Home / NATIONAL (page 22)

NATIONAL

రాహుల్‌ గాంధీపై కేసు నమోదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షెన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై కేసు పెట్టింది.యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్‌-2 హిందీ సినిమా పాటలు, …

Read More »

బీజేపీ నెక్స్‌ టార్గెట్‌గా జార్ఖండ్‌

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్‌లోని హేమంత్‌ సొరేన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్‌’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్‌ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) …

Read More »

ఈనెల 12న తెలంగాణాకు ప్రధాని మోదీ

తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని ఈనెల 12వతేదీన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమైన సీఎస్… ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా …

Read More »

బీజేపీని గద్దె దించాలి-ప్రియాంకాగాంధీ

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతున్నది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా రోడ్‌షోలు, బహిరంగసభలతో ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ శుక్రవారం  కాంగ్రాలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక మోదీ సర్కారు తెచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏ హామీ …

Read More »

మోగిన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నగారా

గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ఇవాళ గురువారం కేంద్రం ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ క్రమంలో రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన తొలి ద‌ఫా, అయిద‌వ తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుత‌లో 89 …

Read More »

బీజేపీ ఎమ్మెల్యేకి ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్

క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కి ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే  జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మ‌హిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. తనకు వచ్చిన వాట్సాప్ కాల్  లిఫ్ట్ చేసిన వెంట‌నే సదరు మ‌హిళ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మివ్వడంతో అవాక్కవ్వడం బీజేపీ ఎమ్మెల్యే వంతైంది. దీంతో ఎమ్మెల్యే తిప్పారెడ్డి  క్ష‌ణాల్లోనే కాల్‌ను క‌ట్ చేశారు. కాసేపటికే ఆమె …

Read More »

ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు

 జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. దీంతో గురువారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. ఇదే కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

  రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ ఓ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం ఉన్న రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు స్పెషల్ ట్రైన్స్ నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 4న సికింద్రాబాద్-పూరి, 5న పూరి-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, 6న తిరుపతి-శ్రీకాకుళం, 7న శ్రీకాకుళం-తిరుపతి, 8న సికింద్రాబాద్-తిరుపతితో పాటు మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ నడిపించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి ట్రైన్లు జనగామ, కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా నడుస్తాయి.

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య  రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,046 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా …

Read More »

శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌ నగరం నుండి  తిరువనంతపురం వెళ్తున్న  శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్‌ను కట్టారు. ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్‌ప్రెస్‌ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat