శరీరంలో వేడి చాలా మందిని కలవరపెడుతుంది.పైగా అసలే ఇది ఎండాకాలం .ఇలాంటి సమయంలో వేడి అనేక సమస్యలకు దారి తీస్తుంది.మసాలా ఆహారాలు తిన్నా, మద్యం సేవించినా శరీరంలో ఎక్కువగా వేడి చేరుతుంది.ఇలా.. వేడి చేస్తే అనేక రకాలుగా సమస్యలు వస్తుంటాయి. అయితే కింద చెప్పిన విధంగా పలు చిట్కాలు పాటిస్తే దాంతో శరీరంలోని వేడిని త్వరగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక టీస్పూన్ కరక్కాయ …
Read More »నిపా వైరస్కు కారణం గబ్బిలాలు కాదా..?
గత కొన్ని రోజుల నుండి కేరళలో కలకలం రేపుతూ 12 మంది మృతికి కారణమైన నిపా వైరస్కు గబ్బిలాలే కారణం కాదా ? ఇప్పటివరకు పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు. కానీ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న కొందరు బయోలజిస్టులు మాత్రం నిపా వైరస్ వ్యాప్తి చెందడానికి గబ్బిలాలే కారణమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు …
Read More »లవంగాల వల్ల ఎన్ని లాభాలు తెలుసా..?
లవంగాలను సాధారణంగా మనం వంటల్లో ఎక్కువగా వేస్తుంటాం.లవంగాల వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అవి చాలా ఘాటుగా కూడా ఉంటాయి. అందువల్ల ఆ రుచి కోరుకునే వారికి వంటలు పసందుగా అనిపిస్తాయి. అయితే కేవలం వంటలే కాదు, లవంగాల వల్ల మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లవంగాల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ …
Read More »వణికిస్తున్న నిపా వైరస్…మరణం తప్పదు..!
కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. ఈ కేరళ సరిహద్దు ప్రాంతమైన మంగళూరులో గుర్తించినట్టు సమాచారం. మరోవైపు, కేరళలో ఈ వైరస్ ధాటికి ఇప్పటికే 10 మంది చనిపోయారు. వీరిలో నిపా వైరస్ రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన లినీ అనే నర్సు కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో …
Read More »రాగి జావ తాగేద్దామా…!!
కాసిని నీళ్లూ, రెండు చెంచాల రాగి పిండి, ఓ బెల్లం ముక్క.. ఈ మూడింటితో తయారయ్యే రాగిజావ నిజంగా ఆరోగ్య ప్రదాయినే. ఈ సమయంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే… * రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. * వీటిలో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి …
Read More »మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!!
అసలు ఎండాకాలం.. బీర్లకు విపరీతమైన డిమాండ్. తయారు అయినవి తయారు అయినట్లే అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా బీర్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది.ఈ క్రమంలోనే మద్యం ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీరు రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. లైట్ బీరుపై రూ.10, స్ట్రాంగ్ బీరుపై రూ.20 చొప్పున పెంచుతూ జీవో విడుదల చేశారు. పెరిగిన బీరు ధరలు ఇవాల్టి నుంచే (మే 22) అమల్లోకి రానున్నాయి. …
Read More »వారంలో కనీసం రెండు సార్లు చేపలు తింటే..?
మీరు గుండె జబ్బులతో భాధపడుతున్నారా..?అయితే మీ డైట్లో చేపలను చేర్చుకోండి. కనీసం మీరు వారంలో రెండు సార్లు చేపలను తినండి. అలా తినడం వలన మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన తాజా పరిశోధనలో తేలింది.చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు …
Read More »భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు..ఎంతో తెలిస్తే..?
పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారి భగ్గుమన్నాయి.ప్రస్తుతం పెట్రోల్ ,డీజిల్ ధరలు ఏ రోజు పెంచుతున్నారో..ఏ రోజు తగ్గిస్తున్నారో..తెలియడం లేదు. రోజువారీ ధరల సమీక్షతో ఆయిల్ కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి . తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 35 పైసలు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.80.76 ఉండగా, డీజిల్ 29 పైసలు పెరిగి రూ.73.45గా ఉంది. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే గరిష్ఠంగా లీటరు …
Read More »వచ్చే నెల 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ..!!
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 8,9 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!!
రైలు ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరో శుభవార్త అందించింది.త్వరలోనే విమానాల్లో ప్రయాణికులకు ఏవిధంగానైతే ఆహారాన్ని అందిస్తారో..రైల్వే ప్రయాణికులకు కూడా అదే తరహాలో నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపింది.అందులో భాగంగానే భోజన మెనూ స్వరూపంలోనూ సమూల మార్పులు తేనుంది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లొహాని ఈ విషయాన్ని తెలిపారు. రైలు ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో నాణ్యతను పాటించడంతోపాటు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి ఆహార …
Read More »