Home / NATIONAL (page 25)

NATIONAL

ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలను మనం చూస్తూనే ఉన్నాము. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు మంకీ పాక్స్ కేసులు డెబ్బై వేల మార్కును దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ   తెలిపింది. అయితే ఈ మహమ్మారి వల్ల  రాబోయే రోజుల్లో  మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసులు కాస్త తగ్గినట్లు అనిపించినా.. జాగ్రత్తలు తీసుకోవడం ఆపొద్దని సూచించింది. గతవారం మంకీపాక్స్‌ కేసులు పెరిగిన దేశాల్లో.. అమెరికా …

Read More »

స్పైస్‌జెట్‌లో పొగలు.. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మార్గమధ్యంలో విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో మొత్తం 86 మంది ప్యాసింజర్స్ ఉన్నారు.

Read More »

బస్టాండ్‌లో విద్యార్థుల పెళ్లి.. ఫ్రెండ్స్ ఆశీర్వాదం!

తమిళనాడులోని కడలూరి జిల్లా చిదంబరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న బస్టాండ్‌లో ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న అబ్బాయి స్కూల్ విద్యార్థినికి తాళి కట్టాడు. చుట్టుపక్కల ఉన్న ఇతర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన చిదంబరం పోలీసులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. …

Read More »

దేశంలో కొత్తగా 2139 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో కొత్తగా 2139 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,18,533కు చేరింది. ఇందులో 4,40,63,406 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,835 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 26,292 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించారని, 3208 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ …

Read More »

జిమ్‌లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు!

జిమ్‌లో వ్యాయామం చేసే పరికరాల కోసం ఇద్దరమ్మాయిలు గొడవ పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు వినియోగించుకోవల్సిన పరికరాల కోసం నేనంటే నేను అని పోటీ పడి చివరకు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఓ అమ్మాయి స్మిత్ మెషిన్‌పై జిమ్‌ చేస్తుండగా మరో అమ్మాయి ఎదురుచూస్తు పక్కనే నిల్చొంది. ఆ …

Read More »

50వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ 

50వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్  పేరును సీజేఐ యూయూ ల‌లిత్ ప్ర‌తిపాదించారు. చీఫ్ జ‌స్టిస్ యూయూ ల‌లిత్ న‌వంబ‌ర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సీజే పేరును వెల్ల‌డించాల‌ని కొన్ని రోజుల క్రితం జ‌స్టిస్ ల‌లిత్‌కు న్యాయ‌శాఖ లేఖ రాసింది.రిటైర్ కావ‌డానికి నెల రోజుల ముందే సీజేఐ.. కాబోయే చీఫ్ జ‌స్టిస్ పేరును సిఫార‌సు చేయాల్సి ఉంటుంది. ఆ నియ‌మం ప్ర‌కార‌మే …

Read More »

ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా పని చేసిన  మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్‌ యాదవ్‌ (82) ఈ రోజు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. …

Read More »

గాఢ నిద్ర వల్ల పాప బతికింది..!

గాఢ నిద్ర వల్ల 3 ఏళ్ల చిన్నారి మారణకాండలో సైతం చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడింది. తన పాప లాంటి ఎంతో మంది చిన్నారులు విగతజీవులుగా మారారు. వారందరిలో దుప్పటి కప్పుకొని పడుకున్న తన కూతురు, చనిపోయిన ఆ పసిపిల్లల్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. మరోవైపు తన కూతుర్ని క్షేమంగా ఆ చిన్నారుల ఆత్మలే కాపాడాయని చెబుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. థాయిలాండ్‌లోని …

Read More »

జొమాటో బాయ్‌కి బొట్టు పెట్టి.. అక్షింతలు వేసిన కస్టమర్!

ఆన్‌లైన్‌లో ఫుడ్ తొందరగా వచ్చేస్తోందని ఎక్కువ మంది ఇంట్లో ఫుడ్ కంటే జొమాటో, స్వీగ్గీల్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాటిలో ఫుడ్ డెలివరీ అనుకున్న టైంలో రాకుంటే డెలివరీ బాయ్‌పై కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేస్తారు. రేటింగ్ తక్కువ ఇస్తారు. అయినా కోపం తగ్గకపోతే ఫుడ్‌ను వెనక్కి పంపేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా దిల్లీలోని ఓ పెద్దాయన ప్రవర్తించారు. అనుకున్న టైం కంటే గంట లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై …

Read More »

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను చూసి భయపడుతున్న మోదీ

చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చ‌ను కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఓటింగ్‌కు భార‌త్ హాజ‌రుకాలేదన్న సంగతి విధితమే. అయితే ఈ అంశం గురించి  ట్విట్ట‌ర్ ద్వారా నిప్పులు చెరిగారు  మ‌జ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ట్విట్టర్ వేదికగా ఒవైసీ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ఆయన వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat