హీరోలు చాలామందే ఉన్నారు. అయితే అందరిలో హీరోకు కావలసిన అన్ని అర్హతలూ ఉండకపోవచ్చు. కొన్ని క్వాలిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. కొంతమంది హీరోలు నటనలో సాటిలేనివారే కావచ్చు. కానీ అంత అందంగా ఉండరు. మరికొందరికి మంచి పర్సనాలిటీ ఉండదు. కానీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అందగాడు ప్రభాస్. నేడు అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్ డే వేడుకలని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.ప్రభాస్ అంటే చాలు ఇప్పుడు …
Read More »స్వరాష్ట్రం సాకారం ఫలం…కాకతీయ టెక్స్ టైల్ పార్క్…
దాదాపు ఐదు దశాబ్దాలపాటు పదివేలమందికి పైగా ఉపాధి కల్పించి, వరంగల్ నగరానికి కరెంటును కూడా సరఫరాచేసి.. వలసపాలకుల కూటనీతికి చరిత్రగా మారిపోయిన ఆజంజాహి మిల్లును మరిపించేరీతిలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంకల్పం ఇప్పుడు సాకారమవుతున్నది. నాటి ఆజంజాహికి ఆరురెట్లు అధిక విస్తీర్ణంలో.. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. దాదాపు రెండు లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన లక్ష్యంగా.. …
Read More »యముడు వెలసిన క్షేత్రం… కాళేశ్వరం..!
తెలంగాణాలోని మహా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. ఈ లింగాలలో ఒకటి కాలుడు (యముడు), …
Read More »నివేదా థామస్ తో ప్రత్యేక ఇంటర్వూ..
తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా… తన సహజ నటనతో తెలుగింటమ్మాయే అనిపించుకుంది నివేదా థామస్. ఎనిమిదేళ్ల వయసు నుంచీ నటిస్తున్నా.. చదువుకీ సమప్రాధాన్యం ఇచ్చింది.ఓ వైపు ఆర్కిటెక్చర్ చివరి ఏడాది చదువుతూ, మరో వైపు హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న ఆమెతో ప్రముఖ మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూ మీకోసం .. * జై లవకుశ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్టున్నారు..? అవునండీ! చాలా సంతోషంగా ఉంది…నేను తెలుగులో చేసిన మూడు సినిమాలూ సూపర్ …
Read More »అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!
అవును…అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ నేడు సగర్వంగా వెలిగిపోతుంది..మూడున్నర ఏళ్ళ పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలెత్తుకుని నిలబడింది.. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుంది..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద సంక్షేమం రాష్ట్రంగా నిలిచింది..మరో పక్క ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ …
Read More »పేదోళ్ళ ఆశాదీపం.. నేడు కాకా 88వ జయంతి…!
‘కాకా’ అంటూ అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి రాజకీయాల్లో కాకలుతీరిన నేతగానే కాదు.. పేదల పెన్నిధిగానూ పేరు ప్రతిష్టలు సంపాదించారు. వెంకటస్వామి సేవలు గుడెసెల్లో ఉండే నిరుపేదలకు చిరస్మరణీయం. అందుకే ఇంటి పేరు గడ్డం మరుగున పడి, గుడిసెల వెంకటస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ రోజు ఆయన 88వ జయంతి. ఆది నుంచి కాంగ్రె్సను నమ్ముకొని చివరి శ్వాస వరకు అదే పార్టీలో కొనసాగారు. గడ్డం వెంకటస్వామి అక్టోబరు …
Read More »మహాత్మునికి ఓ చిన్నారి విలువైన నివాళి…
జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఓ చిన్నారి మహాత్మునికి విలువైన నివాళులర్పించింది. అక్టోబర్-2 మహాత్ముని పుట్టిన రోజు సందర్బంగా నోట్బుక్లో గాంధీ చిత్రాలను అతికించాలని ఇచ్చిన స్కూల్ ప్రాజెక్టు వర్క్లో భాగంగా ఆ చిన్నారి రూ. 500, రూ. 2000 నోట్లలోని గాంధీ చిత్రాలను కట్ చేసి అంటించింది.అయితే ఆ పాప ఎవరో, ఈ ఫోటో నిజమో.. కాదో తెలియదు కానీ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు …
Read More »నిరాడంబరతకు నిలువుటద్దం…లాల్ బహుదూర్ శాస్త్రి..!
జై జవాన్.. జై కిసాన్…ఎంత గొప్ప నినాదం ఇది.. స్వర్గీయ మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం మరోసారి భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపుతోంది…చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి..అంతలోనే పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. ఆ సమయంలో లాల్ బహుదూర్ శాస్త్రీజీ ధృఢచిత్తంతో వ్యవహరించారు..జై జవాన్, జైకిసాన్ నినాదంతో సైనికులతో పాటు …
Read More »ఓ బాపూ..నువ్వు రావాలి..మళ్లీ నీ సాయం కావాలి…!
నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 148 వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుకుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు..దక్షిణాఫ్రికాలో బారిష్టర్గా పని చేశారు..అక్కడ నల్లజాతీయులపై శ్వేత జాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు..తిరిగి భారత్కు వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు..అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా తెల్లవాడిపై పోరాడారు…సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో అహింసామార్గాన …
Read More »చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని …
Read More »