ప్రేమ జంట శావాలై తేలాయి. తెలంగాణకు చెందిన ఓ ఫ్రేమజంట కొయ్యగూడెం శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు కొయ్యలగూడెం దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ …
Read More »రాత్రి విధులకు వెళ్లి మధ్యలోనే ఇంటికొచ్చిన జవాను .. మరో జవానుతో శృంగారం భంగిమలో భార్య
కట్టుకున్న భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూడలేక ఆర్మీ జవాన్ దారుణానికి పాల్పడిన ఘటన జమ్ముకశ్మీర్లో జరిగింది. భార్య, మరో ఇద్దర్ని క్షణికావేశంలో కడతేర్చేశాడు. క్షణికావేశంలో జవాను చేసిన తప్పిదంతో జీవితం తలకిందులైపోయింది. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు అనాథలుగా రోడ్డున పడాల్సి వచ్చింది. జవానే ఇంతటి ఘోరానికి పాల్పాడంటే అందరికీ ఆశ్చర్యమేస్తోంది. అసలు ఏం జరిగిందంటే… రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆర్మీ జవానుకు… …
Read More »ఇలాంటి భర్త, అత్తమామలు,ఆడపడుచు, మరిది ఉంటారా…?
ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలని వేధిస్తూ కోడలిని ఇంటి నుంచి గెంటివేసిన సంఘటన గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో వెలుగు చూసింది. బాధితురాలైన ఆ ఇల్లాలికి మద్దతుగా గురువారం వెదుళ్లకుంటలో మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు …
Read More »తొమ్మిదేళ్లు ప్రేమించుకుంటున్నా…అంటూ సూసైడ్నోట్ రాసిన యువతి
‘శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటావని నమ్మించి మోసం చేశావు. తొమ్మిదేళ్లు ప్రేమించుకుంటున్నా.. నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టావు..దేవుడు ఉంటే ఇంతకింత అనుభవిస్తారు..’ అంటూ సూసైడ్నోట్ రాసి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని మనోవేదనకు గురైన సైదాపూర్ మండలం వెన్నంపల్లి పరిధిలోని లస్మన్నపల్లికి చెందిన కనకం ప్రవళిక(24) హెయిర్డై తాగి ప్రాణాలు తీసుకుంది. గ్రామానికి చెందిన కనకం ఎల్లయ్య–మాణిక్యమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె ప్రవళిక హన్మకొండలోని ఓ కాలేజీలో …
Read More »నా లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు…10 మంది
బెంగళూరు శివారులోని దయానంద స్వామీజీ సాండల్ వుడ్ నటి తో జరిపిన రాసలీలల వీడియో ఒకటి బయటకు వచ్చి హల్ చల్ చేసిన సంగతి విధితమే.. కాగా మళ్ళీ ఈ స్వామీజీ రాసలీల వ్యవహారం తెరపైకి వచ్చింది. … రాసలీలల్లో ఉన్న నటి.. ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది. తనను 10 మంది వేధింపులకు గురి చేసి బలిపశువును చేశారు.. నా జీవితం నాశనం చేసిన వారిని వదిలి …
Read More »తల్లి చేసిన నీచమైన దారుణాన్ని…4 ఏళ్ల కొడుకే పోలీసులకు ఏలా చెప్పాడో చూడండి..
ఏపీ లో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజధాని ప్రాంతమైన తాడేపల్లి కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రియురాలు ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని నెల రోజులపాటు నివాసాల మధ్య సెప్టిక్ ట్యాంక్లో దాచింది. మృతుడి బంధువులు మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు బుధవారం తాడేపల్లిలో మృతదేహాన్ని వెలికితీశారు. విజయవాడ పటమట సీఐ కె.దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దామవరపు మండలం …
Read More »ఆ ముక్క కోసం…88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన టీచర్..
క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తప్పులు చేయకుండా వారిని సరిదిద్దాలి. కానీ, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను అవమానిస్తున్నారు. ఇదే తరహలో ఓ స్కూల్లో 88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల స్కూల్లో క్లాస్ టీచర్పై విద్యార్థులు అసభ్యరాతలు రాశారు. …
Read More »హైదరాబాద్ … వ్యభిచారంలో.. పట్టుబడ్డ నటి
బాగ్య నగరంలో మరో ఆన్లైన్లో వ్యభిచార దందాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బుల్లితెర నటి పోలీసులకు బుధవారం పట్టుబడింది. కృష్ణానగర్కు చెందిన సోయల్, రెడ్డి నరేష్ నాయుడు ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఓ విటుడు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోగా బుల్లితెర నటిని ఉప్పల్ ప్రశాంత్నగర్కు పంపించారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు ప్రశాంత్నగర్ రోడ్డులో విటుడి కోసం వేచి చూస్తున్న నటితో …
Read More »వివాహితపై యాసిడ్ తో దాడి చేసిన యువకులు..
గుర్తు తెలియని కొందరు యువకులు ఓ వివాహితపై యాసిడ్ తో దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఆ మహిళకు తీవ్రంగా గాయాలవడంతో ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయమూర్తి వాగ్మూలం తీసుకొన్నారు. అయితే …
Read More »ఇంత దారుణమా… ఆఖరికి శవంపై
ఆఖరికి శవంపై నున్న నగలను కూడా వదలని ఘరానా ప్రబుద్ధుడుని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం చేసే నెపంతో మృతురాలి బంగారు ఆభరణాలను అపహరించిన వ్యక్తిని మంగళవారం ఈశాన్య విభాగానికి చెందిన చిక్కజాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 288 గ్రాముల బరువుగల బంగారు చైన్, బ్రాస్లేట్, నెక్లెస్, కమ్మలు, ఇతర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు …
Read More »