దేశంలో ప్రతి రోజు ఒకటి మరువక ముందే మరొక తలదించుకునే ఘటన జరుగుతోంది. అత్యంతా దారుణంగా ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోనే. కన్నకూతురు పైనే కోరిక తీర్చుకుంటూ తండ్రి రాక్షసత్వాన్ని చాటుకుంటే తామేం తక్కువ కాదంటూ పశువుల్లా ప్రవర్తించిన అన్నదమ్ములు . ఆ ఆడకూతురు ఎవరికి చెప్పుకోవాలి. న్యాయంకోసం పోలీస్టేషన్కు వెళితే మతిస్థిమితం కోల్పోయిందని ఓసారి గొడవలెందుకు రాజీ కుదుర్చుకోమంటూ నీరుగార్చే సలహాలు ఇచ్చారు. వివరాలను పరిశిలిస్తే మిలిటరీ …
Read More »బైక్ కొనివ్వలేదని.. రైలు కింద తల
స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే కాలేజీ స్టూడెంట్స్ వరకూ అందరికీ బైక్ అంటే ఓ తెలియని ఆకర్షణ. బైక్, నేటి యువతరం తప్పనిసరిగా ఉండాలని భావించే నిత్యావసరవస్తువు గా మారిపోయింది. అలాంటి ఓబైక్ కోసం ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డడు. తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని షోకాన్ని మిగిల్చిన ఘటన గురువారం చిత్తూరులో …
Read More »తలవంపులు తెస్తోందని లేపేశారు!
సమాజంలో ఎంతో మర్యాదగా బతుకుతున్న తమకు తమ కూతురి వల్ల తలవంపులు వస్తున్నాయని భావించిన ఆ తల్లిదండ్రులు చివరకు.. కన్నకూతుర్నే కానరాని లోకాలకు పంపించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం పరిధిలోగల ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతుర్ని మేం చంపలేదని, పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆవేదనతో తనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసుల …
Read More »అన్న కూతుర్ని రేప్ చేసి దారుణంగా…?
కామంధులు మారడం లేదు చాల అత్యంత దారుణంగా మహిళలపై రేప్ జరుపుతున్నారు. మరి దారుణం ఏమీటంటే పసి మొగ్గలపై కూడ వారి కామం తీర్చుకుంటున్నారు. తాజాగా బాలికను అపహరించి, లైంగిక దాడికి పాల్పడి, గొంతు నులిమి హత్యచేసిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం మన్నాపూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు, స్వప్న దంపతుల కుమార్తె సాయి ప్రియాంక(6)పై సొంత బాబాయి శివకుమార్(19) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గ్రామంలోని …
Read More »మహిళపై దారుణం ‘నిర్భయ’ తరహా ఉదంతం…
దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మరో రెండు ఉదాహరణాలు ఇదిగో . బిహార్లో రెండు అత్యంతా దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి. ఒకదాంట్లో లైంగిక దాడికి గురైన బాధితురాలు అవమానభారంతో ఆత్మహత్య చేసుకోగా.. మరో కేసులో అత్యాచారయత్నం విఫలం కావటంతో దుండగులు ఓ మహిళను అతిదారుణంగా హింసించి హత్య చేశారు. రాజధాని పట్నాకు కాస్త దూరంలో ఉన్న నౌబట్పూర్ గ్రామంలో ఈ ‘నిర్భయ’ తరహా ఉదంతం వెలుగు చూసింది. ధీరజ్ …
Read More »రాత్రి 10 గంటల సమయంలో…అమ్మాయి కోసం
ప్రియురాలు మాట్లాడటం లేదన్న కోపంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడిచేసి గాయపర్చాడు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమల కాంత్ నాయక్ (23), అదే జిల్లాలోని సుందర్పూర్ గ్రామానికి చెందిన రింకీరాణి (20) రెండేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ, కంపెనీ క్వార్టర్స్లో ఉంటున్నారు. వారి మద్య ఏర్పడిన …
Read More »వాటిని కట్ చేయించి.. ఏకంగా నాలుగు వందల మందిని..!
డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకు తమ విచారణలో షాక్ తినే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి డేరా బాబా ఏకంగా 400 మంది నపుంసకులుగా మార్చినట్లు ఇప్పటి దాకా జరిగిన విచారణలో తేలింది. డేరా బాబా అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణను ప్రారంభించిన సీబీఐ.. డేరాలోని డాక్టర్లే వీరిందరికీ …
Read More »డేరా బాబా కోసం అల్లర్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన హనీప్రీత్..!
డేరా బాబా దత్తత పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ నిజం ఒప్పుకోవడమే కాకుండా నిర్ఘాంతపోయే విషయాలను.. సిట్ అధికారుల విచారణలో బయటపెట్టింది. హర్యానాలోని పంచకులలో జరిగిన అల్లర్లకు తానే కారణం అని అంగీకరించింది. తమ అనుచరుల సాయంతో అల్లర్లకు తానే గైడ్ మ్యాప్లు తయారుచేశానని చెప్పింది. హనీప్రీత్ ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు రికార్డు చేశారు. డేరా హత్య కేసులో దోషిగా తేలగానే ఆగస్ట్ 25న పంచకులలో హింసాకాండ మొదలైంది. దీనికి మొత్తం …
Read More »యువతి ఆత్మహత్య … తల్లితో
మానసిక రుగ్మతతో బాధపడుతున్న యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం మైసూరు నగరంలోని రాఘవేంద్రనగర్లో చోటు చేసుకుంది. రాఘవేంద్రనగర్కు చెందిన మోనికా గంగాడికర్(18) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం చదువుతోంది. అయితే కొద్ది కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న మోనికా.. సోమవారం తల్లితో గొడవ పడింది. అనంతరం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించే సమయానికే మోనికా మృతి చెందినట్లు వైద్యులు …
Read More »17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేసి కత్తితో మెడ కోయడం అంటే…
మలక్పేటలో గత నెల 29న వెలుగు చూసిన మహిళ దారుణహత్య ఘటనలో మిస్టరీ వీడింది. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిలో ఇద్దరు బాలురు ఉండడంతో జువెనైల్హోంకు తరలించారు. మలక్పేట పోలీస్ స్టేషన్ లో సోమవారం ఇన్స్పెక్టర్ అల్లూరి గంగారెడ్డి వివరాలు వెల్లడించారు. మలక్పేటకు చెందిన పర్వీన్ బేగం(38) ఢిల్లీకి చెందిన ఇక్రాముద్దీన్తో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇక్రాముద్దీన్ చంగిచర్లలో మలక్పేట వాసి …
Read More »