వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను ఈ రాష్ర్ట ముఖ్యమంత్రిగా…. అనే పదాలను అఖిలాంధ్రుల సమక్షంలో పలికేందుకు వైఎస్ జగన్ శ్వాసించాడు. స్వప్నించాడు. పరితపించాడు. అదే లక్ష్యమై ముందుకుసాగాడు. దీక్షలా, యజ్ఞంలా సాగిపోతే ఏ నాటికికైనా, ఎంతటి లక్ష్యమైనా ఒడి చేరుతుందని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు…. జగన్…ఈ రోజు జరిగింది అతడి పట్టుదలకు పట్టాభిషేకం.. నా అనే వాళ్లు, నా అనే వ్యవస్థలు అన్నీ అతడిని వెలేశాయి. చిన్నగా అతడే …
Read More »చపాతీలు తింటే మంచిదా.. ?
మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలు, గోధుమ నూక (దలియా), జొన్న రొట్టెలు, కొర్ర బియ్యం, ముడి బియ్యం (బ్రౌన్ రైస్) ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే, తగిన పరిమాణంలో తింటే.. బరువును నియంత్రణలో ఉంచు కోవచ్చు. గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. …
Read More »బరువు తగ్గాలా..?ఐతే ఇది చేయండి..?
ప్రస్తుత ఆధునీక రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా సరిగా తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటి వలన ఉన్నఫలంగా లావు ఎక్కుతారు త్వరగా. అయితే ఇలా అనవసరంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవాలంటే ఏమి చేయాలో తెలుసా..?. కొంతమంది శాస్త్రవేత్తలు ఉదయాన్నే ఇలాంటి పనులుచేస్తే లాభముంటుందని చెబుతున్నారు.ఇటీవల వచ్చిన ఒక సర్వే ప్రకారం నిద్రలేవగానే పొద్దు పొద్దున్నే వెలుగును ప్రసాదించే సూర్యకిరణాలను ఆస్వాదించడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు …
Read More »నడవలేని స్థితిలో మాజీ ఎంపీ.. పరామర్శించిన చిరు !
సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముకకు ఆపరేషన్ జరిగింది. మే 14న వారణాసిలో మురళీమోహన్ అమ్మగారి అస్థికలను గంగానదిలో కలపడానికి వెళ్లారు. అక్కడ రెండు కాళ్లకు సమస్య వచ్చి నడవలేని స్థితికి చేరుకున్నారు. వారణాసి నుండి వెంటనే హైదరాబాద్ చేరుని కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చెకప్ చేసిన డాక్టర్స్ వెన్నెముకలోని ఎల్4, ఎల్5, ఎల్6 వద్ద నరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, తర్వగా ఆపరేషన్ చేయాలని సూచించారు. డాక్టర్స్ …
Read More »చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్కి కూడా తొలి ముఖ్యమంత్రి చంద్రబాబే.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ కూడా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానంటూ ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలన్నీ తిరిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా చంద్రబాబే. కేవలం అనుభవం ఉన్న నాయకుడు కాబట్టే ఆయనను 2014లో …
Read More »పటాస్ నుంచి తప్పుకున్న శ్రీముఖి..కారణం ఇదేనా?
శ్రీముఖి ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తోచేది పటాస్ షో నే..ఇందులో శ్రీముఖి రవి కలిసి చేస్తారు.వీరిద్దరి కలయికతో షోని సూపర్ హిట్ చేసారు.మంచి కామెడీ స్కిట్స్ చేస్తూ ఈ ఈవెంట్ బాగానే హైలైట్ అయ్యిందని చెప్పాలి.అలాంటి షోకి భాదాకరమైన విషయం ఏమిటంటే..శ్రీముఖి పటాస్ షో నుంచి తప్పుకుంది.ఈ విషయం తానే స్వయంగా చెప్పింది.తాను పటాస్ కు ఎంతో రుణపడి ఉన్నానని మల్లెమాల ప్రొడక్షన్స్ తనకి లైఫ్ ఇచ్చిందని …
Read More »శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?..
మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా …
Read More »రాగి పాత్రలో నీళ్ళు త్రాగితే ఏమవుతుంది..?
మనం రోజు రాగి పాత్రలో నీళ్లు త్రాగితే చాలా ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. మన శరీరంలో కొత్త రక్తం తయరీకి ,కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.ఒక రాగి పాత్రలో నీటిని పోసి కనీసం ఎనిమిది గంటలు పాటు ఉంచాలి. ఇలా ఉంచిన వాటినే మనం ప్రతి రోజు త్రాగాలి. శరీరంపై ముడతలు ఎక్కువగా కన్పించకుండా రాగినీళ్ళు ఉపయోగపడుతుంది. రాగి నీళ్లు త్రాగడం వలన కడుపు ఉబ్బరం,కడుపు మంట నివారించబడుతుంది. …
Read More »పండ్లు ఫలాలు తింటే లాభాలేంటో తెలుసా..!
ప్రస్తుతం పిజ్జాలు బర్గర్లు తినడం తప్పా పండ్లు ఫలాలు తినడం మానేశారు. కానీ ఒకప్పుడు పెళ్లి అయిన పబ్బం అయిన పండుగ అయిన అకేషన్ ఏదైన సరే పండ్లు ఫలాలు తీసుకెళ్లడం అనవాయితీ. కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో పండ్లు ఫలాలు తినడం కంటే పిజ్జాలు బర్గర్లు తినడమే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఏ పండు తింటే ఏ వ్యాధి రాకుండా ఉంటుందో ఒక లుక్ వేద్దామా..!మీ గుండె మరియు …
Read More »రోజు పెరుగు తింటే ఏమవుతుందంటే.
పెరుగు ఇది అంటే ఇష్టపడనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో..?. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే పెరుగు తింటే లాభాలు ఏమిటో తెలుసుకుందామా..! ప్రతి రోజు పెరుగు తింటే జీర్ణసమస్యలు ఉండవు. మనకు ఒకవేళ గ్యాస్,అసిడిటీని అరికడుతుంది.మలబద్ధకం,కడుపులో మంట ఉంటే తగ్గుతాయి. అధిక బరువున్నవాళ్లు తగ్గుతారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్న తరుణంలో గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.రక్తసరఫరా మెరుగుపడుతుంది. మనకు క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది.మనిషికి రోగనిరోధక …
Read More »