Home / NATIONAL (page 290)

NATIONAL

ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారం

పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఇప్పటికీ కొంతమంది ఆ పసిప్రాణాలను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇటువంటి వాటిని నియంత్రించేందుకు కేరళలోని ఓ కౌన్సిలర్‌ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారు నాణేన్ని ఇస్తున్నారు. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కళ్‌ మున్సిపాలిటీలో మహిళలు ఆడపిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు నాణేన్ని బహుమతిగా ఇస్తున్నారు అక్కడి మున్సిపల్‌ కౌన్సిల్‌ అబ్దుల్‌ రహీమ్‌. బాలికల నిష్పత్తిని కాపాడేందుకు ఈ వినూత్నమైన ఆలోచన …

Read More »

తెలంగాణలో టీడీపీ భాద్యతలు నారా బ్రహ్మణికి

తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కొత్త ప్రతిపాదన తెచ్చినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో సహా అనేక మంది ఒకేసారి తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన నేపథ్యంలో.. మిగిలిన వారిలో స్థైర్యం నింపడానికి పార్టీ అధినేత తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెబుతూ బాబు వారిలో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ ఉనికి నిలవాలంటే కొన్ని మార్పులు చేయాలని …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ ..

కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కంగ్రాలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారు. ఈ …

Read More »

పాత నోట్లపై మోదీ సర్కారు సంచలన నిర్ణయం ….

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు గతంలో అప్పటివరకు ఉన్న ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే .ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,సీపీఎం ,సీపీఐ ,ఎస్పీ ,బీఎస్పీ ,ఎస్పీ ,తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మోది సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి . అయితే …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించిన… రైల్వే శాఖ

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఐర్‌సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండేది. అక్టోబర్‌ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా తమ ఐఆర్‌సీటీసీ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. …

Read More »

2000 రూపాయల నోట్ల ప్రింటింగ్‌ నిలిపివేత

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తుంది. ఈ ఆర్ధిక సంవస్సరం లో రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేయలేదు.దీనివెనుక పెద్ద కారణాలే ఉన్నాయని సమచారం. పెద్ద నోట్ల రద్దు విఫలమయిందని విమర్శలు చెలరేగడంతో కేంద్రం ఇరకాటంలో పడింది.. దిద్దుబాటు చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో తెచ్చిన 2000 రూపాయల నోటును కూడా త్వరలో …

Read More »

కింది స్థాయి అధికారి భార్యతో రాసలీలలు…..రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సైన్యాధికారి

తన సబార్డినేట్ భార్యతో రాసలీలలు నెరపుతూ పట్టుబడి ఓ సైన్యాధికారి చిక్కుల్లో పడ్డాడు. తన కింది స్థాయి అధికారి భార్యతో ఏకాంతంగా గడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఆర్మీ కల్నల్‌ ఉదంతం పంజాబ్‌లో కలకలం రేపుతోంది. అక్టోబర్‌ 26 ఉదయం సైన్యానికి చెందిన పోలీసులు పంజాబ్‌లోని భంటియా జిల్లాలో ఆర్మీ అధికారి నివాసంలో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఆ అధికారి భార్యతో రాసలీలలు జరుపుతూ ఓ కల్నల్‌ పట్టుబట్టాడు. …

Read More »

కేరళ ముఖ్యమంత్రిని సచిన్ టెండూల్కర్ ఆహ్వానం

భారతరత్న అవార్డు గ్రహిత ,క్రికెట్ గార్డ్, రాజ్యసభ సభ్యులు సచిన్ టెండూల్కర్… కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన సచిన్… ఇండియన్ సూపర్ లీగ్‌ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో రాబోయే సీజన్‌లో సహకరించాల్సిందిగా కోరారు… కేరళ బ్లాస్టర్స్ టీమ్‌ సహ యజమాని అయిన సచిన్ తన భార్యతో కలిసి… సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సచిన్… ఈ నెల 17న కోచిలో …

Read More »

హిదువుల పై క‌మ‌ల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని, రాబోయే రోజుల్లో వారితో చాల ప్రమాదం ఉందని.. కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమార‌మే రేపుతోంది. గతంలో హిందూవులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని.. దాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని …

Read More »

హేమ మాలినికి తృటిలో తప్పిన ప్రమాదం

అలనాటి నటి, భాజపా ఎంపీ హేమ మాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె తన నియోజకవర్గమైన ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని ఓ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్లాట్‌ఫాంపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ ఎద్దు మీదకు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు. అనంతరం పలువురు వ్యక్తులు ఎద్దును అదుపుచేసి బయటకు తరలించారు.ఇటీవల ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్‌ వంతెన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat