జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్కు ముందు 160 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని, టాలీవుడ్లో 20 శాతం అనే అసోసియేషన్ ఉందని, ఎవరైనా సినిమా వల్ల 20 శాతం నష్టపోతే 80 శాతం హీరోకానీ, డైరెక్టర్కానీ ఇవ్వాలనేది ఆ అసోసియేషన్ నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయం మేరకు మీరు ఎంత మంది …
Read More »బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్ల వివాహం..!!
బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్ల వివాహం..!! బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్, జబర్దస్త్ కమెడియన్ సుధీర్ల వివాహం అతిరధమహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, కమెడియన్లు హాజరయ్యారు. అయితే, వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురి కుటుంబ పెద్దల నిర్ణయంతో రష్మీ, సుధీర్లు పెళ్లితో ఒక్కటయ్యారు. see also : Big Breaking News: ఢిల్లీ …
Read More »తన ఆస్తులు పాస్తులు హీరో సంజయ్ పేరు మీద రాసి చనిపోయిన అభిమాని ..!
ఎక్కడైనా సరే తమ అభిమాన నటుడి కోసం ఆయన సినిమా విడుదలవుతున్న రోజు కొబ్బరి కాయలు కొట్టడమో..విడుదలైన సినిమా హిట్ అవ్వాలనో ..లేదా తమ అభిమాన హీరోతో కల్సి దిగిన ఫోటోలను పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో చూయించి ధియేటర్ల దగ్గర కట్టడమో ..లేదా అభిమాన హీరో పుట్టిన రోజు నాడు వేడుకలు ఘనంగా ఇష్టమై జరుపుతారు. లేదా అదే రోజు రక్తదానాలు ..పండ్లు ఫలాలు పంపిణీ చేస్తుంటారు.అంతగా తమ అభిమాన …
Read More »రవీనా టాండన్ పై కేసు నమోదు..!
టాలీవుడ్ స్టార్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున సరస బంగారు బుల్లోడు,ఆకాశ వీధిలో లాంటి సినిమాల్లో నటించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ,బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి రవీనా టాండన్ పై ఓడిశా రాష్ట్రంలో కేసు నమోదైంది.ఈ క్రమంలో గత ఆదివారం రాష్ట్రంలో శ్రీలింగరాజు ఆలయం దగ్గర హీరోయిన్ రవీనా టాండన్ ఒక ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆ ఆలయ నియమ నిబంధనల ప్రకారం కెమరా …
Read More »ప్రముఖ నటిని భరితెగించిన ఆడది.. వ్యభిచారి అంటున్నారంట..
ప్రముఖ మలయాళి నటి, రచయిత, మోడల్ గిలు జోసెఫ్.. ఓ మేగజిన్ కవర్ పేజీ కోసం ఓ బిడ్డకు పాలిస్తూ ఫొటోలకు ఫోజివ్వడం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. బిడ్డకు పాలిస్తూ ‘గృహలక్ష్మీ’ పత్రికకు ఫోజిచ్చిన ఈ కేరళా నటి, మోడల్, కవయిత్రి గిలు జోసెఫ్ ఇప్పుడు ఒక వైపు విమర్శలు, మరో వైపు ప్రశంసలను అందుకుంటోంది. ‘‘తల్లులు బిడ్డకు పాలివ్వడానికి సిగ్గుపడొద్దు. మీ పిల్లల ఆరోగ్యం కోసం చనుపాలు …
Read More »లవర్ తో నయనతార చెట్టాపట్టాలు..!
టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఆఖరికి హాలీవుడ్ అయిన ఏ ఇండస్ట్రీ తీసుకున్న కానీ చిన్న చిన్న క్యారెక్టర్ గురించి స్టార్ హీరోయిన్ వరకు తప్పక ప్రేమలో పడతారు.ప్రియుడితో చెట్టా పట్టాలు వేసుకుంటూ దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతుండటం మనం గమనిస్తూనే ఉంటాం . తాజాగా దాదాపు దశాబ్ద కాలం నుండి టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకే సొంతమైన చక్కని అభినయం ..అందంతో చెరగని ముద్ర వేసుకున్న …
Read More »అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి యూసుఫ్గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు
యూట్యూబ్లో షార్ట్ఫిల్మ్లతో యువతను రెచ్చగొడుతున్న నటి స్వాతి నాయుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలు అదే యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. వంశీ అనే వ్యక్తి తన అకౌంట్లోకి రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేసి వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీలో పేర్కొంది. అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి తనతో మాట్లాడి యూసుఫ్గూడ వద్ద కలిశాడని… అసభ్యంగా మాట్లాడటంతో పోలీసులను ఆశ్రయించానన్నారు. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్కు వెళ్లాలని పంపించారని …
Read More »డిల్లీ గద్దె మీద కూర్చోగల సత్తా ఉన్నలీడర్ కేసీఆర్..కత్తి మహేష్
దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రత్యామ్నాయం ఏర్పడాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయంపై పలు ప్రాంతాయ పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. అంతేకాదు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దేశ రాజకీయాల్లో మార్పు …
Read More »మరో జన్మ అంటూ ఉంటే హీరోయిన్ కాకూడదు-తమన్నా..!
తమన్నా కుర్రకారు మతిని పోగొట్టే పాలమీగడ లాంటి అందం.సన్నజాజి తీగలా ఉండి తెలుగు సినిమా ప్రేక్షకులకు ,యువతకు నిద్ర లేకుండా చేసింది.కెరీర్ మొదట్లో అందరితో నటించిన ముద్దుగుమ్మ ఇటివల వచ్చిన బాహుబలి సిరీస్ తర్వాత కెరీర్ సన్నగిల్లిందని చెప్పాలి .ఇలాంటి తరుణంలో హీరోయిన్ గా ఎంట్రీపై అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో అమ్మడు మాట్లాడుతూ పేరుకు మాది రంగు రంగుల జీవితం కానీ …
Read More »శ్రీదేవి పై బయోపిక్ పై వర్మ క్లారిటీ..!
గత కొన్ని రోజుల క్రితమే అందాలనటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె మరణాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవిని ఆరాధ్యదేవతగా భావించే ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడా ఎంతో ఆవేదనకు గురై .. వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే . see also :Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..! అయితే తాజాగా శ్రీదేవి గురించి, ఆమెతో తన అనుబంధం …
Read More »