మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం .ఈ సినిమా మొదటి పాటను గత కొన్ని రోజులక్రితమే విడుధలకాగా తాజాగా మరో పాట ” రంగా.. రంగ.. రంగస్థలానా ” అనే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ పాటలో రాంచరణ్ అదరగొట్టాడు.డుంగురు.. డుంగురు అంటూ తీన్మార్ స్టెప్పులు వేశాడు. వినిపించే లా కాదు.. కనిపించేలా వాయించాలి అంటూ చెర్రీ డైలాగ్ అందరిని …
Read More »శ్రీదేవి తన మధ్య ఉన్న సంబంధంపై కమల్ క్లారీటీ..!
సీనియర్ నటుడు ,రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హసన్ ,దివంగత సీనియర్ నటి శ్రీదేవిల మధ్య సంబంధం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి.ఈ కథనాలపై నటుడు కమల్ స్పందించాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీదేవి నాకు చెల్లి లాంటిది. నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి చేతితో గోరు ముద్దలు తిన్నాను.ఒక సొంత అన్నయ్య చెల్లి ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాము.అయితే మేము నటించిన సినిమాలల్లో ఎక్కువగా …
Read More »శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలి..!
అందాల నటి శ్రీదేవి..గత కొన్ని రోజుల క్రితమే మరణించిన విషయం తెలిసిందే.50 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దివంగత నటి శ్రీదేవి కి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటి ఊర్వశి శారద డిమాండ్ చేశారు.నిన్న ( గురువారం ) అస్కా అద్వర్యంలో శ్రీదేవికి అశ్రునివాళి అర్పించారు. see also :దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ” కాలా ” టీజర్ ఈ సందర్భంగా ఆమె మాటల్డుతూ..శ్రీదేవి …
Read More »దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ” కాలా ” టీజర్
ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావు ,కొడుకు పాత్రలో ది లీ పన్ నటిస్తున్న చిత్రం కాలా.ఈ చిత్రం విడుదల కోసం ఇటు తెలుగు ప్రేక్షకులు,అటు తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఎదిరిచుస్తున్నారు.అయితే రజినీకాంత్ పాత్రలో రూపొందించిన ఈ చిత్రాన్ని పా.రజినీకాంత్ తెరకెక్కించాడు.కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీ జర్ మార్చి ఒకటి న తెలుగు , తమిళ భాషలలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ …
Read More »దుమ్మురేపుతున్న ” ఏ మంత్రం వేసావె ” ట్రైలర్
అర్జున్ రెడ్డి సినిమాతో తకంటూ ఒక క్రేజీ సంపాదించుకున్న ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ.తాజాగా విజయ్ హీరోగా నటించిన సినిమా ” ఏ మంత్రం వేసావె “.అయితే ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ హోళీ పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సినిమాలో శివాని సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ట్రైలర్లో అమ్మాయిలు బొమ్మల్లాంటివాళ్లు , వారితో గేమ్స్ ఆడుకోవచ్చు … అంటూ …
Read More »ఎవడండీ పవన్ కల్యాణ్..!?
ఎవడండీ పవన్ కల్యాణ్..!? జనసేన పేరుతో.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టాడు. ఇంత వరకు ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపి ఆ రెండు పార్టీలతో కలిసి ప్యాకేజీలో పార్టనర్షిప్ పొందాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సినీ క్రిటిక్ మహేష్ కత్తి. కాగా, ఇటీవల ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న కత్తి మహేష్ పవన్ కల్యాణ్పై, జనసేన పార్టీపై …
Read More »ఎవరు చేశారు ..?.ఏమి చేశారు ..!
దాదాపు ఐదు దశాబ్దాలు పాటుగా సినిమా ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన సంగతి తెల్సింది.శోక సంద్రాల మధ్య నిన్న ముంబాయి లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.అయితే ప్రస్తుతం నటి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. see also : 7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు… అదే నటి శ్రీదేవి కు చెందిన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో ఒక …
Read More »కోరిక ఉంటే చాలు..!!
తమ అందచందాలను కాపాడుకోవడానికి హీరోయిన్లు చేయని ప్రయత్నమంటూ ఉండదు. అందం ఉంటేనే వారికి అవకాశాలు, ఛాన్సులు, పేరు ప్రతిష్టలు. అయితే, ప్రస్తుతం దక్షిణాదిన తమన్నా హవా నడుస్తోంది. నూటికి నూరుపాళ్లు అందం తమన్నా సొంతం. మిల్కీబ్యూటీగా పేరొందిన ఈ భామకు బాహుబలి పుణ్యమా అని మళ్లీ సినిమా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. see also : ఓ మై గాడ్.. …
Read More »శ్రీదేవిను చూడకపోయిన ఆమె మంచితనాన్ని చూశాను -అంధుడైన వీరాభిమాని..
ప్రముఖ స్టార్ హీరోయిన్ ,సీనియర్ నటి ,దాదాపు ఐదు దశాబ్దాలు పాటు ఇటు అందంతో అటు చక్కని అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి గత శనివారం రాత్రి పదకొండున్నరకు దుబాయ్ లో ప్రముఖ హోటల్ లో మృతి చెందిన సంగతి తెల్సిందే.ఐదు రోజుల నుండి ఏ ఛానల్ చూసిన ..ఎక్కడ చూసిన ..దేశంలో ఏ ఒక్కర్ని కదిలిచ్చిన మాట్లాడే విషయం శ్రీదేవి మరణం గురించే …
Read More »శ్రీదేవి డెత్ మిస్టరీ కేసులో సంచలనాత్మక ట్విస్టు ..!
దాదాపు యావత్తు భారతదేశ సినిమా ఇండస్ట్రీతో పాటుగా ఇటు సినిమా అభిమానులను ,భారతీయులను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు గురిచేసిన సంఘటన సీనియర్ నటి శ్రీదేవి అకస్మాత్తుగా మరణించడం.అయితే నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి.కొందరు అయితే మద్యం ఎక్కువ త్రాగడం వలన స్పృహ కోల్పొయి బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిందన్నారు. See Also:శ్రీదేవిని హత్య చేశారు .. సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు మరికొంతమంది …
Read More »