టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్ తో విచక్షణ మరచిపోయిన జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈపిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడిని ఫ్రిజ్లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా …
Read More »తలనొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు..!
సాధారణంగా మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. క్షణం తీరికలేని జీవనం, సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం, నిలకడలేని ఆలోచనలతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో తలనొప్పి ఒకటి. * తలస్నానం చేసిన తలను పూర్తిగా ఆరబెట్టకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. అందుకోసం డ్రైయ్యర్ను ఉపయోగించాల్సిన పనిలేదు. సహజంగా వీచే గాల్లో కాసేపు …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకత..!!
మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ …
Read More »ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు..
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. నిత్యం వ్యాయామం చేయాలి. సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. వీటితోపాటు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఎల్డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు …
Read More »ప్రణయ్ మళ్లీ పుట్టాడు ఎలాగంటే?
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్ కుమార్ కులహత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రయణ్ కుమార్ పై హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది.అయితే హత్య సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన అమృత..ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనించింది.ఈ రోజు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ప్రయణ్ కుమార్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రణయే మళ్లీ …
Read More »అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..
తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా …
Read More »ప్రభాస్ కోసం అనుష్కనైన వెనక్కి నెట్టేస్తా..
శుక్రవారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి పంచుకున్నవిశేషాలివీ..ఇక విషయానికి వస్తే బుద్దా అరుణారెడ్డి ఒక జిమ్నాస్ట్.. తన నిజజీవితం కోసం మీడియాతో మాట్లాడుతూ ..నా లక్ష్యం 2020 ఒలింపిక్స్ పైనే అని,నా దృష్టి అంతా దానిపైనే అని చెప్పుకొచ్చింది.కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఇప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఒలింపిక్స్కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్లో ఉంది కాబట్టి అప్పుడు జరిగే వరల్డ్ చాంపియన్షిప్ …
Read More »గూగుల్ షాపింగ్ పోర్టల్ లాంచ్…దుస్తులు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తులు
మనదేశంలో ఆన్లైన్ షాపింగ్నకు పెరుగుతున్న ఆదరణ చాల ఎక్కువే..ఏది కావాలనుకున్న సింపుల్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచేస్తునాయి.ఈ నేపథ్యంలో గూగుల్ కూడా ఆన్లైన్ షాపింగ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే గూగుల్ అంటే సాఫ్టవేర్ లో రారాజు అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు ‘గూగుల్ షాపింగ్’ పేరుతో కొత్త షాపింగ్ ప్లాట్ఫాంను గురువారం లాంచ్ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్ పోర్టల్ అందుబాటులోకి …
Read More »ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత….టీడీపీకి షాక్
ఈ రోజుల్లో మనుషులకంటే విగ్రహాలకే ప్రాధాన్యత ఎక్కువ.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోకుండా విగ్రహాలకు కోట్లు పెడుతున్నారు.ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కు నివాళిగా ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరంలో ఒక భారీ కంచు విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించిన విషయం అందరికి తెలిసిందే. ఆ విగ్రహ ఏర్పాటుకైన ఖర్చు దాదాపు రూ.3000 కోట్లు అయింది.దీంతో దేశ వ్యాప్తంగా మోదీ …
Read More »ఎవరైనా ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారా? తెలుసుకోవడం ఎలా ?
తీవ్రమైన భావోద్వేగంఎదుర్కొంటున్న ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. వారి సమస్యలు మరియు నొప్పిని వదిలించుకోవడానికి మాత్రమే ఏకైక ఎంపికగా ప్రజలు ఆత్మహత్య చూడగలరు. ఆత్మహత్యకు సంబంధించిన సాధారణ దురభిప్రాయాలు కాకుండా, వాటి స్వంత జీవితాన్ని తీసుకోవడం సాధారణంగా ఒక సింగిల్ పరిణామాన్ని వాస్తవాన్ని కలిగి ఉండదు, తరచుగా కాకుండా, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భావించే పలు ప్రత్యామ్నాయ లక్షణాలు ఉన్నాయి, దానివల్ల దీనిని నివారించడానికి మేము గుర్తించగలగాము. ఆయా వ్యక్తుల …
Read More »