పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం జాతీయస్ధాయిలో పేరుగాంచింది. కారణం ఇక్కడే పోలవరం ప్రాజెక్టు నిర్మితమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం, గలగలపారే గోదావరి, వాణిజ్య పంటలకు నెలవైన మెట్టప్రాంతం పోలవరం చుట్టూ ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 3లక్షలపైనే.. అయితే విద్యా, వైద్య పరంగా కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు తప్ప అత్యవసర పరిస్ధితిల్లో రాజమండ్రి, ఏలూరు, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిఉంటుంది. పట్టిసీమ, బుట్టాయిగూడెంలో గుబ్బలమంగమ్మ గుడి, జీలుగుమిల్లిలో జగదాంబ గుడి, పాపికొండలు పర్యాటక …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో …
Read More »తెలంగాణాభివృద్ధిని చూడలేక పచ్చమీడియా విష ప్రచారం ..
మీడియా … అంటే ఇటు ప్రజలు అటు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు విన్నవించడం..ప్రభుత్వాలు దిగిరాకపోతే ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవడం..సమాజంలో జరుగుతున్న చెడును ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రూపుమాపడానికి పనిచేసే ఒక వ్యవస్థ ..కానీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమో..ఇంకా ఏమో కానీ ఇక్కడ ఉన్న ఛానెల్స్ లో తొంబై తొమ్మిది శాతం …
Read More »జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …
Read More »ఇన్నాళ్లకు దారికొచ్చిన వైసీపీ…!
కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన …
Read More »హైదరాబాద్ చరిత్రలో మలుపు..!
అనేక రాష్ర్టాల, భాషల, మతాల సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే భాగ్యనగరంలో రాజకీయాలు మిగతా రాష్ట్రంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అందునా మొదటి నుండీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కేటీఆర్, అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు. జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకు వచ్చారు. దానికి ఆయన …
Read More »తారకరాముడు…గనులతో విజయం సాధించిన ఘనుడు..!
గని అంటే..భూగర్భ వనరు. ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చే విలువైన వనరు.అయితే సమైక్య పాలనలో అది చమురు చందాన కరిగిపోయిందే తప్ప…ఖజానాకు పైసా మిగల్చలేదు. నాయకులు బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగాయే తప్ప ప్రభుత్వ ఖజానా నిండలేదు. అయితే స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. గనుల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ తర్వాత శాఖ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ సారథ్యంలో గనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »ఉరిసిల్లను..సిరిసిల్ల చేసిన కల్వకుంట్ల రాముడు..!
వారిది దశాబ్దాల వలస బతుకు. తాతల కాలం నుంచి ప్రతి కుటుంబం పని కోసం వెతుకులాటే. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు వలస బాట పట్టాల్సిందే. తండ్రి అక్కడ.. తల్లి ఇక్కడ. భార్య ఇక్కడ భర్త అక్కడ. కన్న పిల్లలను చూసుకోలేని.. తల్లిదండ్రుల కడచూపునకు నోచుకోని బతుకు. అలా 40 ఏండ్లు సూరత్, భీవండి, షోలాపూర్, ముంబైల్లో నరకం చవిచూసిన జీవితాలు. ఎప్పుడెప్పుడు సొంతూరుకొస్తామా అని ఎదురుచూసిన బతుకువారిది. …
Read More »సిలికాన్ వ్యాలీని సైబరాబాద్కు తెచ్చిన ఘనుడు..!
కేటీఆర్…తెలంగాణ ఐటీ పరిశ్రమలో భాగమై పరోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవర్ నుంచి మొదలుకొని ఇక్కడ తమ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తున్న కార్పొరేట్ సంస్థ యజమాని వరకు ధైర్యంగా తలుచుకునే పేరు. ఆయన ఉన్నాడు కాబట్టి…తమ కంపెనీ వృద్ధికి, కార్యకలాపాలకు ఏ భయం లేదనేది ఒకరి ధైర్యం….ఆయన వల్లే తన కొలువు ఖుషీగా చేసుకోగలననే ధైర్యం మరొకరిది. ఇలా సైబరబాదీని..సిలికాన్ వ్యాలీ ప్రముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంతగానో శ్రమించారు. …
Read More »కర్నూల్ జిల్లాపై జగన్ చేసిన ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు..!
ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కర్నూలు పరీక్షగా మారుతోందా. జగన్ అక్కడ చేయబోతున్న మాస్టర్ స్కెచ్ ఏంటీ. ఎందుకీ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. పార్టీ ఫిరాయింపులతో ఇక్కడ వైసీపీ నష్టపోతుందా. జంప్ జిలానీలతో టీడీపీ బలపడుతుందా. ఏం జరుగుతోంది. వైసీపీ కి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏంటి… ఫిరాయింపులు ఈ స్థాయిలో జరిగినా వైసీపీ అధినేత వైఎస్ …
Read More »