ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకటిగా బతకాలని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకా అంతా హ్యాపీ అనే టైంలో గ్రామ పెద్దలు విడదీసేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్లోని మేరఠ్ జిల్లాలోని ఓ కాలేజ్లో చదువుకుంటోన్న శివమ్, తనూ ప్రేమించుకున్నారు. కలిసి నిండు నూరేళ్లు జీవించాలని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ జంట గోత్రం ఒక్కటే అని అందువల్ల వీరిద్దరూ అన్నాచెల్లెల్లు అవుతారని చెప్పి గ్రామపెద్దలు వారి …
Read More »వామ్మో.. ఆయన పన్ను అంతుందేంటి!
ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని బడ్గామ్ జిల్లాలో జరిగింది. బడ్గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్డీహెచ్ బీడ్వా హాస్పిటల్లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. …
Read More »జియో బంఫర్ ఆఫర్.. తక్కువ ధరకే ల్యాప్టాప్!
మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ జియో రెడీ అవుతోంది. మరో కొత్త ప్రొడక్ట్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే పరిచయం చేసిన దిగ్గజ సంస్థ.. ఇప్పుడు కొత్తగా ల్యాప్టాప్లను తీసుకురావాలని నిర్ణయించింది. కేవలం రూ.15వేలకే ల్యాప్టాప్ను అందించాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని జియో బుక్పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ల్యాప్టాప్ 4జీ నెట్వర్క్తో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్టాప్లలో కొన్ని …
Read More »వామ్మో.. 28 ఏళ్ల యువకుడు.. 24 మందితో..!
ఆ యువకుడికి 28 ఏళ్లు. రోజుకో పేరు.. రోజుకో ఊరు.. ఒకరికి తెలియకుండా మరొకరు.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మందిని పెళ్లి చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అసబుల్ మొల్లా.. ఇటీవల పశ్చిమబెంగాల్లోని సాగర్దిగీ ప్రాంతానికి చెందిన ఓ యువతిని 24వ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మహిళ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకొని …
Read More »అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియో తీసిన ఉద్యోగి!
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని సాయి నివాస్ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా అక్కడే పనిచేస్తోన్న ఓ ఉద్యోగి సీక్రెట్గా ఫొటోలు, వీడియోలు తీశాడు. గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోలేని ఆగ్రహించిన అమ్మాయిలు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేశారు. అనంతరం జరిగిందతా మీడియాకు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని …
Read More »పోర్న్ వెబ్సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
ఇంటర్నెట్లో పోర్న్ వెబ్సైట్లపై కేంద్రం నిషేధం ప్రకటించింది. మితిమీరిన 67 అశ్లీల వెబ్సైట్లను వెంటనే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. టెలికాం విభాగం (టీఓటీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్పీ)లకు ఇందుకు సంబంధించిన ఈమెయిల్ పంపింది. పుణె కోర్టు ఆదేశాల ఆధారంగా 63 వెబ్సైట్లు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4.. మొత్తం కలిసి 67 వెబ్సైట్లను బ్లాక్ చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించిందని టెలికాం విభాగం …
Read More »ఇకపై పెళ్లి అయినా లేకున్నా అబార్షన్ చేసుకోవచ్చు!
అబార్షన్లపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరకీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. బలవంతపు ప్రెగ్నెన్సీ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లి అయిన వారు పెళ్లి కాని వారు అంటూ తేడా లేకుండా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ …
Read More »అవి ఇస్తే కండోమ్స్ కూడా ఫ్రీగా అడిగేస్తారుగా..!
బిహార్లోని ఓ పాఠశాలలో విద్యార్థినులకు వింత అనుభవం కలిగింది. తమ స్కూల్లో జరిగిన ఓ వేడుకకు ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్జోత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విలువచేసే శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన హర్జోత్ కౌర్.. కోరికలకు అంతు అనేదే ఉండదని.. ఈరోజు శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా అడుగుతున్నారు. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే రేపటి రోజున కండోమ్స్ …
Read More »కేంద్ర సర్వీసులు వద్దంటున్న అఖిల భారత సర్వీస్ (ఏఐఎస్) అధికారులు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్ అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో సరిపడా ఏఐఎస్లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్/యూటీస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో పాల్గొన్న …
Read More »దేశంలో కొత్తగా 4272 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 4272 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,83,360కి చేరాయి. ఇందులో 4,40,13,999 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,611 మంది కరోనాతో మరణించారు. మరో 40,750 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 27 మంది వైరస్కు బలవగా, 4474 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని కేంద్ర …
Read More »