జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేపడుతున్న రాజకీయ యాత్రకు సంబంధించి మీడియాకు అంతు చిక్కడం లేదు. మీడియాకు ఎటువంటి స్పష్టమైన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, గత వారంలో పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు …
Read More »మన్మధుడితో మియా మాల్కోవా.. వెండితెర సీన్ సితారే..!
‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా…. నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావ్.. తక్కువ నొప్పితో చస్తావా ఎక్కువ నొప్పితో చస్తావా….చూస్.’ అనే డైలాగ్ గుర్తుందా..? ఇంతకీ ఈ డైలాగ్ ఏ సినిమాలోది అనుకుంటున్నారా..? అదేనండీ.. ఇటీవల అక్కినేని నాగార్జున – సంచలనాల రామ్గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్లోది. ఈ సినిమాకు ఇంకా డేట్ ఫిక్స్ చేయకపోయినా.. ఈ ఒక్క …
Read More »భారీ స్థాయిలో వసూళ్ళను దక్కించుకున్న పద్మవాత్…
ఎన్నో వివాదాలు ..ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా పద్మవాత్ .ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకేక్కించగా దీపికా పదుకునే ,సాహిద్ కపూర్ ,రన్వీర్ సింగ్ ,అదితి రావు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటు టాలీవుడ్ లో నాలుగు వందల ధియేటర్లలో విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ధియేటర్లలో విడుదల అయింది. అయితే గత కొంత కాలంగా కొన్ని హిందు సంస్థలు ,రాజపుత్రులు చేస్తోన్న …
Read More »జూబ్లీహిల్స్లో డివైడర్ను ఢీకొట్టిన హీరో నాని కారు..!
టాలీవుడ్ హీరో నాని కారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నాని కారు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 3/పీపీడీఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Read More »వర్మ ‘GST’ఆగిపోయింది ….
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జవనరి 26న విడుదల చేయనున్న జీఎస్టీ మూవీ ఆగిపోయింది.మీరు చదివింది నిజమే.రాంగోపాల్ వర్మ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాను అని ప్రకటించిన జీఎస్టీ లఘుచిత్రం విడుదల నిలిచిపోయింది.మొదటి నుండి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జీఎస్టీ తాజాగా విడుదలను నోచుకోలేదు. అయితే వర్మ తీసిన ఈ లఘు చిత్రం మీద ఎన్నో లక్షల మంది అత్రుతతో ఎదురుచూస్తున్నా తరుణంలో ట్రాపిక్ ఒక్కసారిగా …
Read More »ఏపీ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణస్వీకారం.. రోమాలు లేచి కూర్చుంటున్నాయిగా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం భరత్ అను నేను. మహేష్ అభిమానులకు రిపబ్లిక్డే కానుకగా వినూత్న ప్రచారంలో భాగంగా ఈ ఉదయం 7 గంటలను ఫస్ట్ వోథ్ పేరుతో ఈ మూవీ నుండి మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాయిస్ టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. జస్ట్ ఆ వాయిస్ టీజర్లో మహేష్ ప్రమాణ స్వీకారం …
Read More »గుత్తిలో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్… తర్వాత ఎక్కడొ తెలుసా…!
కుమారి 21f తో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ సినిమాలపై గొప్ప అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు, సక్సెస్ ఫుల్ హీరో రాజ్ తరుణ్ ల కాంబినేషన్లో లవర్ అనే సినిమా రాబోతుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ‘లవర్’ సినిమా షూటింగ్ గురువారం గుత్తిలో …
Read More »“పవన్.. పాపం పసివాడు” అంట… రేణుకా చౌదరి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ మహిళ నాయకురాలు రేణుకా చౌదరి “పవన్.. పాపం పసివాడు” అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం …
Read More »రవితేజ ‘టచ్ చేసి చూడు’ ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న సినిమా టచ్ చేసి చూడు. మూవీ ట్రైలర్ ను యూనిట్ విడుదల చేసింది.జనవరి 26న హీరో రవితేజ పుట్టిన రోజు కావడంతో అభిమానుల కోసం సినిమా యూనిట్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.ఫిబ్రవరి 2న సినిమా విడుదలకానుంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్,వల్లభనేని వంశీ ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన …
Read More »సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్ అవార్డు
సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్ అవార్డు వరించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులు ప్రకటించింది. . పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. – మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తా – కేరళకు చెందిన లక్ష్మీకుట్టి(వైద్యరంగం) – కేరళకు చెందిన ఎం.ఆర్.రాజగోపాల్(వైద్యరంగం) – మధ్యప్రదేశ్కు చెందిన భజ్జు శ్యామ్(కళారంగం) – బెంగాల్కు చెందిన సుధాన్షు బిశ్వాస్(సేవారంగం) – బెంగాల్కు …
Read More »