ధుమల్ను ఆ పార్టీ తరపున సీఎం …
Read More »భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయానికి తీవ్రరూపం దాల్చింది. రాబోయే 5రోజులపాటు (శుక్రవారం)వర్షాలు …
Read More »రాహుల్ ,మోదీ మధ్యలో శునకం ..
నిత్యం సోషల్ మీడియా వేదికగా కేంద్ర అధికార పార్టీ బీజేపీపై , ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు పిడి. మరో ఆసక్తికర విషయమేంటంటే.. రాహుల్ అధికారిక ట్విటర్లో ట్వీట్లు పెట్టేది కూడాఈ కుక్కేనట. రాహుల్ గాంధీ.. ఈ విషయాన్ని పిడి వెల్లడిస్తున్నట్లుగా ట్విటర్లో పేర్కొంటూ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇతని కోసం రోజూ ఎవరు …
Read More »మళ్ళీ తెరపైకి అమ్మ మృతి హిస్టరీ ..
తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత మరణంపై నేటికీ ఎన్నో అనుమానాలు అటు కొందరు పార్టీ నేతలు, ఇటు మరికొందరు అభిమానుల్లోనూ ఉన్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించే వరకు చోటు చేసుకున్న పరిణామాలు, సొంత పార్టీలోని పలువురు కీలక నేతల అభిప్రాయాలు, విచారణకు చేసిన డిమాండ్లే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ …
Read More »ఐపీఎస్ అధికారి భార్య స్టేడియంలో ప్రాక్టీస్…. జాతీయ అథ్లెట్స్ను బయటకు
పేరుకు పబ్లిక్ సర్వెంట్, కానీ చేసేందంతా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడమే. భార్య స్టేడియం లోపల ప్రాక్టీస్ చేస్తుండడంతో లోపల ఎవరూ ఉండరాదంటూ జాతీయ స్థాయి అథ్లెట్స్ ను బలవంతంగా బయటకు పంపించారంటూ ఒక ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కంఠీరవ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి జాతీయ అథ్లెట్స్ స్టేడియంకు చేరుకున్నారు. అదే సమయంలో కంఠీరవ స్టేడియం డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అనుపమ్ అగర్వాల్ భార్య స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండడంతో …
Read More »