జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం పన్ను పరిధిలో కేవలం 50 వస్తువులనే ఉంచాలని నిర్ణయించింది.గువాహటిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.227 వస్తువులు ఇంత వరకు 28 శాతం శ్లాబ్లో ఉండేవి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో వాటి సంఖ్య 50 కి తగ్గింది. 177 వస్తువులు 18 శాతం శ్లాబ్లోకి మారనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది వ్యాపారులకు ఉపశమనం …
Read More »భోపాల్ గ్యాంగ్ రేప్ లో వైద్యాధికారులు ఇచ్చిన రిపోర్టు చూసి షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్ గ్యాంగ్ రేప్.. అసలు అత్యాచారమే కాదట. అంగీకారంతో జరిగిన సెక్స్ అట. ప్రాథమిక వైద్య నివేదికలో డాక్టర్లు ఇదే చెప్పారు. 19 ఏళ్ల యువతి.. అందులోనూ సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు.. ఆమెను బలవంతంగా లెక్కెళ్లి, చేతులను తాళ్లతో వెనక్కి కట్టి, బట్టలు చించి, సిగరెట్లు తాగుతూ నలుగురు వ్యక్తులు మూడు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు పశువాంఛ తీర్చుకుంటూ.. అత్యాచారం …
Read More »కండోమ్ ధరించి అందులో డ్రగ్స్, బంగారం
బంగారం, మాదకద్రవ్యాల అక్రమ తరలిపునకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. తాజాగా బుధవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.5.35కోట్లు విలువజేసే డ్రగ్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన విమాన ప్రయాణికుల వద్ద చేపట్టిన తనిఖీల్లో రామనాథపురానికి చెందిన అమీర్ షాజహాన్ ప్రైవేట్ భాగాల పరిమాణం అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 100గ్రామల హెరాయిన్ను కండోమ్లో దాచి, ధరించినట్లు …
Read More »ఆదివారం వరకు అన్ని పాఠశాలలకు సెలవు
రాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో పాఠశాలలను ఆదివారం వరకు మూసివేయాల్సిందిగా ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఆదేశించారు. బుధవారం ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేదే లేదని పేర్కొన్నారు. పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో పంట తగులబెట్టడం, నిర్మాణాల కారణంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. పొగమంచు నేపథ్యంలో బుధవారం …
Read More »పాత నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని మోదీకి సామాన్యుడు లేఖ-వైరల్ ..
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు గత ఏడాది ఇదే రోజున తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా ఒక సామాన్యుడు ప్రధాని మోదీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఆ లేఖ సారాంశం మీకోసం డియర్ మోడీ సార్… నొట్ల రద్దు …
Read More »నోట్ల రద్దు వలన ఎవరికీ లాభం ..ఎవరికీ నష్టం ..?
గత ఏడాది ఇదే నెల ఎనిమిదో తారీఖున ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. అయితే అప్పట్లో ఎవరికీ ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకుండా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.వాటి స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు …
Read More »ప్రయాణికుడిని కిందపడేసి కొట్టిన ఇండిగో సిబ్బంది..
వీధి రౌడీల కంటే దారుణంగా వ్యవహరించారు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది. ఫ్లయిట్ ఎక్కే ప్రయాణికులు అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు.. ప్రొఫెషనల్స్ ఉంటారు. అలాంటి వారితో మర్యాదగా ఉండాలి. ఇక ఎయిర్ లైన్స్ సిబ్బంది అంటే ఎంతో సహనంతో ఉంటారని అనుకుంటారు. కానీ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది మాత్రం అందుకు భిన్నం. ఓ ప్రయాణికుడిని రన్ వే పైనే కింద పడేసి కొట్టారు. పెద్ద మనిషి …
Read More »మోదీ చేసిన అతి పనికిమాలిన చెత్తపని ఇదేనా ..?
దాదాపు పద్దెనిమిది రాజకీయ పక్షాలు, ఇతర సామాజిక కార్యకర్తలు పాటించబోతున్న ఆ దుర్దినం (నవంబర్ 8) రానే వచ్చింది. బీజేపీ పరివార్ అన్నా, ప్రధాని మోదీ అన్నా బొత్తిగా పడని పలు ప్రతిపక్షాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల పట్ల ఆందోళన చెందడం లేదు. నవంబర్ 8, 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జూలై, 2017 నుంచి అమలులోకి తెచ్చిన జీఎస్టీ పేరిట రుద్దిన భారీ …
Read More »తండ్రికి దానిమిచ్చి..‘అమ్మ’ మనసు చాటుకున్న కూతురు
ఆడబిడ్డను చిన్నచూపు చూసేవారికి కనువిప్పు కలిగించే ఘటన ఇది. అనారోగ్యంతో మంచాన్న పడ్డ తన తండ్రిని కాపాడుకునేందుకు ఆ కూతురు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. తండ్రికి తన కాలేయం దానిమిచ్చి.. ‘అమ్మ’ మనసు చాటింది. రాంచీకి చెందిన పూజా బిజర్నియా తండ్రి కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో, ఆయనకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే, దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె తన కాలేయాన్ని …
Read More »దేశ రాజధాని ఢిల్లీలో ఎమర్జెన్సీ..
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు నగర వాసులకు స్వాగతం పలికింది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. స్కూళ్లను మూసేయాల్సిందిగా సూచించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సలహా ఇచ్చింది. కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిని మించడంతో ఈ నెల 19న జరగాల్సిన మారథాన్ను కూడా రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం …
Read More »