ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్ను యాజ్టీజ్గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్తేజ్ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. …
Read More »నంది అవార్డులు నిజాయితీగా ఇచ్చామని.. మేము ఎక్కడైనా చెప్పామా…?
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి …
Read More »ఇండస్ట్రీలో చాలా మంది.. నేను ఒప్పుకోలేదు.. నా మేనేజర్లు మాత్రం నన్ను..?
తెలుగు సినిమాల్లోకి పుష్కరకాలం క్రితమే హీరోయిన్ అర్చన ఎంట్రీ ఇచ్చినా.. అంతగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా తెలుగు బుల్లితెర పై దూసుకు వచ్చిన బిగ్బాస్ షోతో మాంత్రం మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన అర్చన తన మేనేజర్ల గురించి కొన్ని ఆశక్తి వార్తలు చెప్పింది. అర్చన మాట్లాడుతూ.. నా మేనేజర్ల వల్ల నేను కొంత ఇబ్బందిపడ్డాను.. నేను తీసుకునే పారితోషికం గురించి …
Read More »మిడిల్ క్లాస్ అబ్బాయి.. ఆ రోజే విడుదల..!
నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హిరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం రూపొందింది.ఈ క్రమంలో ఈ సినీమా ను క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక 22 వ తేదీన అఖిల్ సినిమా ‘హలో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 23వ తేదీన అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ విడుదల చేయాలని అల్లు అరవింద్ …
Read More »లోకేష్ రాజా నిజంగానే తాగి వాగాడా.. సోషల్ మీడియా సంచలన కథనం..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ వ్యవహారం స్వయానా టీడీపీ నేతలకే అంతు చిక్కదు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోకస్ చినబాబు పై పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాకి …
Read More »అయ్యా లోకేషా.. అది జగన్ కష్టం.. నీ యబ్బ కష్టం కాదు..!
ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ చంద్రబాబు తనయుడు లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై.. సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేశ్ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా… అప్పుడు నీ బాబును ఎవరైనా నాన్ లోకల్ అన్నారా.. నంది అవార్డులు విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా.. నంది అవార్డుల వివాదం మరింత పెద్దది …
Read More »లోకేష్ ఆధార్ని.. చింపినంత పని చేసిన పోసాని..!
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పై అయితే పోసాని విరుచుకు పడ్డారు. ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శలు చేస్తున్నారంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై పోసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పుత్రరత్నం లోకేస్ చేసిన వ్యాఖ్యలతో తాము తెలుగు …
Read More »అమ్మనా లోకేషూ.. ప్రాంతీయ వాదాలు రెచ్చగొడుతున్నావా..?
తెలుగు ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు.. పోసాని కృష్ణ మురళి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై చేసిన విరుచుకుపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఏపీ సర్కార్ ప్రకటించిన నంది అవార్డుల పై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నంది రగడ పై స్పందిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా ముందుకు …
Read More »నువ్వు మంత్రి కావడం మా ఖర్మ.. లోకేష్ పై విరుచుకు పడిన పోసాని..!
ఏపీ సర్కార్ ప్రకటించి నంది అవార్డుల రగడ చిలికి చిలికి గాలి వానలి మారుతోంది. 2014,15,16 సంవత్సరాలకు గాను ఒకేసారి నంది అవార్డులు ప్రకటించడం.. ఇందులో కొంతమందికి అవార్డులు రావడంపై మరికొందరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీటి పై సీఎం చంద్రబాబుతో పాటు తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్రమే …
Read More »వెన్నెల కిషోర్ కి “ఐ లవ్ యూ” చెప్పిన శ్రీముఖి
హాస్య నటుడు వెన్నెల కిషోర్ సోషల్ మీడియాలో తాజాగా ఓ పిక్ పోస్ట్ చేశారు. my caribbean .. my kamareddy pic.twitter.com/bxnuYpLXoc — vennela kishore (@vennelakishore) November 20, 2017 మై కరేబియన్.. మై కామారెడ్డి అంటూ.. కామారెడ్డిలో పొలాల్లోని ఓ మామిడి చెట్టు కింద కర్రలతో తయారు చేసిన మంచెపై కిషోర్ కూర్చొని ఉండగా తీసిన పిక్ని పోస్ట్ చేశారు. . దీనికి యాంకర్ శ్రీముఖి.. …
Read More »